ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి గ్రామ పంచాయితీ లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికుడైన పర్లపల్లి మల్లేష్ మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. మల్లేష్ గత 15 ఏండ్లుగా గ్ర�
గతేడాదిగా గ్రామాల్లో అధికారుల పాలన కొనసాగుతున్నది. కానీ మండలంలోని పలు గ్రామాల్లో మురుగు కాలువ శుభ్రం చేసే వారు కరువు అయ్యారు. చిలిపిచేడ్ మండలంలోని గౌతాపూర్, చండూర్, చిట్కుల్, గంగారం, ఫైజాబాద్, అజ్జమ�
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన కలిగేందుకు వినూత్నంగా గోడ చిత్రాలు వేయించారు. వంద రోజుల కార్యచరణలో భాగంగా నగర పాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ ఆ�
గ్రామాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులపై రేవంత్రెడ్డి సర్కార్ డీఎస్ఆర్(డైలీ శానిటేషన్ రిపోర్ట్) యాప్ గుదిబండ మోపింది. పంచాయతీ పాలకవర్గాలు లేక ఒకవైపు, నిధులు మంజూరు
పారిశుధ్య కార్మికులు, మహిళ సంఘాల సభ్యురాళ్ల ఆరోగ్య పరిరక్షణ కోసమే ఉచితంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఆన్నారు.
సర్పంచ్ల పదవీకాలం ముగిసిన వెంటనే గ్రామపంచాయతీల్లో ప్రత్యేకాధికారులను నియమించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు ఆగిపోవడం, మరోవైపు గ్రామపంచాయతీల్లో పాలన చూడాల్సిన ప్రత్యేకాధికారులు పత్తా లే
Adilabad | మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికే బ్లీచింగ్ పౌడర్ సంచులు పరిమితం అయ్యాయి. ఈ నెల 5వ తేదీన మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికి బ్లీచింగ్ పౌడర్ సంచులు రాగ ఇప్పటి వరకు వాటిని గ్రామ పంచాయతీలకు �
Sanitation | శనివారం ఉదయం కొంపల్లి మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో వీధి వీధిన తిరుగుతూ శానిటేషన్ విభాగంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26 వరకు 12 రోజులపాటు సరస్వతీ పుష్కరాలు (Saraswati Pushkaralu) జరిగాయి. త్రివేణి సంగమంలో పున్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు.
Sanitation | మెదక్ రూరల్, ఏప్రిల్ 16 : ప్రత్యేకాధికారుల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పారిశుధ్యంపై అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తున్నట్టు ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. కాగా మెదక్ మండలంలో ప్రత్యేకా�
Tujalpur | గ్రామపంచాయతీలలో నిధులు లేక గ్రామాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలో చెత్తను తొలగించడానికి ట్రాక్టర్ డీజీల్కు డబ్బులు లేక గ్రామాలు గోస పడుతున్నాయి.