Garbage | దౌల్తాబాద్ బైపాస్ రోడ్డుకిరువైపులా గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో హరితహారంలో భాగంగా ఇరువైపులా మొక్కలు నాటి ఏపుగా పెంచారు. అయితే ప్రత్యేక అధికారుల పాలనలో బైపాస్ రోడ్డు ఇరువైపులా చిత్తాచెదారం వేయడంతో అ�
గ్రేటర్లో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతున్నది. చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన బల్దియా.. ఆచరణలో విఫలమవుతున్నది. ముఖ్యంగా ఇంటింటికి తడి, పొడి చెత్త సేకరణ, తరచూ చెత్త వేసే ప్రాంతాల (గార్భేజీ వనరేబుల్
Sanitation | రాయపోల్లో వైన్స్ షాప్, హోటల్స్ దగ్గర ఉన్న ప్లాస్టిక్ తొలగించాలని ఒకవేళ షాప్ వాళ్ళు ప్లాస్టిక్ గ్లాసులు వినియోగిస్తే జరిమానా విధించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో �
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యవస్థంగా మారింది. వర్షం, వరద సాఫీగా వెళ్లడానికి నిర్మించిన కాల్వలు, మురుగునీటి కాల్వలతో పాటు డ్రైనేజీలు ఇష్టానుసారంగా నిర్మించడంతో స�
గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. గత బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఎప్పటికప్పుడు శానిటేషన్ నిర్వహించి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకున్నారు.
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలో పారిశుధ్య నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదు. సర్పంచుల పదవీ కాలం పూర్తవడంతో ప్రత్యేకాధికారులను నియమించిన విషయం తెలిసిందే. పంచాయతీల్లో ఎక్కడ చూసినా పారిశుధ్య
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని, హైదరాబాద్ నగరాన్ని అందంగా ఉంచడంలో జీహెచ్ఎంసీ శానిటేషన్ వర్కర్లదే కీలక పాత్ర అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బంజారాహిల్స్ కొమురం భీం భవన్లో జీహెచ్ఎంసీ శా
కాంగ్రెస్ ప్రజా పాలనలో రాష్ట్రంలో పారిశుధ్యం పడకేసిందని మాజీ జడ్పీటీసీ కోలా ఉపేందర్రావు అన్నారు. సోమవారం ఆయన స్పందిస్తూ.. మునగాల మండల పరిధిలోని తాడువాయి గ్రామంలో పారిశుధ్యం పనులు పట్టించుకునే నాధ
Hyderabad | గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో క్లీన్ అండ్ గ్రీన్గా రూపుదిద్దుకున్న భాగ్యనగరం కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడ చూసినా పేరుకు పోయిన చెత్త కుప్పలే దర్శన మిస్తున్నాయి.
కరీంనగర్ నగరపాలక సంస్థల పని చేస్తున్న పారిశుద్ధ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో శనివారం కార్యాలయం ముందుట ఆందోళన చూపెట్టారు.