గ్రామాల్లో నెలకొన్న పారిశుధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ ఎంఎల్ పార్టీ నాయకుడు గుగులోతు తేజ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం జిల్�
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ
అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామానికి ట్రాక్టర్ కేటాయించారు. ఆ ట్రాక్టర్తో ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేసేవారు. కానీ ప్�
గ్రేటర్ హైదరాబాద్ ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్కు శ్రీకారం చుట్టామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. పారిశుధ్యాన్ని మెరుగుపరిచే విధంగా మంగళవారం నుంచి ప్రార
Garbage | దౌల్తాబాద్ బైపాస్ రోడ్డుకిరువైపులా గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హరితహారంలో భాగంగా ఇరువైపులా మొక్కలు నాటి ఏపుగా పెంచారు. అయితే ప్రత్యేక అధికారుల పాలనలో బైపాస్ రోడ్డు ఇరువైపులా చిత్తాచెదారం వేయడంతో అ�
గ్రేటర్లో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతున్నది. చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన బల్దియా.. ఆచరణలో విఫలమవుతున్నది. ముఖ్యంగా ఇంటింటికి తడి, పొడి చెత్త సేకరణ, తరచూ చెత్త వేసే ప్రాంతాల (గార్భేజీ వనరేబుల్
Sanitation | రాయపోల్లో వైన్స్ షాప్, హోటల్స్ దగ్గర ఉన్న ప్లాస్టిక్ తొలగించాలని ఒకవేళ షాప్ వాళ్ళు ప్లాస్టిక్ గ్లాసులు వినియోగిస్తే జరిమానా విధించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో �
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యవస్థంగా మారింది. వర్షం, వరద సాఫీగా వెళ్లడానికి నిర్మించిన కాల్వలు, మురుగునీటి కాల్వలతో పాటు డ్రైనేజీలు ఇష్టానుసారంగా నిర్మించడంతో స�
గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. గత బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ నిర్వహించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకున్నారు.