గ్రామాల్లో పారిశుధ్య పనులపై దృష్టి సారిస్తే ప్రజారోగ్యం మెరుగుపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని ఎన్కెపల్లి గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా పర్య టించా
మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు అనువైన నూతన ఆవిష్కరణలు చేసిన స్టార్టప్లను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకొంటున్నారు
దవాఖానల్లో శానిటేషన్, డైట్ కాంట్రాక్ట్ బిల్లులు, ఆయా సిబ్బందికి వేతనాలను సమయానికి చెల్లించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. ఆలస్యమైతే సూపరింటెండెంట్లదే బాధ్యత అని స�
పారిశుధ్య నిర్వహణలో భద్రాద్రి జిల్లాకు దేశంలోనే మూడో రాంకు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ మిషన్ డైరెక్టర్ స్వచ్ఛ భారత్ జల్జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి వికాస్ సీల్ ప్రకటించారు. పారిశుధ్య నిర్వహణ, స
పారిశుద్ధ్య నిర్వహణలో తెలంగాణ మరోసారి అత్యుత్తమ పనితీరును కనబరిచింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలశాఖ ఏటా విడుదల చేసే ర్యాంకింగ్స్లో తెలంగాణ పట్టణాలు అగ్రభాగాన నిలిచాయి. 2021-22 సంవత్సరానికి సంబం�
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణలో సాధ్యమైంది. సీఎం కేసీఆర్ వాటిని నిజం చేసి చూపించారు. గ్రామాల ప్రగతే దేశాభివృద్ధికి నిదర్శమని అన్ని వసతులు కల్పించి బంగారు తెలంగాణకు బాటలు వేశారు. ఓ వైపు అభివృ
పెరిగిన మౌలిక సదుపాయాలు, వసతులు సమ్మిళిత అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న పట్టణ జనాభా, అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, వసతుల కల్పనకు రాష్ట్ర ప్ర�
తెలంగాణ ఏర్పాటు తర్వాత మండలంలోని పులిమామిడి గ్రామం అభివృద్ధిపథంలో ముందుకు సాగుతున్నది. మండల కేంద్రానికి ఈ గ్రామం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 12 వార్డులుండగా.. జనాభా 3,367 మంది ఉం డగా అందులో పురుషులు 1,729, స్�
ముందస్తు జాగ్రత్తలతో డెంగ్యూ, మలేరియా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి సంబంధ
భారీ వర్షాల నేపథ్యంలో సర్కారు అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వ్యాధుల కట్టడే లక్ష్యంగా పల్లెలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచాలని నిర్దేశించింది. ఆదివారం నుంచి ఆగస్టు 2 వరకు ప్రత్యేక పారిశుధ్య కార్�
పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా కాలనీలు, వీధులలో పరిశుభ్రతలో మంచి పురోగతి నెలకొంటున్నదని హైదర్నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. మిగిలిన డివిజన్లకు ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్ర�