Polling Percentage | ములుగు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఏటూరు నాగారం, గోవిందరావుపేట, తాడ్వాయి మండలాల్లోని 39 జీపీలలో సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
Durgam Chinnaiah | మంచిర్యాల జిల్లా తాండూర్ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని బెల్లంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రజలను కోరారు.
Panchayat Elections | రాష్ట్రంలో తొలి విడుత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూన్లలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాగా.. మధ్యాహ్�
Durgam Chinnaiah | కాసిపేట గ్రామ పంచాయతీలో చదువుకున్న వారు వస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని, కాసిపేటలో బ్యాట్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపు నిచ్చారు.
Durgam Chinnaiah | సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా తాండూర్ మండలంలోని పలు గ్రామాలలో బీఆర్ఎస్ మద్దతు తీసుకొని పోటీ చేస్తున్న అభ్యర్థుల గెలుపు కోసం మంగళవారం రాత్రి మండల కేంద్రంలో నాయకులు, కార్యకర్తలకు దిశ
Sarpanch Elections | బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించారని, అధిక పెన్షన్, అన్ని సదుపాయాలు కల్పించారని, తెలంగాణ కోసం నిత్యం ఆలోచించే బీఆర్ఎస్ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించాలని కాసిపేట మండల
KTR | సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న హత్యా రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నూతనకల్ మండలం ల�
Suryapet | సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో నూతనకల్ మండలం లింగంపల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు విచక్షణారహిత�
Sarpanch Elections | ‘నేను ఎమ్మెల్యేను.. అధికారం మాచేతుల్లో ఉన్నది.. మీరు ఎవరికి ఓటేశారో నాకు తెలుస్తది.. పోలింగ్ డబ్బాలో చూస్తా’ అంటూ ఆలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓటర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల గోపాల్పూర్, గోపాల్పూర్ గూడ గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని, సర్పంచ్ ఎన్నికలకు దూరంగా ఉంటామని నిర్ణయించారు.
Narayanapet | నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలో రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. తాళంకేరి, గురురావు లింగంపల్లి గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లను ఆయా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్�
Sheri Subhash Reddy | పల్లెల ప్రగతి కోసం నిస్వార్థంగా పనిచేసేదెవరో ఆలోచించి.. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ప్రజలు ఆదరించి సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని ఆలింపూర్ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పాకాల నాగలక్ష్మి అన్నారు. మంగళవారం గ్రామంలో పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా �
భద్రాచలం పట్టణం గులాబీమయమైంది. గులాబీ, ఎరువు రంగుల జెండాలు, బెలూన్లతో భారీ ర్యాలీ పట్టణమంతా సాగింది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భద్రాచలం పంచాయతీ సర్పంచ్ స్థానానికి సీపీఎం, జీడీపీ మద్దతుతో బీఆర్ఎస్ బలప