ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను ఆదివారం మంచు దుప్పటి కమ్మేసింది. ఉదయం 9.30 గంటలైనా సూర్యుడు కనబడలేదు. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొన్నది. చలి తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు చలి మంటలు వేసుక
జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ వారం ఆరంభం వరకు సాధారణ స్థితిలో ఉన్న ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి విజృంభిస్తున్నది. వారం క్రితం చలి తీవ్రత తగ్గినా నాలుగు రోజులు నుంచి మళ్లీ చలి పెరుగుతున�
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీని ప్రభావంతో నగరంపై చలి పంజా విసురుతోంది.
Health Tips | సీజన్ మారుతున్నకొద్దీ అనారోగ్య సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. వాతావరణం మారినప్పుడు ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు అధికంగా వేధిస్తాయి. చలికాలంలో దగ్గు, జలుబు వచ్చాయంటే అంత తొందరగా తగ్గవు. పైగా ఊ�
ఉమ్మడి జిల్లాను చలి వణికిస్తున్నది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా.. తీవ్రత పెరిగింది. సాయంత్రం ఆరింటి నుంచి ఉదయం తొమ్మిది గంటల దాకా పొగమంచు కమ్మేస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. గడిచిన మూడు రోజులుగా జిల్లాలో చలి తీవ్రత భారీగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఉదయం, రాత్రి సమయాల్లో చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఏజ
వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా గత మూడు నాలుగు రోజుల నుంచి వణికిస్తున్న చలి.. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఈ చలి వల్ల వివిధ రకాల అనారోగ్యాలకు గ�