సంగారెడ్డి, జూన్ 20 : నిరుపేదలకు సేవ చేయడానికే సేవా సమితి ఏర్పాటు చేశామని, దివ్యాంగులకు నిత్యావసర సరుకులు అందించి ఆదరించడం సంతృప్తి కరమని అయ్యప్ప ఆపద్బాంధు సేవా సమితి అధ్యక్షుడు సత్యనారాయణ అన్నారు. ఆదివా
అప్రమత్తతే మేలు మార్కెట్లో నకిలీ విత్తనాలతో జాగ్రత్త కొనుగోలు రసీదులు తప్పనిసరి వ్యవసాయశాఖ సూచనలు పాటించాలి మునిపల్లి, జూన్ 19 : చెట్టు నంబర్ వన్ అయితే కాయ నంబర్ వన్ అవుతున్నదని ఓ సినిమాలో డైలాగ్.. మ�
మెదక్ జిల్లాలో వేగంగా వ్యాక్సినేషన్ 24 కేంద్రాల ద్వారా గుతున్న ప్రక్రియ ఇప్పటి వరకు లక్షా 47వేల మందికి వ్యాక్సిన్ పకడ్బందీగా అమలు కరోనాకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం టీకా పంపిణీని వేగవంతం చేసింది. వైద్�
ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ వట్పల్లిలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వట్పల్లి, జూన్ 19: రైతులు ఒకే రకం పంటలు వేయకుండా, పంట మార్పిడి చేయడంతో పాటు మంచి లాభదాయక పంటల సాగుపై దృష్టి పె
గ్రామాలు, మున్సిపాలిటీల్లో పారిశుధ్య పనులు చేపట్టాలి అనుమతులు లేనిలే అవుట్లు, నిర్మాణాలు తొలగించాలి వారంలో ఒక రోజు అధికారులు పల్లె నిద్ర చేయాలి అదనపు కలెక్టర్ రాజర్షి షా ఆదేశం సంగారెడ్డి, జూన్ 15 : వానక�
అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రియాంక వర్గీస్ గజ్వేల్ రూరల్/కొండపాక/వర్గల్, జూన్ 15 : నర్సరీల్లో మొక్కల పెంపకం అద్భుతంగా ఉందని, పచ్చదనంతో కనివిందు చేసేలా మొక్కలు ఉన్నాయని అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్�
సంగమేశ్వర ఎత్తిపోతలతో కొత్త చరిత్రకు నాంది గోదావరి జలాలతో సంగమేశ్వరుడి పాదాలను కడుగుతాం.. త్వరలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా పనులకు శంకుస్థాపన వేగంగా ఎత్తిపోతలు పూర్తి చేస్తాం సంగారెడ్డి జిల్లాలో 2.19 లక్�
జిల్లాకు రూ.51 లక్షల విలువైన 554 క్వింటాళ్ల విత్తనాలు అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి డిమాండ్ ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన మంత్రి హరీశ్రావు సంగారెడ్డి, జూన్ 14: తెలంగాణ ప్రభు�
సంగమేశ్వర లిఫ్ట్ | జిల్లా పరిధిలోని సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ సర్వే పనులను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సోమవారం ఉదయం ప్రారంభించారు. మునిపల్లి
36 సీసీ కెమెరాలతో గ్రామంలో పహారా కెమెరాల ఏర్పాటుకు పలువురు సహకారం జిన్నారం, జూన్ 12 : గడ్డపోతారం గ్రామం పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలోకి వచ్చింది. కాలుష్య వ్యర్థాల పారబోత నేపథ్యంలో పారిశ్రామిక వాడలో మూడు, నా�
అదుపులో శాంతిభద్రతలు పోలీస్ శాఖ పనితీరు భేష్ రాష్ట్రంలో 70 శాతం సీసీ కెమెరాలు నేరాలు చేసేందుకు భయపడుతున్న నిందితులు షీ టీమ్స్తో మహిళలకు భద్రత పోలీస్ శాఖ పటిష్టానికి సీఎం కేసీఆర్ కృషి కరోనా నియంత్రణ