రాష్ట్రంలో రెండో విడత పంచాయతీలకు పోలింగ్ (Panchayathi Elections) ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
అన్ని రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఎమ్మెల్సీ ఎల్.రమణ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం మేరకు బీసీల రిజర్వేషన్లపై పార్లమెంటులో ప్రైవేటు
Dasoju Sravan | నాలుగు కోట్ల మంది ప్రజలున్న తెలంగాణలో రెండు కోట్లకు పైగా బీసీలు ఉన్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. మెస్సీతో కాదు.. గుంపు మెస్త్రీ బీసీలతో ప్రతిరోజూ ఫుట్బాల్ ఆడుతున్నాడని విమర్శించారు.
Vaddiraju Ravichandra | కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలు అవమానానికి గురయ్యారని రాజ్యసభ ఎంపీ, , బీఆర్ఎస్ నాయకులు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చట్ట బద్ధత కల్పిస్తామని హామీ �
Jagadish Reddy | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు చాలా దారుణంగా మారాయని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకవైపు, బీఆర్ఎస్ కార్యకర్తలు మరో
KTR | రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి, అరాచకాలకు ఎదురొడ్డి నిలిచి అద్భుత విజయం సాధించిన నూతన సర్పంచులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ �
తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలు సీఎం రేవంత్రెడ్డికి ఈ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టారని దుయ్య బట�
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తండ్రి జీ రామచంద్రారెడ్డి సర్పంచ్గా ఎన్నిక కావటంతో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం నాగారంలో సంబురాలు అంబరాన్ని అంటాయి.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్లో గ్రూపు విభేదాలు బట్టబయలయ్యాయి. కొంత కాలంగా జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్రెడ్డ
తొలి విడత ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయకేతనం ఎగురవేశారు.బీఆర్ఎస్ పార్టీ మరోసారి తన సత్తా చాటింది. సిద్దిపేట జిల్లాలో అత్యధిక సర్పంచ�
తంగళ్ళపల్లి మేజర్ గ్రామ పంచాయతీ (Panchayathi Elections) సర్పంచ్గా పెద్ద మనసుతో ఆశీర్వదించాలని బీఆర్ఎస్ (BRS) బలపరిచిన అభ్యర్థిన అంకారపు రవీందర్ విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సహకారంతో గ�
సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి, ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన వ్యక్తి గురువారం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చింతల్ఠాణాలో జరిగింది.