సర్పంచ్గా పోటీ చేయాలన్న ఆశ.. కానీ, ఖర్చులు భరించేందుకు పైసలు ఎట్లా అనే మీమాంస పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో నెలకొన్నది. చేతిలో చిల్లిగవ్వలేకపోవడం, తాజా మాజీ సర్పంచ్లకు చేసిన పనులకు బి�
Sarpanch Elections | రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని వేణుగోపాలపూర్, బాలమల్లుపల్లె, గండిలచ్చపేట గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి.
Assistant Professor | జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్లలో నేలపాడు గ్రామ సర్పంచ్ స్థానాన్ని ఎస్సీ మహిళకు కేటాయించారు. నేలపోగుల సర్పంచ్ బరిలో బీఆర్ఎస్ బలపరిచిన (అసిస్టెంట్ ప్రొఫెసర్) గు�
పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని గ్రామాల్లో కూలీలకు ఉపాధి దొరుకుతున్నది. అభ్యర్థులెవరైనా వారే ప్రచార కార్యకర్తలు. పొద్దునో గుర్తు.. సాయంత్రం మరో గుర్తుకు ప్రచారం చేస్తున్నారు. ఫలానా వ్యక్తినే గెలిపించాలని అ�
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాజారాం తండాలో తండ్రీతనయుడు సర్పంచ్ పదవి కోసం పోటీపడుతున్నారు.రాజారాం తండా సర్పంచ్ స్థానం జనరల్ కేటాయించారు. తండాలో నివసించే కాయిత లంబాడీలు ఇరువర్గాల నుంచి సర్పంచ్ స
అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని, దీనికోసం గ్రామాల్లో అన్నివర్గాలతో కమిటీలు వేసుకొని ముందుకు సాగాలని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ఎర్ర
Bhadadri Kothagudem | టేకులపల్లి, డిసెంబర్ 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఎమ్మెల్యే తమ్ముడు రెచ్చిపోయాడు. నామినేషన్ వేయవద్దని బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిపై దాడికి దిగాడు. చుక్కలబోడు నామినేషన్ �
KCR | గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెందాయని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు. స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని అన్నారు.
Harish Rao | బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ రెడ్డి ఆడిన రాక్షస రాజకీయ క్రీడలో తమ్ముడు సాయి ఈశ్వర్ బలైపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అన్నారు.
KTR | బీసీ రిజర్వేషన్ల పేరిట సీఎం రేవంత్ రెడ్డి చేసిన దారుణమైన మోసానికి శ్రీసాయి ఈశ్వర్ అనే యువకుడి నిండు ప్రాణం బలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్న�
రిజర్వేషన్ల పరంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్ను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ప�
రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోత్రిముఖ పోటీ నెలకొన్నది. 3,836 పంచాయతీలకు 13,127 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ జరిగే 27,960 వార్డుల్లో 67,893 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఐదు పంచాయతీల్ల�