జలుబు.. జ్వరం.. దగ్గు.. గొంతునొప్పి ఇప్పుడు ఎవరి నోట వి న్నా ఇదే మాట. వాతావరణంలో ఏర్పడిన మార్పులతోపాటు పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.
చిన్న పిల్లలకు దగ్గు, జలుబు సాధారణ సమస్య. అయిదు నుంచి ఏడు సంవత్సరాల పిల్లల్లో దగ్గు, జలుబు (కామన్ కోల్డ్ - అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్) ఎక్కువగా వస్తుంది. పిల్లల్ని బడిలో, డే కేర్ సెంటర్లో చేర్పించి
జలుబు.. దగ్గు.. జ్వరం.. గొంతునొప్పి.. ఎవరి నోట విన్నా.. ఇదే మాట.. వాతావరణంలో ఏర్పడిన మార్పులు..వానాకాలం ప్రారంభంతో గ్రేటర్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో చిన్నా, పెద్ద తేడా లేకుండా..
నిన్న మొన్నటి వరకు మాడు బద్దలు అయ్యే విధంగా ఎండలు విజృంభించాయి. రుతు పవనాల రాకతో వాతావరణం కాస్త చల్లబడింది. ఒక్కసారిగా సీజన్ మారింది. దీంతో చాలా మందికి సీజనల్ వ్యాధులు వచ్చేశాయి.
చలి తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. ఉదయం తొమ్మిది దాటుతున్నా.. గజగజా వణకడం మాత్రం తప్పడంలేదు. అయితే, చలిలో ఆడవాళ్లే ఎక్కువగా వణుకుతుండటం ఎప్పుడైనా గమనించారా? ‘అది నిజమే!’ అని వైద్య నిపుణులు అంటున్నారు.
రోజురోజుకూ చలి పెరిగిపోతున్నది. ఈ వాతావరణంలో ఆకలి కూడా బాగా తగ్గిపోతుంది. కొంచెం తినగానే.. కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి సమయంలో వేడివేడి ‘పాయా సూప్'.. బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తుంది. ‘వింటర్ స�
కొన్ని రోజులుగా వికారాబాద్ జిల్లాలో చలి తీవ్రత బాగా పెరిగింది. దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. జిల్లాలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. కోట్పల్లి మండలంలో 8 డిగ్రీలకు పడిపోయింది. ఉష్ణోగ్రతలు సాధ�
సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే చాలా మందికి అనేక శ్వాసకోశ సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, ఆస్తమా వంటి సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. వీటితోపాటు ముక్కు దిబ్బడ, సైనస�
సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్ మండలాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోహీర్లో 8.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జహీరాబ
Health Tips | సీజన్ మారుతున్నకొద్దీ అనేక అనారోగ్య సమస్యలు (Health Tips) తలెత్తడం సర్వసాధారణం. ముఖ్యంగా చలికాలంలో (winter season) దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి సమస్యలు అధికంగా వేధిస్తాయి.
Telangana | రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలై.. ఉదయం 10 గంటల దాకా చలి తగ్గకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం