Nizampet | నారాయణ రావు కంగ్టి దవాఖానలో విధులు నిర్వహిస్తూ నిజాంపేట్ దవాఖానకు ఇంచార్జీగా వ్యవహరిస్తూ గ్రామ ప్రజల మన్ననలు పొందారు. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు కూడా ఆయుర్వేదిక్ దవాఖానకు రావడం వారి ద్వారా వైద్�
SC Boys Hostel | నిజాంపేట్లోని షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహానికి వెళ్లే దారిలో రోడ్డుకు ఇరువైపులా ముళ్ల పొదలతో నిండిపోవడం జరిగింది. దీనికి తోడు మురుగునీరు పారుతుండడంతో వసతి గృహ విద్యార్థులకు అటుగా వెళ్లడానికి
Panchayat labourers | మూడు నెలల నుంచి కార్మికులకు జీతాల్లేకుండా కడు పేదరికంలో బతుకుతున్నామని, కనీసం కుటుంబ అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉన్నామని నిజాంపేట పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Cylinder blast | గత రెండు రోజుల నుండి జంబికుంట గ్రామంలో భూలక్ష్మి అమ్మవారి జాతర ఉత్సవాలు జరుగుతుండగా ఊరిలో బంధువులతో సందడి నెలకొంది. ఇంట్లో బంధువులు ఉండటంతో సోమవారం ఉదయం అల్పాహరం కోరకు వంట చేస్తున్న క్రమంలో ఒక్కస
Mini Tanks | నిజాంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ బోరు బావుల వద్ద నీరు వృథా కాకుండా ఉండేందుకు ప్రజల సౌకర్యార్థం మినీ ట్యాంక్లను ఏర్పాటు చేస్తున్నానని తెలిపారు.
అసలే గుంతల రోడ్డు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పూర్తిగా బురదమయమైంది. దీంతో ఆ రహదారిగుండా వెళ్లాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్ (Nizampet) మండల పరిధిలోని మునియపల్లి సమీపంలో ఉన్న న�
Hyderabad | దుండిగల్, జూన్ 8: హైదరాబాద్లోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓ వ్యక్తి రోడ్డును ఆక్రమించి మరీ నిర్మాణాలు చేపట్టాడు. ఇదేంటని స్థానికులు ప్రశ్నిస్తే స్థానికులపైనే ఎదురుతిరుగుతున్నాడు. ర
మండల కేంద్రమైన నిజాంపేట్ (Nizampet) బాలికల ప్రాథమిక పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న మంచినీటి సరఫరా ట్యాంకును అధికారులు కూల్చివేశారు. శిథిలావస్థకు చేరిన మంచినీటి ట్యాంకు శీర్షికతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇటీవల
నిజాంపేట కార్పొరేషన్, 18వ డివిజన్ పరిధి, సాయి అనురాగ్ కాలనీలో ఇటీవల పలు అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, మున్సిపాలిటీ నుంచి జి+2 అంతస్తులు నిర్మాణానికి అనుమతులు పొంది ఏకంగా ఐదు, ఆరు అంతస్తులు నిర్మిస్తున్�
భర్త మరణాన్ని తట్టుకోలేక ఓ వివాహిత నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నిజాంప�
ప్రత్యేక అధికారుల నియమకంతో గ్రామాల్లో పాలన పట్టుతప్పింది. నిధుల లేమితో నిర్వహణ లోపించడం వల్ల పల్లె ప్రకృతి వనాలు (Palle Prakruthi Vanam) కలహినంగా మారాయి. మారుమూల గ్రామాలలో విద్యార్థులు, యువకులు, వృద్ధులకు ఆటవిడుపుతోట
నిజాంపేటకు చెందిన దొమ్మాట జయమ్మ(63) కాన్సర్ వ్యాధితో వారం రోజుల క్రితం మృతి చెందింది. విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు చల్మేటి నరేందర్ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశార�
Nizampet | నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు నామమాత్రంగా చేపట్టడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఉన్నతాధికారులకు నివేదిక అందజేయాలి కాబట్