Health Tips | సీజన్ మారుతున్నకొద్దీ అనారోగ్య సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. వాతావరణం మారినప్పుడు ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు అధికంగా వేధిస్తాయి. చలికాలంలో దగ్గు, జలుబు వచ్చాయంటే అంత తొందరగా తగ్గవు. పైగా ఊ�
ఉమ్మడి జిల్లాను చలి వణికిస్తున్నది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా.. తీవ్రత పెరిగింది. సాయంత్రం ఆరింటి నుంచి ఉదయం తొమ్మిది గంటల దాకా పొగమంచు కమ్మేస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. గడిచిన మూడు రోజులుగా జిల్లాలో చలి తీవ్రత భారీగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఉదయం, రాత్రి సమయాల్లో చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఏజ
వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా గత మూడు నాలుగు రోజుల నుంచి వణికిస్తున్న చలి.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఈ చలి వల్ల వివిధ రకాల అనారోగ్యాలకు గ�
వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల కారణంగా నగరంలో మళ్లీ సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. వాతావరణం ఉన్నట్లుండి చల్లబడటం, తేలికపాటి వానలు కురవడంతో జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలతో రోగులు దవాఖానల
పోషకాల గని అరటి పండు (Banana) సూపర్ ఫ్రూట్గా ఎన్నో దేశాల్లో ప్రాచుర్యం పొందింది. ఏడాది పొడవునా లభించే అరటి పండ్లు రోజూ తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నా�