జిన్నారం, ఏప్రిల్ 7 : జిన్నారంలోని ఏపీజీవీబీ బ్యాంకు ఆవరణలో పట్టపగలే దోపిడీ జరిగింది. బ్యాంకు నుంచి రూ.2.25లక్షలు తీసుకొని బయటకు వచ్చిన డ్వాక్రా మహిళ చేతిలోని బ్యాగును ఇద్దరు యువకులు లాక్కొని బైక్పై పారిప
సంగారెడ్డి : జిల్లాలోని ఐలాపూర్ గ్రామంలో బుధవారం ఉదయం జరిగిన గొడవ కేసులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని పటాన్చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం ఆయన మీడియాత
సంగారెడ్డి : పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. సందర్భంగా ఆయ�
సంగారెడ్డి : దళిత బంధు పథకం అమలు వేగంగా పూర్తి అవుతుందని, దళిత బంధుతో ఎస్సీల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు రావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో దళిత బంధు ప్రాజె�
సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 27 : రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ఆదేశాల మేరకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. మొత్తం 37 కంపనీలు ఈ
చెరువులో మునిగి నలుగురు బాలురు మృతి సంగారెడ్డి జిల్లాలో కమలాపూర్లో విషాద ఘటన మనూరు, మార్చి 25: ఈత సరదా నలుగురి ప్రాణాలను తీసింది. చెరువులోకి దిగిన నలుగురు విద్యార్థులు నీటమునిగి చనిపోయారు. ఈ ఘటన సంగారెడ్�
గుమ్మడిదల, మార్చి25: ఆడబిడ్డల తల్లిదండ్రులు తమ బిడ్డల వివాహాలకు అప్పులపాలు కావొద్దని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. అప్పటి న�
రామచంద్రాపురం, మార్చి21 : రవాణా వ్యవస్థ మెరుగుతోనే గ్రామాలు, పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్ నుంచి ఈదుల�
గుమ్మడిదల, మార్చి21 : సీఎం కేసీఆర్ పాలనలో పల్లెలు, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని వీరన్నగూడెంలో రూ. 66 లక్షల స�
సంగారెడ్డి : నొప్పి నివారణకు వినియోగించే ట్రమడాల్ డ్రగ్ను ఎలాంటి అనుమతులు లేకుండా హైదరాబాద్ నుంచి పాకిస్థాన్కు అక్రమంగా తరలిస్తున్న డ్రగ్ ఎగుమతిని బెంగళూరు ఎన్సీబీ అధికారులు అడ్డుకున్నారు. జిల్లా�
నారాయణఖేడ్, మార్చి 18 : చెట్టుకు ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నారాయణఖేడ్ మండలం నిజాంపేట్లో జరిగింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గోగుల చిన్న కృష్ణ(35) �
రామచంద్రాపురం, మార్చి15 : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్
సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 15 : వినియోగదారులు ఆన్లైన్లో కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి పూర్తి రక్షణ పొందవచ్చని డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రీడ్రెస్సల్ కమిషన్ ప్రెసిడెంట్ కస్తూ�
సంగారెడ్డి : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన అందోల్ మండలం చందంపేట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన మంగల�