మహదేవ్పూర్ మండలంలోని కాళేశ్వరంలో ఈనెల 15 నుంచి 26 వరకు 12 రోజులపాటు సరస్వతీ పుష్కరాలు (Saraswati Pushkaralu) జరిగాయి. త్రివేణి సంగమంలో పున్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు.
Sanitation | మెదక్ రూరల్, ఏప్రిల్ 16 : ప్రత్యేకాధికారుల పాలనలో రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పారిశుధ్యంపై అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తున్నట్టు ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. కాగా మెదక్ మండలంలో ప్రత్యేకా�
Tujalpur | గ్రామపంచాయతీలలో నిధులు లేక గ్రామాల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. గ్రామంలో చెత్తను తొలగించడానికి ట్రాక్టర్ డీజీల్కు డబ్బులు లేక గ్రామాలు గోస పడుతున్నాయి.
మండలంలోని నానక్నగర్ గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారైనది. అధికారుల నిర్లక్ష్యంతో మురుగుకాల్వలు ఇండ్ల మద్య నుండి పొంగి పొర్లుతూ ఏరులై పారుతున్నది. భూగర్భ డ్రైనేజీలు నిండి సీసీ రోడ్డుపై మురుగు�
Ashrith Kumar | నివాస ప్రాంతాల పరిసరాలలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కలు, చెట్లు తొలగించి శ్రుభం చేసుకునేలా స్థలం యజమానులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్కుమార్ సిద్దిపేట టౌన్ ప్ల�
Panchayat Secretaries | గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసినప్పటి నుంచి గ్రామాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయింది. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ప్రత్యేకాధికారు�
Sanitation | హరిహర క్షేత్రమైన ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గల నవగ్రహాలకు గ్రహణం పట్టినట్లు అయింది.
Union Budget 2025 | తాగునీరు, పారిశుద్ధ్య శాఖకు 2025-26 కేంద్ర బడ్జెట్లో రూ.74,226 కోట్లు కేటాయించారు. గ్రామీణ గృహాలకు తాగు నీటి కనెక్షన్లు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్న జల్ జీవన్ మిషన్ (జేజేఎం)కు ఇందులో ఎక్కువ నిధులు
ప్రభుత్వ దవాఖానలను ఆశ్రయించే నిరుపేద రోగులకు కిందిస్థాయి సిబ్బంది తీరు శాపంగా మారుతున్నది. అయినవారు అనారోగ్యానికి గురై దవాఖానలో చేరితే వారిని చూసేందుకు వచ్చిన వారి నుంచి నగరంలోని పలు ప్రభుత్వ దవాఖానల�