Road Accidents | శీతాకాలంలో ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు పేరుకు పోవడం వల్ల రహదారులపై ముందు ఉన్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. ఈ సమయంలో ప్రమాదాలు జరగకుండా అన్ని వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసు�
రాష్ట్రవ్యాప్తంగా ఎముకలు కొరికేలా చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు గజగజలాడిపోతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ గణనీయంగా పడిపోతుండటంతో పది జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చలికాలంలో చాలామందికి నిద్రలేచే సరికి ముక్కు పుటాలు మూసుకుపోతుంటాయి. అలర్జీలు, గాలి పొడిబారడం, సైనసైటిస్తోపాటు గొంతులో శ్లేష్మం పేరుకుపోవడం, పడుకున్నప్పుడు రక్త ప్రసరణ పెరగడం వీటన్నిటి వల్ల ఈ సమస్య తల�
నాలుగైదు రోజులుగా వాతావరణంలో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. వారం క్రితం వరకు వర్షం దంచికొట్టగా.. ఒకేసారి చలి గాలులు ప్రారంభమయ్యాయి. జిల్లాను చలి వణికిస్తున్నది. వారం నుంచి చల్లని వాతావరణం ఉండడంతో ప్రజ
సాధారణంగా చలికాలం వచ్చిందంటే దాదాపు అన్నిరకాల కూరగాయల ధరలు అదుపులో ఉంటాయి. ఏ కాలంలో తగ్గని చిక్కుడుకాయ ధరలు చలికాలంలో మాత్రం కచ్చితంగా తగ్గుతాయి.. కానీ, ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.
ఆంగ్లేయులకు వేసవి కాలం విడిది హిమాచల్ ప్రదేశ్. కానీ, ఇలాంటి చిల్లింగ్ స్టేట్కు మన భారతీయులు శీతకాలంలో వెళ్లడానికి ఉత్సాహం కనబరుస్తారు. అందులోనూ కాస్త డిఫరెంట్ డెస్టినేషన్ అయితే.. కాస్త ఎక్కువ కిక్
శీతాకాలం వచ్చేసింది. మంచుతెరలు కమ్మినప్పుడు వెచ్చగా ముసుగుపెట్టలేం కాబట్టి, స్వెటర్లో దూరిపోతాం. చలి కేవలం ఒంటికేనా గోటికి లేదా... అంటూ కొత్త ట్రెండు తెరమీదకి వచ్చింది. ‘స్వెటర్ నెయిల్ డిజైన్స్', ‘క్ర
అధరాలు ఆరోగ్యంగా ఉంటేనే.. ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. కానీ, చలికాలంలో పెదాలు పగిలి.. అందవిహీనంగా తయారవుతాయి. దాంతో ఏవేవో క్రీములు, మాయిశ్చరైజర్లు వాడుతుంటారు.
చలికాలం అనగానే అందరూ వేడినీటి స్నానానికే మొగ్గు చూపుతారు. కానీ, వేడినీళ్లు చర్మానికి హాని కలిగిస్తాయి. శరీరంలోని తేమను తొలగిస్తాయి. కాబట్టి, గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయండి. అది కూడా 10 నిమిషాలకు మించక�
చలికాలం వచ్చిందంటే చాలు ఉదయాన్నే పొగమంచును ఆస్వాదిస్తూ వేడి వేడి టీతో మన శరీరాన్ని ఉత్తేజపరుస్తాం. చలి నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోని కిటీకీలు, తలుపులన్నీ పరదాలతో కప్పేస్తాం. కానీ, గార్డెనింగ్ ప్రే�
శీతాకాలం మొదలైంది. చల్లని వాతావరణంలో చర్మం కళావిహీనమవుతుంది. చలి గాలులతో చర్మం నిర్జీవంగా మారి.. ముఖం పాలిపోయినట్లు కనిపిస్తుంది. దీని నుంచి తప్పించుకోవడానికి రకరకాల క్రీములు, లోషన్లు వాడాల్సిన అవసరం లే
కేదార్నాథ్, యమునోత్రి ఆలయాలను శీతాకాలం కోసం గురువారం మూసివేశారు. సైనిక సంగీత బృందం భక్తి గీతాలాపన, భక్తుల ‘జై బాబా కేదార్' స్మరణల మధ్య కేదార్నాథ్ ఆలయాన్ని మూసేశారు.
చలి తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. ఉదయం తొమ్మిది దాటుతున్నా.. గజగజా వణకడం మాత్రం తప్పడంలేదు. అయితే, చలిలో ఆడవాళ్లే ఎక్కువగా వణుకుతుండటం ఎప్పుడైనా గమనించారా? ‘అది నిజమే!’ అని వైద్య నిపుణులు అంటున్నారు.