సంగారెడ్డి : పదకొండు నెలల ఓ చిన్నారి చాలా అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతుంది. పాప ప్రాణాలు దక్కాలంటే 16 కోట్ల రూపాయలు అవసరం. అంత స్థోమత లేని సిద్దిపేట జిల్లాకు చెందిన ఆ పేద జంట ఆదుకునేవా�
దడపుట్టిస్తున్న సెకండ్ వేవ్.. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులు మూసివేత పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు వ్యాక్సినేషన్ మరింత వేగవంతం నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకు ముప్పంట
రైతు వేదికలకు చర్చావేదికలు కావాలి ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ దేవరంపల్లి, జీర్లపల్లి, ఏడాకులపల్లి గ్రామాల్లో రైతు వేదికలు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీఝరాసంగం, ఏప్రిల్ 19: రైతు సంఘ
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి నారాయణఖేడ్, కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యేనారాయణఖేడ్/కల్హేర
బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయ భూమిలో బోర్డులు ఏర్పాటు చేసిన ఎండోమెంట్ అధికారులు ఆర్వో ప్లాంట్ను సీజ్ చేసిన అసిస్టెంట్ కమిషనర్ బొల్లంపల్లి కృష్ణ గుమ్మడిదల, ఏప్రిల్19 : సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంత�
ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి నారాయణఖేడ్, ఏప్రిల్ 16: నారాయణఖేడ్లో రోజురోజుకూ కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరికి వారు బాధ్యతతో వ్యవహరించి తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని
అలవొలకగా నాగుపామును పట్టిన మహిళ పటాన్చెరు, ఏప్రిల్ 16 : ధీర వనిత అంటే ఇలా ఉండాలని విజయను అందరూ ప్రశంసించారు. ఔను మరి… పాము..పాము అనగానే దూరంగా పారిపోయి టెన్షన్ పడటం సర్వత్రా కనిపిస్తుంది. దీనికి భిన్నంగా �
షోకాజ్ నోటీసులతో పాలకమండలిలో కదలికలు పటాన్చెరు, ఏప్రిల్ 16: జిల్లా కలెక్టర్ ఇంద్రేశం పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్కు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాలకమండలిలో కదలిక ప్రారంభమైంది. పటాన్చెరు మండలం ఇం�
సంగారెడ్డి : జిల్లాలోని సదాశివపేట మండలంలోని నందికంది గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. గ్రామ శివార్లలో శుక్రవారం ఉదయం 26 ఏళ్ల ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మృతుడిని కాసులవాడి వంశీగా గుర్తించారు. డీఎస్�
దేవాలయ భూమిని కౌలుకు తీసుకుని కూరగాయల సాగుఎండకాలంలో మెళకువలు పాటించి మంచి దిగుబడి నిరుద్యోగం భారం కాకూడదని ఉన్నదాంట్లో భూమిని నమ్ముకుని వ్యవసాయంపై ఆసక్తి కనబరిచాడు. దేవాలయ భూమిని వేలం పాటలో కైవసం చేసు
రెండు ట్యాంకుల ద్వారా ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లుమూడు అంగన్వాడీ కేంద్రాలు, వందశాతం మరుగుదొడ్లుఆకట్టుకుంటున్న పల్లె ప్రకృతి వనం,హరితహారం మొక్కలుతుదిదశకు చేరుకున్న గ్రామపంచాయతీ, డ్వాక్రా భవనంత్వరల�
ఉపవాసాలకు సిద్ధమౌతున్న ముస్లింలు 30రోజుల రోజాలతో ఆధ్యాత్మిక మాసం 5 పూటలు నమాజులతో భక్తుల దీక్ష పూర్తి ఖురాన్ పఠనం తరావీ నమాజుల ప్రత్యేకత మనిషిలో సత్ప్రవర్తను పెంచే నెల అంటున్న మౌల్వీలు పటాన్చెరు , ఏప�