చలికాలంలో పెరుగు తినకూడదని.. తింటే జలుబు చేస్తుందని కొంతమంది భావిస్తుంటారు. రుచికరమైన పెరుగును శీతాకాలంలో తినొచ్చా?లేదా? మరీ ముఖ్యంగా పిల్లలకు పెట్టొచ్చా అనే సందేహాలు రావడం సహజం.
ఈశాన్య గాలుల ప్రభావంతో గ్రేటర్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థా�
గ్రేటర్పై చలి తీవ్రత కొనసాగుతుంది. ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. ఫలితంగా రాత్రి, ఉదయం సమయంలో చలి పులి నగర వాసులను వణికిస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి న�
నవంబర్ నెల ప్రారంభంలోనే చలి ఉమ్మడి జిల్లాను వణికిస్తున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు తక్కువగా నమ�
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్లో చలిగాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడం�
దవాఖానల్లో రాష్ట్రవ్యాప్తంగా అవుట్ పేషెంట్ (ఓపీ) కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతుండటంతో హైదరాబాద్లోని ప్రధాన దవాఖానలతోపాటు జిల్లా దవాఖానల్లో ఓపీల సంఖ్య క�
జలుబు.. జ్వరం.. దగ్గు.. గొంతునొప్పి ఇప్పుడు ఎవరి నోట వి న్నా ఇదే మాట. వాతావరణంలో ఏర్పడిన మార్పులతోపాటు పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి.
చిన్న పిల్లలకు దగ్గు, జలుబు సాధారణ సమస్య. అయిదు నుంచి ఏడు సంవత్సరాల పిల్లల్లో దగ్గు, జలుబు (కామన్ కోల్డ్ - అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్) ఎక్కువగా వస్తుంది. పిల్లల్ని బడిలో, డే కేర్ సెంటర్లో చేర్పించి
జలుబు.. దగ్గు.. జ్వరం.. గొంతునొప్పి.. ఎవరి నోట విన్నా.. ఇదే మాట.. వాతావరణంలో ఏర్పడిన మార్పులు..వానాకాలం ప్రారంభంతో గ్రేటర్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో చిన్నా, పెద్ద తేడా లేకుండా..
నిన్న మొన్నటి వరకు మాడు బద్దలు అయ్యే విధంగా ఎండలు విజృంభించాయి. రుతు పవనాల రాకతో వాతావరణం కాస్త చల్లబడింది. ఒక్కసారిగా సీజన్ మారింది. దీంతో చాలా మందికి సీజనల్ వ్యాధులు వచ్చేశాయి.
చలి తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. ఉదయం తొమ్మిది దాటుతున్నా.. గజగజా వణకడం మాత్రం తప్పడంలేదు. అయితే, చలిలో ఆడవాళ్లే ఎక్కువగా వణుకుతుండటం ఎప్పుడైనా గమనించారా? ‘అది నిజమే!’ అని వైద్య నిపుణులు అంటున్నారు.
రోజురోజుకూ చలి పెరిగిపోతున్నది. ఈ వాతావరణంలో ఆకలి కూడా బాగా తగ్గిపోతుంది. కొంచెం తినగానే.. కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి సమయంలో వేడివేడి ‘పాయా సూప్'.. బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తుంది. ‘వింటర్ స�
కొన్ని రోజులుగా వికారాబాద్ జిల్లాలో చలి తీవ్రత బాగా పెరిగింది. దీంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. జిల్లాలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. కోట్పల్లి మండలంలో 8 డిగ్రీలకు పడిపోయింది. ఉష్ణోగ్రతలు సాధ�