Harish Rao | కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ ఎనిమిది నెలల కాలంలో జిల్లాలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విమర్శించారు.
గ్రేటర్లో పాలన పట్టుతప్పుతోందా? పారిశుధ్యం నిర్వహణ సరిగా లేక డెంగీ, మలేరియా కేసులు విజృంభిస్తున్నాయా? శాఖల మధ్య సమన్వయం లేక నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదా? గుంతల రోడ్లతో వాహనదారుల నడ్డి విరుగుత
పారిశుధ్య పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర రెవన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో డెంగ్యూ విజృంభిస్తున్నది. ఏడు నెలల్లోనే కేసుల సంఖ్య వెయ్యి దాటింది. డెంగ్యూని నియంత్రించాలంటే దోమల నివారణ చర్యలతోపాటు ట్రాకింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ కోసం దవాఖానల్లో మౌలిక సదుపాయాలు కల్ప
రాష్ట్రంలోని గురుకులాల నిర్వహణ బాధ్యతను స్థానిక స్వయం సహాయక సంఘాలకు అప్పగించే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నది. తొలుత తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (టీజీఎస్
నెలలు గడుస్తున్నా.. జీతాలిస్తలేరంటూ.. శుక్రవారం కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ విభాగం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
భవన నిర్మాణ, కూల్చివేసిన నిర్మాణ వ్యర్థాలను అనుమతి లేని ప్రదేశాల్లో ఇష్టా రాజ్యంగా వేసిన పక్షంలో చట్టరీత్యా చర్యలకు వెనుకాడకూడదని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు.
‘వాడవాడకు పువ్వాడ’ కార్యక్రమంలో భాగంగా రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం నగరం 29వ వార్డు ప్రకాశ్నగర్లో పర్యటించారు.ఈ సందర్భంగా మంత్రి మురుగు కాలువలను పరిశీలించారు.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వార్