గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణలో సాధ్యమైంది. సీఎం కేసీఆర్ వాటిని నిజం చేసి చూపించారు. గ్రామాల ప్రగతే దేశాభివృద్ధికి నిదర్శమని అన్ని వసతులు కల్పించి బంగారు తెలంగాణకు బాటలు వేశారు. ఓ వైపు అభివృ
పెరిగిన మౌలిక సదుపాయాలు, వసతులు సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న పట్టణ జనాభా, అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, వసతుల కల్పనకు రాష్ట్ర ప్ర�
తెలంగాణ ఏర్పాటు తర్వాత మండలంలోని పులిమామిడి గ్రామం అభివృద్ధిపథంలో ముందుకు సాగుతున్నది. మండల కేంద్రానికి ఈ గ్రామం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 12 వార్డులుండగా.. జనాభా 3,367 మంది ఉం డగా అందులో పురుషులు 1,729, స్�
ముందస్తు జాగ్రత్తలతో డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి సంబంధ
భారీ వర్షాల నేపథ్యంలో సర్కారు అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యాధుల కట్టడే లక్ష్యంగా పల్లెలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలని నిర్దేశించింది. ఆదివారం నుంచి ఆగస్టు 2 వరకు ప్రత్యేక పారిశుధ్య కార్�
పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా కాలనీలు, వీధులలో పరిశుభ్రతలో మంచి పురోగతి నెలకొంటున్నదని హైదర్నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. మిగిలిన డివిజన్లకు ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్ర�
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. రెండోరోజూ శుక్రవారం జిల్లాలో ప్రతి ఊరు, ప్రతి పట్టణంలో కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులు పర్యవేక్షించగా.. ప్రజాప్రతినిధులు కార్యక్రమ
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. గ్రామాల అభివృద్ధియే.. దేశాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని భావించారు. దీంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్న�
పరిశుభ్రమైన పట్టణాల నిర్మాణంలో స్వచ్ఛకార్మికుల పాత్ర కీలకమని సీడీఎంఏ కమిషనర్ సత్యనారాయణ ఐఏఎస్ అన్నారు. బుధవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో
పటాన్చెరు టౌన్, మే 13 : ప్రజల సహకారంతోనే సంపూర్ణ పారిశుధ్యం సాధ్యం అవుతుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట భారతీనగర్ , పటాన్�
IIT-Madras | తమిళనాడులోని మద్రాస్ ఐఐటీలో (IIT-Madras) కరోనా కలకలం సృష్టిస్తున్నది. క్యాంపస్లో ఇప్పటికే 12 మందికి కరోనా నిర్ధారణ అయింది. తాజాగా మరో 18 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు.
పారిశుధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రక్షణ కవచాలు అందజేస్తున్నది.. ప్రతి రోజు కార్మికుల ఆరోగ్యస్థితిని