మండలంలోని నానక్నగర్ గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారైనది. అధికారుల నిర్లక్ష్యంతో మురుగుకాల్వలు ఇండ్ల మద్య నుండి పొంగి పొర్లుతూ ఏరులై పారుతున్నది. భూగర్భ డ్రైనేజీలు నిండి సీసీ రోడ్డుపై మురుగు�
Ashrith Kumar | నివాస ప్రాంతాల పరిసరాలలో ఉన్నటువంటి ఖాళీ స్థలాలలో పిచ్చి మొక్కలు, చెట్లు తొలగించి శ్రుభం చేసుకునేలా స్థలం యజమానులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్కుమార్ సిద్దిపేట టౌన్ ప్ల�
Panchayat Secretaries | గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసినప్పటి నుంచి గ్రామాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం పేరుకుపోయింది. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ప్రత్యేకాధికారు�
Sanitation | హరిహర క్షేత్రమైన ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గల నవగ్రహాలకు గ్రహణం పట్టినట్లు అయింది.
Union Budget 2025 | తాగునీరు, పారిశుద్ధ్య శాఖకు 2025-26 కేంద్ర బడ్జెట్లో రూ.74,226 కోట్లు కేటాయించారు. గ్రామీణ గృహాలకు తాగు నీటి కనెక్షన్లు అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్న జల్ జీవన్ మిషన్ (జేజేఎం)కు ఇందులో ఎక్కువ నిధులు
ప్రభుత్వ దవాఖానలను ఆశ్రయించే నిరుపేద రోగులకు కిందిస్థాయి సిబ్బంది తీరు శాపంగా మారుతున్నది. అయినవారు అనారోగ్యానికి గురై దవాఖానలో చేరితే వారిని చూసేందుకు వచ్చిన వారి నుంచి నగరంలోని పలు ప్రభుత్వ దవాఖానల�
పారిశుధ్య నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, నిర్వహణ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సంబంధిత అధికారులను ఆదేశించారు.
తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కారు కొలువుదీరిన కాన్నుంచి ప్రతి యేడు బతుకమ్మ పండుగకు తీరొక్క రంగు చీరెలు తలా ఒకటి ఇచ్చేది. ఆడబిడ్డకు కానుక లెక్క ఇచ్చిండు అని చూసి మురిసిపోయేటోళ్లం. ఆడుకునేందుకు మంచి
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని దుబ్బతండా, హనుమతండా, రెడ్యానాయక్ తండా, బెక్కల్, తోర్నాల పంచాయతీల పరిధిలో సుమారు 21 గిరిజన తండాలు ఉన్నాయి. ఈ తండాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. పారిశుధ్య నిర్
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం కేసీఆర్ సర్కారు కృషి చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంచాయతీలను పట్టించుకోవడం మానేసింది. దీంతో గ్రామాల్లో పారిశుధ్యం మచ్చుకైనా కనిపించడం లేదు.