బొల్లారం: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణానికి సంపూర్ణ సహాకారం అందిస్తానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని బీరప్ప బస్తీ
పటాన్చెరు: ఇతరులతో ఫోన్లో మాట్లాడుతున్నదనే అనుమానంతో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన చిట్కుల్ గ్రామంలో జరిగింది. పటాన్చెరు సీఐ వేణుగోపాల్రెడ్డి కథనం ప్రకారం పటాన్చెరు మండలం చిట్కుల్లో నివస�
ఝరాసంగం: హరితహారంలో భాంగా మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపుల మూడు వరుసల మొక్కలను నాటించి వాటిని సంరక్షణ చేయాలని సంగారెడ్డి జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ మణికుమార్ పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హమ
మహిళలను అరెస్టు చేస్తే వెంటనే రిమాండ్ చేయాలి పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రమణకుమార్ సంగారెడ్డి: గంజాయి విక్రయాలపై నిఘా ఏర్పాటు చేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ ఎం.రమణ�
సదాశివపేట: పేద ప్రజల పెన్నది సీఎంఆర్ఎఫ్ అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం సదాశివపేట పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 15 మంది పేదలకు సీఎంఆ�
జాతిరత్నాలు, ఇతర వెబ్ సిరీస్ చిత్రాలు ఇక్కడే చిత్రీకరణ జైలు సీన్లు తీసేందుకు ఆసక్తి చూపుతున్న దర్శకులు సంగారెడ్డి పాత జైలుకు పెరుగుతున్న డిమాండ్ ఆదాయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పేరు కంది: ఒకప్పుడు కరుడ�
సంగారెడ్డి కలెక్టరేట్: అపుడే పుట్టిన బిడ్డకు మొదటి గంటలోపే తల్లి పాలు పట్టాల్సిన విషయంపై కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉన్నదని హెల్త్ ఆండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకాటి కరుణ పేర్కొన్నారు. అందుకోసం వా�
సంగారెడ్డి మున్సిపాలిటీ : టీబీ లేని జిల్లాగా రూపొందించే దిశగా పనిచేస్తున్నామని, అందుకు సిబ్బంది అందరూ కష్టపడి పని చేసి టీబీ రోగులకు సేవలు అందిం చాలని జిల్లా టీబీ నిర్మూలన అధికారి డాక్టర్ జి.రాజేశ్వరి అన�
సంగారెడ్డి మున్సిపాలిటీ: రాష్ట్రంలోని నిరుపేద దళితులకు, దళిత ఉద్యోగస్తులకు దళితబంధు వర్తింప చేయడాన్ని పురస్కరించుకుని జిల్లా టీఎన్జీవోల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 16వ జరిగిన హుజూరాబాద్ సభ
నేరం జరగకముందే నియంత్రణలో ఈ యాక్టు కీలకం ఒకసారి పీడీయాక్డు పెడితే యేడాది పాటు జైలు శిక్ష 2018లో 13 రకాల నేరాలను జోడించిన తెలంగాణ ప్రభుత్వం క్రైమ్ రేట్ తగ్గించడంలో ఈ యాక్టు అమలుకు పోలీసుల మొగ్గు ఈ యాక్టు పేరు
రామచంద్రాపురం: పరిశ్రమల యాజమాన్యాలు సామాజిక సేవలో ముందుండాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. భారతీనగర్ డివిజన్లోని ఈఎస్ఐ దవాఖానలో ప్యారగాన్ పరిశ్రమ రూ.30లక్షల విలువతో అల్ట్రాసౌండ్ మెషి న్, డ�
car burnt | కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చి మంటలు చెలరేగి చూస్తుండగానే పూర్తిగా దగ్ధమైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వల్ గ్రామశివారులో 65వ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.
మునిపల్లి /సంగారెడ్డి : విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగారెడ్డి జిల్లా మునిపల్లి గ్రామానికి చెందిన కళ్లపల్లి రాతన్మ కుటుంబానికి మండల టీఆర్ఎస్ ప