Cold | రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో రాత్రి, పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదయిందని
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతున్నది. ఆదిలాబాద్, కుమ్రంభీం అసిఫాబాద్, మెదక్, నిర్మల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఆదివారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీలుగ�
గ్రేటర్లో చలి క్రమంగా పెరుగుతున్నది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్ఠం 30.4, కనిష్ఠం 18.1 డిగ్రీల సెల్సియస్గా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
చలికాలంలో ఉన్ని దుస్తులు వెచ్చని నేస్తాలుగా చలి నుంచి రక్షణనిస్తాయి. రోజురోజుకూ పెరుగుతున్న చలి త్రీవత నుంచి కాపాడుకునేందుకు జిల్లా ప్రజలు స్వెటర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి ప్రజల అవసరాలను గుర్త�
ముక్కు పరిసరాలలోని ఎముకలలో గాలితో నిండిన గదులను ‘సైనస్’ అంటారు. వీటి చుట్టూ ఉండే పొరల నుంచి వచ్చే ద్రవాలు చిన్నచిన్న రంధ్రాల ద్వారా ముక్కులోకి చేరి విసర్జితం అవుతాయి. జలుబు చేసినప్పుడు సైనస్లో ద్రవా
శ్వాస వ్యవస్థకు ఎదురయ్యే సమస్యల్లో జలుబు ఒకటి. ఇది ముక్కును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొందరిలో గొంతు, సైనస్ భాగాలకూ వ్యాపిస్తుంది. ఎక్కువగా రైనో వైరస్ వల్ల, కొంతవరకు అడినో, కరోనా వైరస్ల వల్ల వస్తుంది.
శ్వాస వ్యవస్థకు ఎదురయ్యే సమస్యల్లో జలుబు ఒకటి. ఇది ముక్కును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొందరిలో గొంతు, సైనస్ భాగాలకూ వ్యాపిస్తుంది. ఎక్కువగా రైనో వైరస్ వల్ల, కొంతవరకు అడినో, కరోనా వైరస్ల వల్ల వస్తుంది.
చలికాలంలో చాలామందిలో కనిపించే లక్షణాలు.. జలుబు (సర్ది), దగ్గు. అయితే, కరోనా మహమ్మారి ప్రాథమిక లక్షణాల్లో ఇవీ ఉండటంతో తుమ్ములు రాగానే జనం వణికిపోతున్నారు. ఇలాంటప్పుడు, సంప్రదాయ చిట్కాలను పాటిస్తే మెరుగైన ఫ�
అవగాహనతో మహమ్మారిని జయించొచ్చు వాతావరణ మార్పులతో పెరుగుతున్న జ్వరాలు కరోనానో.. సీజనల్ వ్యాధో తెలియక ఆందోళన అన్ని వయస్సుల వారిలో జలుబు, దగ్గు, జ్వరం అవగాహన పెంచుకోవాలంటున్న నిపుణులు కొన్నాళ్లుగా కరోనా �
కరోనా.. ఆరోగ్యంపై అందరినీ అలర్ట్ చేసింది.. కొంచెం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలే పోతాయని నిరూపించింది. అందుకే చలికాలంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు నిపుణులు.. ఈ చలికాలంలో శ్వాస సంబంధ స�