గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 28.9, గరిష్ఠం 17.8 డిగ్రీలు, గాలిలో తేమ 60% నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్ల�
శీతాకాలం మంచు కారణంగా గాలిలో ధూళి ఎక్కువగా నిలిచి ఉంటుంది. అందులోనూ చల్లదనం తోడవ్వడంతో ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులు, అలర్జీలు వస్తుంటాయి. ఇక అధిక కాలుష్యం ఉండే నగరాలు, పట్టణాల సంగతి చెప్పనే అక్కర్�
గ్రేటర్లో రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి, పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధాణ స్థాయికి చేరుకుని 19.0 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ �
చలి కాలం తీవ్రత రానున్న రోజుల్లో పెరుగుతుందని వాతావరణ శాఖ సోమవారం ప్రకటించింది. కర్ణాటకలో సముద్ర తీరానికి దూరంగా ఉన్న జిల్లాలు, మధ్య భారతంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని, చల
సాధారణంగా చాలా మందికి సీజన్లు మారినప్పుడు లేదా వాతావరణం మరీ చల్లగా ఉన్నప్పుడు ముక్కు పట్టేసి దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే దగ్గు అంత సులభంగా రాకున్నా జలుబు మాత్రం చేస్�
నిర్మల్ జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో వసతి సౌకర్యాన్ని పొందుతున్న విద్యార్థులు చలితో గజగజ వణుకుతున్నారు. పది రోజుల నుంచి చతి తీవ్రత అధికం కావడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఉద
చలికాలంలో పెరుగు తినకూడదని.. తింటే జలుబు చేస్తుందని కొంతమంది భావిస్తుంటారు. రుచికరమైన పెరుగును శీతాకాలంలో తినొచ్చా?లేదా? మరీ ముఖ్యంగా పిల్లలకు పెట్టొచ్చా అనే సందేహాలు రావడం సహజం.
ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థా�
గ్రేటర్పై చలి తీవ్రత కొనసాగుతుంది. ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. ఫలితంగా రాత్రి, ఉదయం సమయంలో చలి పులి నగర వాసులను వణికిస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి న�
నవంబర్ నెల ప్రారంభంలోనే చలి ఉమ్మడి జిల్లాను వణికిస్తున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు తక్కువగా నమ�
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో చలిగాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం�
దవాఖానల్లో రాష్ట్రవ్యాప్తంగా అవుట్ పేషెంట్ (ఓపీ) కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో హైదరాబాద్లోని ప్రధాన దవాఖానలతోపాటు జిల్లా దవాఖానల్లో ఓపీల సంఖ్య క�
జలుబు.. జ్వరం.. దగ్గు.. గొంతునొప్పి ఇప్పుడు ఎవరి నోట వి న్నా ఇదే మాట. వాతావరణంలో ఏర్పడిన మార్పులతోపాటు పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.