చిన్నపిల్లల ఊపిరితిత్తులు కాస్త బలహీనంగా ఉంటాయి. శ్వాస పీల్చుకునే మార్గం కొంచెం సన్నగా ఉంటుంది. ఫలితం! త్వరగా జలుబు చేయడం, కఫం పేరుకుపోవడం, న్యుమోనియాలాంటి సమస్యలకు దారితీయడం జరుగుతుంది. అందుకే శీతకాలంల
die of suffocation | చలిని తట్టుకునేందుకు రాత్రి పడుకునే ముందు ఇంట్లో చలి మంటలు వేసుకున్నారు. అయితే ఆ పొగ వల్ల ఊపిరాడక ఆరుగురు మరణించారు. (die of suffocation) దేశ రాజధాని ఢిల్లీలోని రెండు ప్రాంతాల్లో ఈ సంఘటనలు జరిగింది.
Student Dies Of Cold | చలి దుస్తులు లేకపోవడంతో చలికి తట్టుకోలేక ప్రేయర్ సమయంలో స్కూల్ విద్యార్థి అపస్మారకంగా పడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా ఆ బాలుడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఆ విద్యార్థి చలి దుస్�
అస్సాం నుంచి ఢిల్లీ వెళ్తు న్న సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలులో ఈ నెల 3న ఇద్దరు వ్యక్తులు చలి మం టలు వేశారు. యూపీలోని అలీగఢ్ జిల్లా, బర్హాన్ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే క్రాసింగ్ వద్ద గేట్మ్యా
ఆగ్నేయం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రాత్రి ఉష్ణోగ్రతలు స్వ ల్పంగా పెరిగాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోవడంతో గ్రేటర్ హైదరాబాద్లో చలి తీవ్రత కొనసాగుతున్నది.
రాష్ట్రవ్యాప్తంగా ఇడువని ఇగం.. జనాన్ని ఆగమాగం చేస్తున్నది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు వీస్తున్నందున చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మరో రెండ్రోజుల�
దట్టమైన పొగమంచు ఉత్తర భారతాన్ని కప్పివేసింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ మధ్యప్రదేశ్ను మరో రెండు రోజులపాటు దట్టమైన పొగమంచు కమ్మేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో పల్లె, పట్నం తేడా లేకుండా ప్రతి ఇంట్లో కనీసం ఒక్కరైనా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలను పడిశం పట్టి పీడిస్తున్నది.
TS Weather | రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనివల్ల ఉత్తర తెలంగాణలోని జిల్లాల్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను ఆదివారం మంచు దుప్పటి కమ్మేసింది. ఉదయం 9.30 గంటలైనా సూర్యుడు కనబడలేదు. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొన్నది. చలి తీవ్రత అధికంగా ఉండడంతో ప్రజలు చలి మంటలు వేసుక
జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ వారం ఆరంభం వరకు సాధారణ స్థితిలో ఉన్న ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి విజృంభిస్తున్నది. వారం క్రితం చలి తీవ్రత తగ్గినా నాలుగు రోజులు నుంచి మళ్లీ చలి పెరుగుతున�
ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో గ్రేటర్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే తక్కువకు పడిపోతున్నాయి. దీని ప్రభావంతో నగరంపై చలి పంజా విసురుతోంది.