నిజాంపేట,డిసెంబర్29: అన్నదాతల అభ్యున్నతే లక్ష్య ంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి అన్నారు. బుధవారం నిజా ంపేటలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులతో కల సి రైతు బంధు రైతు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయ డంతో సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా ఆయన చిత్రపటాని కి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అమరసేనారెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ సంపత్, చల్మెడ ఎంపీటీసీ బాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బాపురెడ్డి, రామాయంపేట ఏఎంసీ డైరెక్టర్లు వెంకటేశం, రవి, టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు రాజు, తిరుమల ఆలయ కమిటీ చైర్మన్ మహేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనర్సింహులు, రాములు, నాగరాజు, లక్ష్మణ్, నగేశ్,వార్డు సభ్యుడు తిరుమల్గౌడ్ ఉన్నారు.
రామాయంపేట..
రామాయంపేట, డిసెంబర్ 29: రైతు బంధు ప్రభు త్వం రైతు ఖాతాల్లోకి జమ చేశారు. దీని పురస్కరించుకొని రామాయంపేట టీఆర్ఎస్ క్యాంపు కార్యాలయం వద్ద మున్సిపాల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం , కౌన్సిలర్లు యాదగిరి, నాగరాజు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్నాయకులు ఐలయ్య, రాజు, యాదగిరి ఉన్నారు.
నర్సాపూర్ ..
నర్సాపూర్,డిసెంబర్ 29: నర్సాపూర్ పట్టణంలో రైతు బంధు డబ్బులు విడుదల చేసిన సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, వ్యవసాయ మా ర్కెట్ కమిటీ చైర్పర్సన్ అనసూయఅశోక్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వెంక ట నర్సింగరావు, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, ఏఎంసీ వైస్ చైర్మన్ హబీబ్ఖాన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వెల్దుర్తిలో..
వెల్దుర్తి, డిసెంబర్ 29: రైతు బంధును రైతు ఖాతాలో జమచేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ , ఎంపీపీ కార్యాలయంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అనంతరెడ్డి, పార్టీ నాయకులు నరేందర్రెడ్డి, ఆంజనేయులు, కృష్ణాగౌడ్లతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ వెల్దుర్తి పట్టణ అధ్యక్షుడు కొత్తగంగాధర్, మండల యువజన అధ్యక్షుడు మహేశ్, పట్టణ కార్యదర్శి శ్రవణ్, వార్డుసభ్యుడు శ్రీను, కుమార్, ఆరెగూడెం సర్పంచ్ శేఖర్, నాయకులు వెంకటేశం, సత్తయ్య, రైతులు పాల్గొన్నారు.
శివ్వంపేటలో…
మనోహరాబాద్, డిసెంబర్ 29 : ప్రభుత్వం రైతు బం ధు విడుదల చేయడంతో శివ్వంపేట మండల కేంద్రం లో రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రాజారమణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.
తూప్రాన్ రూరల్ ..
తూప్రాన్ రూరల్ డిసెంబర్ 29:రైతు బంధు రైతు బ్యాం కు ఖాతలో జమ ఆయన సందర్భంగా తూప్రాన్ ము న్సిపల్ కార్యాలయంలో ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్చైర్మన్ రవీందర్గౌడ్ , వైస్చైర్మన్ శ్రీనివాస్ , మున్సిపల్ టీఅర్ఎస్ అధ్యక్షుడు సతీష్చారి, కార్యదర్శి లక్ష్మణ్, కౌన్సిలర్లు మామిడి వెంకటేశ్,శ్రీశైలంగౌడ్, నా రాయ ణ, ఆరుణా వెంకట్గౌడ్, టీఆర్ఎస్ మున్సిపల్ ,మం డల మైనార్టీ అధ్యక్షుడు బురాన్, హైమద్, శ్రీనివాస్, మల్లికార్జునగౌడ్ పాల్గొన్నారు.