రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన (Prajapalana) కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ (Congress) సర్కార్ ఎంపిక చేసిన పైలట్ గ్రామమైన తంగళ్ళపల్లి మండలం రాళ్లపేటలో బీఆర్ఎస్ (BRS) జెండా ఎగిరింది.
రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. భోజన విరామం తర్వాత 2 గంటలకు ఓట్ల లిక్కింపు ప్రారంభిస్తారు. అనంతరం వ�
పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) తుది విడత పోలింగ్ (Polling) కొనసాగుతున్నది. ఉద యం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనుంది. తుది విడత పోరులో 31 జిల్లాల్లోని 3,752 సర్పంచ్ స్థానాలకుగాను 12,652 మంది అభ్యర్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడలో ఓటర్లకు వింత పరీక్ష ఎదురైంది. గ్రామానికి చెందిన వగాడి శంకర్ రెండో విడత ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయాడు.
మామ వాటర్మ్యాన్గా విధులు నిర్వర్తిస్తున్న గ్రామంలో కోడలు సర్పంచ్గా గెలుపొందింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బోనకొల్లూరులో గ్రామానికి చెందిన చిక్కుడు బాలయ్య గ్రామ పంచాయతీలో 35 ఏండ్లుగా వాటర్మ్య�
KTR | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని, ప్రజలను మరియు ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బరితెగించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ
రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో (Sarpanch Elections) రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో విద్యావంతులు బరిలో నిలిచి గెలిచారు. ఉన్నత విద్యనభ్యసించి ప్రజా సేవ చేసేందుకు పోటీలో నిలిచి గ్రామ ప్రథ�
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని సుంకరామయ్యపల్లి గ్రామంలో అబ్బాయి.. బాబాయ్ మధ్య సర్పంచ్ ఎన్నికలు (Sarpanch Elections) పోటీ పెట్టా యి. వారిరువురు నువ్వా.. నేనా.. అన్నట్టు పోటాపోటీ ప్రచారం చేస్తున్నారు.
జిల్లాలో ఈ నెల 17న జరిగే మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఒక ప్రకటనలో తెలిపారు. ఏనూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, తల్లాడ, వేంసూరు, సింగర�
పంచాయతీ ఎన్నికల పోరు తుది దశకు చేరింది. ఇప్పటికే తొలి, మలి విడుత పూర్తి కాగా, ఆఖరి విడుతపైనే అందరి దృష్టీ నెలకొన్నది. బుధవారం పోలింగ్ జరగనుండగా, ఎన్నికల నిబంధనల మేరకు 44 గంటల ముందే అంటే.. సోమవారం సాయంత్రం 5గం�
గడిచిన రెం డేండ్ల కాంగ్రెస్ సర్కార్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని, సర్పం చ్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మూడో విడత పంచాయతీ ఎ
ఉద్యమాలకు పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రాంతం దుబ్బాక. కేసీఆర్ అంటే ఎంతో ప్రేమ,ఆప్యాయత ఉన్న గడ్డ.. బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి వెన్నంటి ఉంటున్న పౌరుషం గల దుబ్బాక ప్రజలు తొల�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పల్లె పోరులో ఆఖరి విడత ప్రచారం పరిసమాప్తమైంది. మూడో విడత ఎన్నికలు జరుగనున్న పంచాయతీల్లో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసింది. దీంతో మైకులన్నీ మూగబోయినట్లయింది. దీంతో ప్�