గజియాటెప్, ఫిబ్రవరి 9: తుర్కియే, సిరియాలో భూకంపం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ప్రజలపాలిట ఇప్పుడు వాతావరణం శాపంగా మారింది. ఇండ్లు కూలిపోయి రోడ్ల మీద పడ్డ ప్రజలు విపరీతమైన చలిలో వణికిపోతున్నారు.
గ్రేటర్ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా మారుతున్నాయి. నిన్నటి వరకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగి, రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరిగింది. తాజాగా, పగటి ఉష్ణోగ్రతలు తగ్గి....రాత్రి వేళలో సాధారణం కంటే అధికంగా రెండు డిగ్రీలు ప�
గత పది రోజులుగా ఉత్తర భారతాన్ని తీవ్రమైన చలి, పొగమంచు వణికిస్తోంది. దట్టంగా మంచు తెరలు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నార�
Cold | రాష్ట్రంపై చలిపంజా విసురుతున్నది. మంచుదుప్పటి కప్పేయడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతున్నాయి.
చలిగాలుల గుప్పిట్లో చిక్కుకుని దేశరాజధాని ఢిల్లీ గజగజ వణుకుతున్నది. రెండోరోజు కూడా అతి కనిష్ఠ ఉష్ణోగ్రత నమోయ్యింది. ఢిల్లీ నైరుతి ప్రాంతంలోని ఆయానగర్లో శుక్రవారం 1.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్ర�
జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ లక్షణాలతో రోగులు దవాఖానలకు క్యూ కడుతున్నారు. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులే ఇందుకు ప్రధాన కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఓ పక్క కరోనా భయం, మరోపక్క వైరల్ ఇన్ఫెక�
snow fallఉత్తరాది రాష్ట్రాలు చలితో వణికిపోతున్నాయి. హిమాలయాల నుంచి వస్తున్న శీతల గాలుల వల్ల .. పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. ఈశాన్య ఉత్తరాదిలో ఉష
రాష్ట్రంలో ఆదివారం చలి స్వల్పంగా పెరిగింది. ఈశాన్య దిశ నుంచి రాష్ట్రం వైపు గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నాయని, ఫలితంగా స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావర�
మన ఇంటి చుట్టూనే ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే మొక్కలు ఉంటాయి. కానీ వాటిని మనం గుర్తించం. వాటి విశిష్టతలను తెలుసుకోం. దగ్గు, జలుబు, జ్వరం వంటి చిన్న అస్వస్థత వచ్చినా వెంటనే ఇంగ్లిష్ మందులు వాడడానికి ఇష్టపడతా
Cold | రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది. ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి పడిపోతుండటంతో క్రమంగా చలి తీవ్రత పెరుగుతున్నది. ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తక్కువ
Cold | రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదయిందని
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతున్నది. ఆదిలాబాద్, కుమ్రంభీం అసిఫాబాద్, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీలుగ�