Hyderabad | హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రభుత్వ స్థలాల్లో అభివృద్ధి చేసిన మరికొన్ని ప్లాట్లను విక్రయానికి పెట్టింది. హైదరాబాద్ శివారుల్లోని బాచుపల్లిలో 133 ప్లాట్లు, మేడిపల�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి వివిధ రకాల పన్నులు రూ.212.48 కోట్లు వసూలు చేయాలన్న లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ప్రజల కల సాకారమైంది. పరిపాలనా సౌకర్యం కోసం సీఎం కేసీఆర్ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లాలో నిజాంపేట కొత్త మండలంగా ఇ�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని ఎస్ఎల్జీ దవాఖాన యాజమాన్యం సెల్ఫ్ అసెస్మెంట్లో తప్పుడు లెక్కలు చూపినందుకుగాను నిజాంపేట కార్పొరేషన్ అధికారులు రూ.24 కోట్ల జరిమానా విధించారు. 21 రోజుల్లో దవ�
Nizampet | ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిజాంపేటలో (Nizampet) మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్
మియాపూర్ : అగ్ని ప్రమాదాలు, సిలిండర్ పేలుళ్లు, విద్యుత్ షాట్ సర్క్యూట్ వంటి అనూహ్య విపత్తులు సంభవించినపుడు స్వీయ రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని ప్రభుత్వ విప్ ఆర�
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు పోటీదారులను చూసి కంగారుపడొద్దని నిజాంపేట మున్సిపల్ కమిషనర్ జే శంకరయ్య సూచించారు. మీకు మీరే పోటీ అని నమ్మి ప్రిపరేషన్ కొనసాగించాలని తెలిపారు
నిజాంపేట,డిసెంబర్29: అన్నదాతల అభ్యున్నతే లక్ష్య ంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు సుధాకర్రెడ్డి అన్నారు. బుధవారం నిజా ంపేటలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులతో కల సి రైతు బం�
మియాపూర్ : దైనందిన జీవితంలో ఉరుకులు పరుగులు, నిద్రలేమి, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి, సమయానికి విరుద్ధంగా భోజనం సహా పలు ఇతర కారణాలతో వయసుతో నిమిత్తం లేకుండా గుండె సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారని
మెదక్ : సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం క
హైదరాబాద్ : మృతిచెందిన ఏఎస్ఐ మహిపాల్రెడ్డి స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నగరంలోని కూకట్పల్లి పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా రెండు ర�
మేడ్చల్ : జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను చోరీచేస్తున్న ఇద్దరిని మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 11 బైకులను స్వాధీనం చేసుకున్నారు. శనివారం నిజాంపేట వద్ద బైక్పై అనుమానాస్పదం