పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. రెండోరోజూ శుక్రవారం జిల్లాలో ప్రతి ఊరు, ప్రతి పట్టణంలో కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారులు పర్యవేక్షించగా.. ప్రజాప్రతినిధులు కార్యక్రమ
గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. గ్రామాల అభివృద్ధియే.. దేశాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని భావించారు. దీంతో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్న�
పరిశుభ్రమైన పట్టణాల నిర్మాణంలో స్వచ్ఛకార్మికుల పాత్ర కీలకమని సీడీఎంఏ కమిషనర్ సత్యనారాయణ ఐఏఎస్ అన్నారు. బుధవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో
పటాన్చెరు టౌన్, మే 13 : ప్రజల సహకారంతోనే సంపూర్ణ పారిశుధ్యం సాధ్యం అవుతుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట భారతీనగర్ , పటాన్�
IIT-Madras | తమిళనాడులోని మద్రాస్ ఐఐటీలో (IIT-Madras) కరోనా కలకలం సృష్టిస్తున్నది. క్యాంపస్లో ఇప్పటికే 12 మందికి కరోనా నిర్ధారణ అయింది. తాజాగా మరో 18 మంది విద్యార్థులు వైరస్ బారినపడ్డారు.
పారిశుధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ.. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రక్షణ కవచాలు అందజేస్తున్నది.. ప్రతి రోజు కార్మికుల ఆరోగ్యస్థితిని
నగరాలు, పట్టణాల్లో పారిశుధ్య పనులపై రాష్ట్ర మున్సిపల్ శాఖ ప్రత్యేక దృష్టిసారించింది. బల్దియాల పరిధిలోని ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థల్లో పారిశుధ్యం విషయంలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఉత్తర్వులు జా�
బంజారాహిల్స్ : కరోనా కారణంగా పొడిగించిన సంక్రాంతి సెలవులు ముగియడంతో మంగళవారం నుంచి అన్ని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలోకి వచ్చే 17 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 37 ప్రా
సత్తుపల్లి : మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నామని మునిసిపల్ కూసంపూడి మహేష్ అన్నారు. మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్య�
మంత్రి ఎర్రబెల్లి | ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాలలో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు.
sanitation | పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో తుకారం రాథోడ్ అన్నారు. మాక్లూర్ మండల పరిధిలోని గుత్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన పరిశీలించారు.
మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా కనుమరుగు గణనీయంగా తగ్గిన సీజనల్ వ్యాధుల కేసులు గత రెండేండ్లలో ఒక్క మరణం నమోదు కాలేదు పారిశుద్ధ్య నిర్వహణతో దోమకాటు దూరం హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): వర్షాకాలం వచ్చ�
స్కూల్గ్రాంట్ నుంచి 10% కేటాయింపుహైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పాఠశాలల్లో విద్యార్థులు, సిబ్బంది చేతులు శుభ్రం చేసుకొనేందుకు అవసరమైన సబ్బులు, లిక్విడ్ కొనుగోలుకోసం స్కూల్గ్రాం ట్ నిధుల నుంచి 1