Telangana | రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలై.. ఉదయం 10 గంటల దాకా చలి తగ్గకపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతుండడంతో చలి పులి నగరాన్ని గజ గజ వణికిస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.3 డిగ్రీలు నమోదవ్వగా, రాజేంద్రనగర్లో కనిష్ఠం ఉష్ణ�
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువగా నమోదవుతుండడంతో గత రెండు మూడు రోజులుగా చలిపులి వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో సాయంత్రం నుంచే చలి మొదలై, రాత్రి, తెల్లవ�
వారం రోజుల నుంచి చలి భయపెడుతున్నది. మునుపెన్నడూ లేని విధంగా వణికిస్తున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకంగా 11 డిగ్రీలకు చేరువ కావడంతో ఎక్కడ చూసినా మంచుదుప్పటి పరుచుకుంటున్నది. రాత్రిళ్లే కాదు, పొద్దంతా ఇగం పెడ�
శీతకాలంలో సహజంగానే వైరస్ల ప్రభావం ఎక్కువ. వీటితోపాటు బ్యాక్టీరియాలు కూడా తమ ప్రతాపం చూపుతున్నాయి. కొన్ని వైరస్లలోని జన్యువులలో ఉత్పరివర్తనలు (మ్యుటేషన్) జరగడం వల్ల కొత్తరకం వైరస్లు ఏర్పడతాయి. ఇవి మ�
రాష్ట్రంలో చలి తీవ్రత (Cold Weather) పెరగుతున్నది. సంగారెడ్డి జిల్లాలోని న్యాల్కల్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం న్యాల్కల్లో 7.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది.
రాష్ట్రంలో చలి తీవ్రత పెరగుతున్నది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదు కావడం చలి తీవ్రతకు అద్దంపడుతున్నది. గురువారం ఆదిలాబాద్ జిల్లా భీమ్పూర్-టీలో అత్యల్పంగా 8.7 డిగ్రీల ఉష్ణోగ�
చలి తీవ్రమవుతున్నది. మునుపెన్నడూ లేని విధంగా భయపెడుతున్నది. డిసెంబర్, జనవరిలో నమోదయ్యే రాత్రి ఉష్ణోగ్రతలు ఈ నెలలోనే నమోదవుతున్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి 14 డిగ్రీలకు పడిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళ పొగమం�
తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. రాత్రి సమయాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుతుండగా.. ఉదయం పొగమంచు ఊపిరి ఆడనివ్వటం లేదు. సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తకువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు హై�
జిల్లావాసులను చలి వణికిస్తున్నది. సీజన్ ప్రారంభం నుంచి చలి తీవ్రత అం తంత మాత్రంగానే ఉండగా.. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నా యి. 13 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ఠ టెంపరేచర్ నమోదవుతున్నది. శనివా�
రోగ నిరోధక శక్తి మనకు ప్రకృతి సిద్ధంగానే వస్తుంది. అయితే, కాలంతోపాటు మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. దీంతో మనలో స్వయం సిద్ధంగా ఉండే రోగ నిరోధక శక్తి తగ్గిపోయి చిన్నపాటి ఇన్ఫెక్షన్లకే అనారోగ�
వానాకాలం వచ్చిందంటే వర్షాలు, వరదలతో పాటు జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి వంటి అనారోగ్య సమస్యలు కూడా సర్వసాధారణం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక సమయంలో వర్షంలో తడవడం ఖాయం. కొందరికి చిరుజల్లుల్లో తడిసి