Harish Rao | రేవంత్ రెడ్డి పాలన అంతా దుబారా అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రేవంత్ రెడ్డిది, ఆయన మనవడిది సోకు తీర్చుకోవడానికి మొన్న రూ.100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడాడాని మండిపడ్డారు.
Harish Rao | పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపించాయని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. కారు జోరుతో కాంగ్రెస్ బేజారయ్యారని ఎద్దేవా చేశారు. 4 వేలకు పైగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు గెలిచారని అన్నారు.
గ్రామ పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యుల పదవీ కాలం లెక్కింపును ప్రమాణ స్వీకారం రోజు నుంచే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటుంది. ఆరోజు నుంచే సాంకేతికంగా పాలకవర్గాలు అధికారం పొందుతాయన�
Fake Notes | నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో దొంగ నోట్లు కలకలం సృష్టించాయి. వర్ని మండలంలోని ఓ బ్యాంకులో పంట రుణం చెల్లించేందుకు ఓ రైతు తీసుకొచ్చిన డబ్బులను దొంగ నోట్లుగా అధికారులు గుర్తించారు.
పోతిరెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గజ్జెల మొగిలయ్య అత్యధిక మెజార్టీతో గెలుపొందగా కిష్టంపేట గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి అత్యల్ప మెజార్టీతో గెలుపొందారు. స్థానిక సంస్థల మూడవ దశ
KTR | పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం సులభం కానీ.. పంచాయతీ ఎన్నికల్లో గెలవడం కష్టమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ 10 సీట్లు గెలవలేదని.. కానీ �
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్లో బీఆర్ఎస్ ఆధిపత్యం ప్రదర్శించింది. సీఎం రేవంత్రెడ్డి కలల ప్రాజెక్టు ఫ్యూచ ర్ సిటీ ప్రధాన గ్రామం, ఇటీవలే గ్లోబల్ సమ్మి ట్ నిర్వహించిన గ్రామం మీర్ఖాన్
45 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ మద్దతుదారుడు సర్పంచ్గా గెలుపొందినట్టు తొలుత ప్రకటించిన ఎన్నికల అధికారులు 5 నిమిషాల్లోనే ఫలితాన్ని తారుమారు చేశారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థితో రీకౌంటింగ్కు అప్పీల్
BRS Workers | బీఆర్ఎస్ అభ్యర్థికి మొదట 378 ఓట్లు పోల్ కాగా.. కాంగ్రెస్ అభ్యర్థికి 333 ఓట్లు పోలయ్యాయి. దీంతో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించినట్టు ప్రకటించిన అధికారులు వారిని కౌంటింగ్ హాల్ నుంచి పంపించేశా�
ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని మేధావులంతా అంటుంటారు, ఆచరిస్తుంటారు. సామాన్యుడికి ఓటు వజ్రాయుదం అన్నట్లు.. ఓటుతోనే ఏదైనా సాధించవచ్చని అన్నట్లు.. తలరాతలనే తారుమారు చేసేలా మారింది ఓటు.
రాష్ట్రవ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థుల జోరు కొనసాగింది. అధికారీ పార్టీ సర్వశక్తులు ఒడ్డినా పెద్ద సంఖ్యలో గ్రామాలు బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. మూడు విడత
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి అడుగడుగునా ప్రజాభిమానం వెల్లువెత్తింది. బీఆర్ఎస్ మద్ధతు ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థులకు జనాలంతా అండగా నిలిచారు. అధికారాన్ని అడ్డం పెట్టి కాంగ్రెస్ పార్టీ �
KTR | సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల గడ్డ మరోసారి గులాబీ అడ్డా అని రుజువైందని హర్షం వ్�
KTR | రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల తీర్పు తర్వాత కాంగ్రెస్ పార�
Sarpanch | రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల అపాయింట్మెంట్ డే వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీన కొత్త సర్పంచ్ల ప్రమాణస్వీకారం జరగాల్సి ఉంది.