పెద్దగట్టులో మూడోరోజూ జనం జాతర మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకూ 5లక్షల మందికిపైగా భక్తులు లింగమంతుల స్వామిని దర్శించుకున్నారు. గట్టుపైన, కింద పరిసరాల్లో ఎటుచూసినా జనమే కనిపించారు.
నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో శానిటేషన్ పనులపై కలెక్టర్ ప్రత్యేక దష్టి సారిస్తున్నారు. ఇప్పటికే నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల కమిషనర్లతో సమీక్ష జరిపి యాక్షన్ ప్లాన్ రూ�
నగరంలోని అంబేదర్ స్టేడియంలో గల ఇండోర్ స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 21న విద్యార్థులకు స్వచ్ఛత పోటీలు నిర్వహిస్తున్నట్లు మేయర్ యాదగిరి సునీల్రావు తెలిపారు. స్థానిక భగత్నగర్లోని క్యాంప�
గ్రామాల్లో పారిశుధ్యం, పచ్చదనం పెంపు, మౌలిక సదుపాయాలు కల్పనలో భాగంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛ శుక్రవారం (గ్రీన్ ఫ్రైడే) కార్యక్రమాన్ని చెన్నూర్ నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీల్లో ముమ్మరంగా నిర్వహిస్తున్�
గ్రామాల్లో పారిశుధ్య పనులపై దృష్టి సారిస్తే ప్రజారోగ్యం మెరుగుపడుతుందని వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని ఎన్కెపల్లి గ్రామంలో ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా పర్య టించా
మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణకు అనువైన నూతన ఆవిష్కరణలు చేసిన స్టార్టప్లను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకొంటున్నారు
దవాఖానల్లో శానిటేషన్, డైట్ కాంట్రాక్ట్ బిల్లులు, ఆయా సిబ్బందికి వేతనాలను సమయానికి చెల్లించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. ఆలస్యమైతే సూపరింటెండెంట్లదే బాధ్యత అని స�
పారిశుధ్య నిర్వహణలో భద్రాద్రి జిల్లాకు దేశంలోనే మూడో రాంకు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ మిషన్ డైరెక్టర్ స్వచ్ఛ భారత్ జల్జీవన్ మిషన్ అదనపు కార్యదర్శి వికాస్ సీల్ ప్రకటించారు. పారిశుధ్య నిర్వహణ, స
పారిశుద్ధ్య నిర్వహణలో తెలంగాణ మరోసారి అత్యుత్తమ పనితీరును కనబరిచింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలశాఖ ఏటా విడుదల చేసే ర్యాంకింగ్స్లో తెలంగాణ పట్టణాలు అగ్రభాగాన నిలిచాయి. 2021-22 సంవత్సరానికి సంబం�