మనోహరాబాద్, డిసెంబర్ 29 : సీఎం కేసీఆర్తోనే గ్రామాలాభివృద్ధి జరుగుతున్నదని సర్పంచ్ల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహిపాల్రెడ్డి అన్నారు. మనోహరాబాద్లో సీసీ రోడ్లు, అంతర్గత మురికికాల్వల నిర్మాణ పనులను బుధవారం ప్రారంభించారు. సందర్భంగా ఆ యన మాట్లాడుతూ.. మండలంలో ఓ గ్రామం గా ఉండే మనోహరాబాద్ను సీఎం కేసీఆర్ ప్ర త్యేక చొరువతో మండల కేంద్రంగా మార్చి అనే క నిధులను మంజూరు చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ జావీ ద్ పాల్గొన్నారు.