ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ వట్పల్లిలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వట్పల్లి, జూన్ 19: రైతులు ఒకే రకం పంటలు వేయకుండా, పంట మార్పిడి చేయడంతో పాటు మంచి లాభదాయక పంటల సాగుపై దృష్టి పె
గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు చేపట్టాలి అనుమతులు లేనిలే అవుట్లు, నిర్మాణాలు తొలగించాలి వారంలో ఒక రోజు అధికారులు పల్లె నిద్ర చేయాలి అదనపు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం సంగారెడ్డి, జూన్ 15 : వానక�
అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రియాంక వర్గీస్ గజ్వేల్ రూరల్/కొండపాక/వర్గల్, జూన్ 15 : నర్సరీల్లో మొక్కల పెంపకం అద్భుతంగా ఉందని, పచ్చదనంతో కనివిందు చేసేలా మొక్కలు ఉన్నాయని అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్�
సంగమేశ్వర ఎత్తిపోతలతో కొత్త చరిత్రకు నాంది గోదావరి జలాలతో సంగమేశ్వరుడి పాదాలను కడుగుతాం.. త్వరలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా పనులకు శంకుస్థాపన వేగంగా ఎత్తిపోతలు పూర్తి చేస్తాం సంగారెడ్డి జిల్లాలో 2.19 లక్�
జిల్లాకు రూ.51 లక్షల విలువైన 554 క్వింటాళ్ల విత్తనాలు అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్రావు సంగారెడ్డి, జూన్ 14: తెలంగాణ ప్రభు�
సంగమేశ్వర లిఫ్ట్ | జిల్లా పరిధిలోని సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే పనులను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సోమవారం ఉదయం ప్రారంభించారు. మునిపల్లి
36 సీసీ కెమెరాలతో గ్రామంలో పహారా కెమెరాల ఏర్పాటుకు పలువురు సహకారం జిన్నారం, జూన్ 12 : గడ్డపోతారం గ్రామం పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలోకి వచ్చింది. కాలుష్య వ్యర్థాల పారబోత నేపథ్యంలో పారిశ్రామిక వాడలో మూడు, నా�
అదుపులో శాంతిభద్రతలు పోలీస్ శాఖ పనితీరు భేష్ రాష్ట్రంలో 70 శాతం సీసీ కెమెరాలు నేరాలు చేసేందుకు భయపడుతున్న నిందితులు షీ టీమ్స్తో మహిళలకు భద్రత పోలీస్ శాఖ పటిష్టానికి సీఎం కేసీఆర్ కృషి కరోనా నియంత్రణ
సంగారెడ్డి : వివిధ విభాగాల్లో త్వరలోనే 20 వేల పోలీసు నియామకాలను చేపట్టనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రూ. కోటి వ్యయంతో నిర్మించిన సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హ�
మంత్రి హరీశ్ రావు| సంగారెడ్డి జిల్లాలో నేడు మంత్రి హరీశ్రావు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనులను ప్రారంభిస్తారు. సర్వే పనుల�
హెచ్ఎండబ్ల్యూఎస్ కార్మికులు మృతి | సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై (హెచ్ఎండబ్ల్యూఎస్) కార్�