Hyderabad | నిజాంపేట పరిధిలో వందల కోట్ల విలువైన సర్కార్ భూమిపై కొందరు అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఆ భూమిని నొక్కేసేందుకు స్కెచ్ వేశారు. 12 ఎకరాల సర్కార్ స్థలాన్ని కబ్జా చేసేందుకు సొసైటీ ముసుగులో ఎంట్రీ ఇచ�
నిజాంపేట్ సర్కిల్ పరిధి, బాచుపల్లిలోని సర్వే నంబర్ 186లో ఉన్న చెత్త డంపింగ్ కేంద్రాన్ని నెలరోజుల్లో వేరే ప్రాంతానికి తరలించాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్�
నిజాంపేట్ సర్కిల్ పరిధిలో విషాదచాయలు అలుముకున్నాయి. అయ్యప్పమాలాదారులకు వంట చేసి పెట్టేందుకు శబరిమలైకి వెళ్లి తిరిగివస్తూ ఏపీలోని ఆళ్ల వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో మరణించిన నలుగురు వ్యక్తుల్లో ఇ
మెదక్ జిల్లా జిల్లా నిజాంపేటకు చెందిన పారిశుధ్య కార్మికురాలు కొమ్మాట ఇందిర ఆత్మహత్యాయత్నం చేసింది. పంచాయతీ కార్యదర్శి వేధింపులతో మనస్తాపం చెందిన ఆమె.. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.
సీజన్ పట్ల వచ్చే వ్యాధులు (Seasonal Diseases) దరిదాపులకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని తరిణి అన్నారు. ప్రతి ఏటా వచ్చే సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప�
Nizampet : మాజీ సర్పంచ్ రెడ్డి శెట్టి రవీందర్ మాతృమూర్తి సుమనమ్మ(84) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాంటారెడ్డి తిరుపతిరెడ్డి గ్రామానికి వచ్చ�