నాగిల్గిద్ద/ మనూర్ జూలై 6: పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని, వారి భాగస్వామ్యంతోనే గ్రామల రూపురేఖలు మారుతాయని ఎంపీపీ కొంగురి జయశ్రీరెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మం�
కంది, జూలై 3 : హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను చెట్టుగా ఎదిగే వరకు సంరక్షించాలని ఆర్డీవో మెంచు నగేశ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనంతో పాటు కాశీపూర్లో ఆయన పర్యటించారు. కార్యక్ర�
డీఎల్పీవో సతీష్రెడ్డి జిన్నారం, జూన్ 29 : గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమం మంచి అవకాశమని, సర్పంచ్లు, కార్యదర్శులు పది రోజులు ప్రణాళికతో పనులు చేపట్టాలని డీఎల్పీవో సతీష్రెడ్డి అన్నారు. జూ�
పేదలకు నిరంతర సేవ చేస్తున్న అయ్యప్ప సేవా సమితి మే 17న ప్రారంభమైన సేవలు సంగారెడ్డి జిల్లా దవాఖానలో డయాలిసిస్ రోగులకు పండ్లు పంపిణీ జర్నలిస్టులకు మాస్క్లు, డ్రై ప్రూట్స్ అందజేత హోం ఐసొలేషన్లో ఉన్నవారి
రైతుబంధు డబ్బులతో వ్యవసాయం చేస్తున్న రైతులు అప్పుల కోసం ఎదురుచూసే రోజులు అంతం బ్యాంకు, ప్రైవేటు రుణాలపై ఆధారపడని రైతన్నలు సంగారెడ్డి జిల్లాలో రూ.2143 కోట్లు రైతుల ఖాతాల్లో జమ సంగారెడ్డి, జూన్ 26 (నమస్తే తెల�
సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి హత్య | జిల్లాలోని కంది మండలం మామిడిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జాతర చివరి రోజు కావడంతో తరలివచ్చిన భక్తులు హుస్నాబాద్, జూన్ 22 : ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన హుస్నాబాద్లోని రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. జాతర చివరి మంగళవారం కావడంతో పెద్ద ఎత్త�
నేడు బసవేశ్వర ఎత్తిపోతల సర్వే పనులను ప్రారంభించనున్న మంత్రి హరీశ్రావు చారిత్రక ఘట్టానికి అడుగులు జలయజ్ఞంలో మరో ముందడుగు బసవేశ్వర ఎత్తిపోతలతో 1.65లక్షల ఎకరాలకు సాగునీరు నారాయణఖేడ్ నియోజకవర్గంలో 1.31 లక్�
సంగారెడ్డి, జూన్ 20 : నిరుపేదలకు సేవ చేయడానికే సేవా సమితి ఏర్పాటు చేశామని, దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందించి ఆదరించడం సంతృప్తి కరమని అయ్యప్ప ఆపద్బాంధు సేవా సమితి అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. ఆదివా
అప్రమత్తతే మేలు మార్కెట్లో నకిలీ విత్తనాలతో జాగ్రత్త కొనుగోలు రసీదులు తప్పనిసరి వ్యవసాయశాఖ సూచనలు పాటించాలి మునిపల్లి, జూన్ 19 : చెట్టు నంబర్ వన్ అయితే కాయ నంబర్ వన్ అవుతున్నదని ఓ సినిమాలో డైలాగ్.. మ�
మెదక్ జిల్లాలో వేగంగా వ్యాక్సినేషన్ 24 కేంద్రాల ద్వారా గుతున్న ప్రక్రియ ఇప్పటి వరకు లక్షా 47వేల మందికి వ్యాక్సిన్ పకడ్బందీగా అమలు కరోనాకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం టీకా పంపిణీని వేగవంతం చేసింది. వైద్�