Siddipet | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, కేసీఆర్ అభివృద్ధి పాలనను కోరుకుంటూ సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. కుకునూరుపల్లి, గజ్వేల్, జగదేవ్పూర్ మండలాలకు చెందిన కాంగ్ర
గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారై ఎన్నికల నోటిఫికేషన్ సైతం విడుదల కావడం తో వివిధ రాజకీయ పార్టీలతోపాటు, గ్రామాల్లో కూడా సర్పంచ్ ఎవరైతే బాగుంటుందనే వేట మొదలైంది. ఏ పార్టీ అభ్యర్థి వారై నా సరే మంచి తనం�
వనపర్తి జిల్లాలో సర్పంచ్ ఎన్నికల వేళ మళ్లీ బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో తొలివిడుతలో ఏకగ్రీవాలను కైవసం చేసుకుంటున్న గులాబీ దళం రెండో విడుతలోనూ అదే జోరుమీదుం�
గ్రామాల్లో సర్పంచ్ పదవికి ఎన్నడూ లేని డిమాండ్ పెరుగుతోంది. సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు అనేక ఆఫర్లు చేస్తున్నారు. ఆఫర్లు, ఒప్పందాలు, ఒట్లు, బాండ్లు తదితర అంశాలు ప్రస్తుతం ట్రెండ్గా మార�
‘సర్పంచ్ స్థానానికి అభ్యర్థులు స్వతంత్రంగానే పోటీ చేయాలి. పార్టీల మద్దతు తీసుకుంటే కుల బహిష్కరణ చేస్తాం’ అని హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ప్రగతిసింగారంలోని దళితులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. వివరాలిల�
మొదటి విడుత పంచాయతీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. సర్పంచ్ ఎన్నికల్లో ఓట్లు చీలకుండా 17 కులసంఘాల ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ వేలంపాట నిర్వహించగా, ఓ అభ్యర్థి రూ.28.60 లక్షలకు పాడి ద్విముఖపోరులో న
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ఎస్సీ రిజర్వేషన్ ఖరారు కావడంతో సర్పంచ్గా పోటీ చేసేందుకు మండల కేంద్రానికి చెందిన టేకుల కుమార్ అనే యువకుడు దుబాయ్ నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. లక్షల జీతం వదులుకొన�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని అన్నాసాగర్లో ఆయన నివాసంలో వివిధ మండలాల ముఖ్యనాయకులతో ప్రత్యేక సమ�
తెలంగాణలో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న తీరును చూడగా ‘డెమోక్రసీ మార్కెట్' అనే మాట స్ఫురిస్తున్నది. సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావటం యథాతథంగా సంతోషించవలసిన విషయమే తప్ప ఆక్షేపించవలసిందేమీ లేదు.
పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో రెండో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలి రోజున నామినేషన్లు మందకొడిగానే దాఖలయ్యాయి.
చరిత్రలో తొలిసారిగా ఖమ్మం రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ అత్యంత చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే గ్రామాల్లో దాదాపు అభ్యర్థుల పేర్లు ఖరారు కావడంతో ఎక్కడ చూసినా జనరల్ స్థానాల్లో సైత�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆశావహులకు తీవ్రమైన ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నప్పటికీ చేతిలో నగదు లేక తండ్లాడుతున్నారు. ప్రతి గ్రామంలోనూ పోటీ అనివార�
తొలి విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బోధన్ డివిజన్లోని 11 మండల్లాలోని 184 సర్పచ్ స్థానాలు, 1,642 వార్డు స్థానాలకు గురువారం నుంచి శనివారం వరకు మూడు రోజులపాటు నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల పరిశ
ఉమ్మడి జిల్లాలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. ఆదివారం వాటి పరిశీలన పూర్తయింది. ఈ నెల 27 నుంచి 29 వరకు నామినేషన్లు స్వీకరించారు. మొద టి రోజు ఈనెల 27న స్వల్పంగా దాఖలయ్యాయి. 28న అష్టమి, శనివార�