టీఎస్పీఎస్సీ సభ్యుడిగా మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ జర్నలిజం నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాణింపు తెలంగాణ ఉద్యమంతో గుర్తింపు టీఆర్ఎస్లో పలు బాధ�
సంగారెడ్డి డీఎంహెచ్వో డాక్టర్ గాయత్రీదేవి సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 15 : జిల్లాలోని ప్రైవేట్ దవాఖానలు దాదాపుగా అన్నీ కూడా అనుమతుల కోసం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారని, ఎవ�
7207488745 నెంబర్కు ఫోన్చేసి పేర్లు నమోదు చేసుకోవాలిహోం ఐసొలేషన్లో ఉన్న బాధితులు వినియోగించుకోవాలిటెలీకాన్ఫరెన్స్లో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి, మే 15 : కరోనా బాధితులు ఎవరూ కూడా భోజనానికి �
సంగారెడ్డి : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో హోం ఐసోలేషన్లో ఉన్న రోగులకు సోమవారం నుండి ఉచిత ఆహార పొట్లాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. హనుమంత రావు తెలిపారు. ఈ నేపథ్యంలో రోజూ మధ్య
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిపటాన్చెరు, మే 11 : నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కాంట్రాక్టర్లకు సూచించారు. పటాన్చెరు పట్టణంలోని కటికె బస్తీలో జరుగుతున్న �
కల్హేర్/సిర్గాపూర్, మే 10 : టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదని కల్హేర్, సిర్గాపూర్ జడ్పీటీసీలు నర్సింహారెడ్డి, రాఘవరెడ్డి అన్నారు. సోమవారం రెండు మండలాల్లో ముస్లింలకు రం�
సంగారెడ్డి, మే 10 : రంజాన్ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు రం జాన్ తోఫాలను అందజేస్తున్నదని కులబ్గూ ర్ ఉపసర్పంచ్ హశం అలీ అన్నారు. సోమవారం సంగారెడ్డి మండలం కులబ్గూర్లో ముస్లింల�
ఎమ్మెల్యే మాణిక్రావు కల్వరీ టెంపుల్లో 100 పడుకలతో ఐసొలేషన్ ఐసొలేషన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్ రాజర్షి షా జహీరాబాద్, మే 10 : కరోనా బాధితులకు మెరుగైన సేవలు అందిస్తామని ఎమ్మెల్య�