Hyderabad | నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 30 వ డివిజన్ జర్నలిస్ట్ కాలనీ నుంచి మెయిన్ రోడ్ (వాటర్ ట్యాంకు) వెళ్లే రోడ్డులో శ్రీరామ్ కుంట చెరువు, కురుమ బస్తి మధ్యనున్న రోడ్డులో డ్రైనేజీ నీరు మాన్హోల్ నుంచి �
Accident | నిజాంపేట, ఫిబ్రవరి21: మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. అదుపుతప్పి పికప్ ట్రక్ బోల్తా పడటంతో ఓ కూలీ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
నిజాంపేట డిప్యూటీ తహసీల్దార్గా రమ్యశ్రీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ సంబంధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన�
నిజాంపేటలో (Nizampet) అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు కొరఢ ఝులిపించారు. నిజాంపేటలోని సర్వేనెంబర్ 334 అసైన్డ్ భూముల్లో వెలసిన నిర్మాణాల కూల్చివేతను అధికారులు మరోసారి చేపట్టారు.
Fire Accident | అగ్నిప్రమాదాలు హైదరాబాద్ నగరాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల అగ్నిప్రమాదాలు సంభవించాయి.
Hyderabad | బాచుపల్లి పీఎస్ పరిధి నిజాంపేట్(Nizampet) ఫిట్నెస్ స్టూడియో సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టిఫిన్ సెంటర్లో గ్యాస్ సిలిండర్(Gas cylinder explodes) వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలర�
నిజాంపేటలోని ప్రభుత్వ భూముల్లో వెలసిన పలు నిర్మాణాలను రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేశారు. ‘జాగా కనిపిస్తే.. పాగా’ పేరిట ‘నమస్తే’లోప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. అయితే నామమాత్రంగా కూ�
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ఏర్పాటైన కొత్తలో కార్పొరేషన్ పరిధిలోని మూడు జంక్షన్లను బ్యూటీఫికేషన్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అప్పట్లో రూ.20 లక్షలను కేటాయించారు. అయితే మిగతా రెండు చ�
హైదరాబాద్లోని నిజాంపేట్లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలోకి వెళ్తే.. శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజు-రాధిక దంపతులకు కుమారుడు జశ్వంత్గౌడ్ (17)తో పాట
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ఇంటిపై ఎన్స్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED Raids) దాడులు నిర్వహిస్తున్నది. గురువారం ఉదయం 5 గంటల నుంచి పటాన్చెరులోని ఆయన నివాసంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయ�
హైదరాబాద్లో పెద్దమొత్తంలో గంజాయి చాక్లెట్లను (Ganja Chocolates) సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టుచేసి వారిపై మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదుచేశారు.