బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్, వార్డు మెంబర్లను పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాలని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడ�
సర్పంచ్ ఎన్నికల పోటీ నుంచి తప్పుకోకపోతే చంపేస్తానంటూ ఓ ట్రాన్స్జెండర్ను ప్రత్యర్థి బెదిరించిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండ�
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధిచెప్పాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా పాపన్నపేటలో బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్,వా�
కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధే.. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థులను గెలిపిస్తుందని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ధీమా వ్యక్తం చేశ
సర్పంచ్ పదవి గ్రామాల్లో ఊరికి పెద్దగా భావిస్తారు. గతంలో ఈ స్థానంపై కూర్చోవాలంటే మధ్య వయసు దాటిన వారే ఎక్కువగా పోటీ పడేవారు. హుందాతనం, గౌరవ మర్యాదలు ఉండడంతో సర్పంచ్ పదవి అంటే చాలా మందికి మోజు ఉంటుంది.
పొద్దున్నే ఇంటింటికీ టీ, టిఫిన్.. మ ధ్యాహ్నం అరకిలో చికెన్.. పోటాపోటీ నెలకొన్న గ్రామాల్లో పొట్టేలు మాంసం.. రాత్రికి క్వార్టర్ బాటిల్.. ఇదీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో నెల
గ్రామాల్లో ప్రజలు ఐక్యతతో ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఇందుకు నిదర్శనంగా బొగ్గులోని బండ (పాండవపురం) చెప్పవచ్చని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం బొగ్గులోని బండ గ్రామం సర్పం
సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఓటు ఎంతో కీలకమైందే. ఒక్క ఓటు తేడాతో సర్పంచులు, వార్డు సభ్యుల గెలుపోటములు తలకిందులైన సంఘటనలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పంచాయతీ ఓటర్ల జాబితా తప్పుల తడక�
సిద్దిపేట నియోజకవర్గంలోని రామంచ గ్రామస్తులు ఐక్యతతో గ్రామ సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోవడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం ఏకగ్రీవ సర్పంచ్ ఎర్ర భవాని నవీన్ గ
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు సర్పంచ్ అభ్యర్థులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి ముద్రకోల రాజు గ్ర
వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, పోలీసులు అత్యుత్సాహం చూపించారు. బీఆర్ఎస్ ప్రచార రథాన్ని అడ్డుకుని డ్రైవర్ను వేధింపులకు గురిచేశారు.
ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో మోసపూరిత కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి కొప్
గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మళ్లీ అదే బుద్ధి చాటుకున్నారు. ఆ వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొంతకాలంగా నోరు అదుపులో పెట్టుకున్నట్టుగా కని�