రాష్ట్రంలో చలిగాలులు మొదలయ్యాయి. సంగారెడ్డి పట్టణాన్ని గురువారం మంచి దుప్పటి కప్పేసింది. చలి తీవ్రత కారణంగా పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో తెల్లవారుజామున 8 గంటలు దాటినా మంచు తేరుకోలేదు.