రామచంద్రాపురం, మే 10 : ప్రభుత్వం కరోనా కట్టడికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని ఆర్సీపురం డివిజన్ కార్పొరేటర్ పుష్పానగేశ్ అన్నారు. సోమవారం డివిజన్లోని శ్రీనివాస్నగర్కాలనీ, హనుమాన్ ఆలయం ఏరియాలో డ�
కరోనా రోగులకు ప్రభుత్వం అండప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలుసరిపడా ఆక్సిజన్ నిల్వలుసంగారెడ్డిలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్లో అందుబాటులో రెమిడెసివిర్, కొవిడ్ మందులుకరోనా రోగికి నిత్యం రూ.250త�
జిల్లా కేంద్రానికి సమానంగా ‘కంది’ అభివృద్ధిఇంటింటికీ మిషన్ భగీరథ నీరుసీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థపచ్చదనం, పరిశుభ్రతలో భేష్పల్లె ప్రగతిలో మారిన గ్రామ స్వరూపం ఒకప్పుడు అభివృద్ధిని ఎ�
సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 9 : కరోనా సోకిన బాధితుల కోసం నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన ఉదార స్వభావం చాటుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో కరోనాతో బాధపడుతున్న వారికి ఎమ�
పటాన్చెరు, మే 8 : కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తీసుకున్నారు. శనివారం పటాన్చెరు పట్టణంలోని ఏరియా దవాఖానలో ఎమ్మె ల్యే తన కుటుంబ సభ్యులతోపాటు పలువురు ప్రజాప
బొల్లారం, మే 8 : ఇతరుల నుంచి మనకు కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరి. బయటకు వెళ్లినప్పుడు కూడా మాస్క్ ధరించే వెళ్లాలని ఆరోగ్య శాఖ నిపుణులు సూచిస్తున్నారు. రెండు మాస్క్లు వాడితే ఇంక�
అందోల్, మే 8 :కన్న తల్లితండ్రులను జీవిత చరమాంకంలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన సొంత పిల్లలే వారిని గాలికోదిలేస్తున్న నేటి రోజుల్లో, అనారోగ్యంతో మంచాన పడిన అత్తకు సొంత బిడ్డలా, కన్న తల్లిలా అన్నీ తానై ప
జహీరాబాద్, మే 7 : ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం ధ్యేయంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. శుక్రవారం కోహీర్లో లబ్ధిదారులకు మంజూరైన కల్య�
జహీరాబాద్, మే 7 : కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ పంచాయతీల్లో రసాయనాల పిచికారీ, ఇంటింటి సర్వే చేసి కరోనా బాధితులకు మందులు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్�
బొల్లారం, మే 7 : మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటి ఆరోగ్య సర్వేలో పాల్గొనే సిబ్బందికి శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ కొలన్ రోజాబాల్రెడ్డి మెడిసిన్ కిట్లను అందజేశారు. సర్వే సిబ్బందికి మున్సిపల్ కమిషన�
సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 7 : కరోనా పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా వ
తెలంగాణ సరిహద్దుల్లో పోలీసు చెక్పోస్టుల ఏర్పాటు లాక్డౌన్తో నిలిచిపోయిన కర్ణాటక, మహారాష్ట్ర బస్సులు జహీరాబాద్, మే 7 : 65వ జాతీయ రహదారిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్న�
సంగారెడ్డి : పిడుగుపాటుకు తల్లిదండ్రులు మృతిచెందిన దుర్ఘటనలో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ఈ విషాద సంఘటన సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం మనుర్ తాండాలో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి వర్ష స