మున్సిపల్ కార్మికులపై ప్రభుత్వం వివక్షత చూపుతున్నదని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాలబిందెల శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ కార్మికులకు జీతాలు సకాలంలో అందకపోవడంతో శుక్రవారం నిజాంపేట్ మున్సిపల్ క�
Nizampet | నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఎక్కడ చూసినా అక్రమ కట్టడాలు, అనుమతులు లేని నిర్మాణాలు దర్శనమిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఇంద�
Ex Sarpanches | పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని మాజీ సర్పంచుల ఆందోళన కొనసాగుతోంది. ఈ మేరకు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్న నిజాంపేట మండల మాజీ సర్పంచులను స్థానిక పోలీసులు ఇవాళ ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ �
Bachupally | నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి, నిజాంపేట, ప్రగతి నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇండస్ట్రియల్ కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలంటూ పలువురు నినదించారు.
అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిన గాయని కల్పన ప్రస్తుతం కోలుకుంటున్నది. తన భర్తపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నదని, దానిని ఆపేయాలని ఆమె శుక్రవారం ఓ వీడియోను విడుదల �
Medak | రోజు రోజుకు భూగర్భజలాలతో పాటు రైతుల ఆశలు కూడా అడుగంటుతున్నాయి. యాసంగి సీజన్ ప్రారంభంలో బోర్ల నుంచి సమృద్ధిగా వచ్చిన నీళ్లను చూసిన రైతులు వరి, మొక్కజొన్న పంటల సాగు చేశారు.
హైడ్రా మరోసారి బడుగుల ఇండ్లపై పడగెత్తింది. ఇందిరమ్మ ఇండ్లలో నివాసం ఉంటున్న నిరుపేదలు తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకున్న రేకుల రూములను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారు.
హైడ్రా మరోసారి చిరు వ్యాపారుల బతుకును ఛిన్నాభిన్నం చేసింది. ఎన్నో ఏండ్ల నుంచి ఉపాధి పొందుతున్న వారి వ్యాపార దుకాణాలను అధికారులు నిర్ధాక్షిణ్యంగా నేలమట్టం చేశారు.
HYDRAA | హైడ్రా మరోసారి బడుగుల ఇండ్లపై పడగెత్తింది. ఇందిరమ్మ ఇండ్లలో నివాసం ఉంటున్న నిరుపేదలు, తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక రేకుల రూమ్స్ను నిర్దయగా కూల్చివేసింది.
Hyderabad | నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 30 వ డివిజన్ జర్నలిస్ట్ కాలనీ నుంచి మెయిన్ రోడ్ (వాటర్ ట్యాంకు) వెళ్లే రోడ్డులో శ్రీరామ్ కుంట చెరువు, కురుమ బస్తి మధ్యనున్న రోడ్డులో డ్రైనేజీ నీరు మాన్హోల్ నుంచి �
Accident | నిజాంపేట, ఫిబ్రవరి21: మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. అదుపుతప్పి పికప్ ట్రక్ బోల్తా పడటంతో ఓ కూలీ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
నిజాంపేట డిప్యూటీ తహసీల్దార్గా రమ్యశ్రీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ సంబంధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన�