నగరాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులపై రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. బల్దియాల పరిధిలోని ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థల్లో పారిశుధ్యం విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జా�
బంజారాహిల్స్ : కరోనా కారణంగా పొడిగించిన సంక్రాంతి సెలవులు ముగియడంతో మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలోకి వచ్చే 17 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 37 ప్రా
సత్తుపల్లి : మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని మునిసిపల్ కూసంపూడి మహేష్ అన్నారు. మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్య�
మంత్రి ఎర్రబెల్లి | ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలలో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.
sanitation | పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో తుకారం రాథోడ్ అన్నారు. మాక్లూర్ మండల పరిధిలోని గుత్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన పరిశీలించారు.
మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా కనుమరుగు గణనీయంగా తగ్గిన సీజనల్ వ్యాధుల కేసులు గత రెండేండ్లలో ఒక్క మరణం నమోదు కాలేదు పారిశుద్ధ్య నిర్వహణతో దోమకాటు దూరం హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం వచ్చ�
స్కూల్గ్రాంట్ నుంచి 10% కేటాయింపుహైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో విద్యార్థులు, సిబ్బంది చేతులు శుభ్రం చేసుకొనేందుకు అవసరమైన సబ్బులు, లిక్విడ్ కొనుగోలుకోసం స్కూల్గ్రాం ట్ నిధుల నుంచి 1
ఒకట్రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మన దేశంలోకి ప్రవేశించనున్నాయి. వాటి రాకతో వర్షాలు కురుస్తాయి. వీటితోనే ఎన్నో వ్యాధులు కూడా మనల్ని చుట్టుముడతాయని మరిచిపోవద్దు.
కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో మున్సిపల్ విభాగం అప్రమత్తమైంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మహానగరంలో శానిటైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం యుద్ధప్రాతిపదిక