కరీంనగర్ జిల్లావ్యాప్తంగా గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నాలుగు లక్షలకు పైగా మందులను పంపిణీ చేశామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ లింగారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతన్నలు అరిగోస పడుతున్నారు. కనీసం వ్యవసాయానికి సరిపడా ఎరువులను కూడా అన్నదాతలకు అందజేయలేకపోతున్నది. వానకాలం సీజన్ పొడవునా యూరియా కోసం సొసైటీ కేంద్రాల వద్ద రేయింబవళ్లు పడిగ�
చలికాలంలో జలుబు, ఫ్లూ లాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు తలెత్తుతూ ఉంటాయి. వాటిని నిరోధించడానికి రోగనిరోధక శక్తి బోలెడంత అవసరమవుతుంది. సాధారణంగా మనం ఇమ్యూనిటీ అనగానే విటమిన్ సి వైపు మొగ్గు చూపుతాం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై చలి పంజా విసిరింది. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. ఇక్కడ అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న కారణంగా ప్రతి చలి కాలంలో ఉష్ణోగ్రతల�
చలికాలంలో వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడం, చలిగాలులు, పొగమంచు.. అన్నీ కలిపి ఆరోగ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలు ఇబ్బంది పెడతాయి.
కొందరు చీటికీమాటికీ ముఖం కడుక్కుంటారు. బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారీ.. ముఖాన్ని శుభ్రం చేసుకుంటారు. ఇలా చేస్తే మురికి తొలగిపోతుందనీ, మొటిమలు తగ్గుతాయని భావిస్తారు.
చలికాలంలో ఆస్తమా బాధితులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయి.. వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చలితీవ్రత పెరిగితే.. శ్వాసలో ఇబ్బంది, అలసట, నిద్రలేమి లాంటి సమస్యలూ ఇబ్బంది పెడుత
చలికాలం వస్తే చాలు.. బాల్కనీలో పెరిగే కూరగాయల మొక్కలు కుచించుకు పోతాయి. సూర్యరశ్మిలేమితో ఎదుగుదలకు దూరమవుతాయి. దాంతో, వంటకు కావాల్సిన కూరగాయలు సకాలంలో చేతికి అందవు కూడా. అందుకే.. కాలానికి అనుగుణంగా ఉన్న క�
రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన ఐదు జిల్లాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రత 12 డిగ్రీల్లోపు �
రాష్ట్రాన్ని చలి చుట్టేసింది. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయంటే చలి తీవ్రత ఏస్థాయిలో ఉన్నదో అర్థమవుతున్నది. మిగిలిన 8 జిల్లాల్లో కూడా 12 డి�
యూరియా కోసం రైతులు చలిలో నిలబడలేక అరిగోస పడుతున్నారు. మంగళవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట, సంగెం, మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఎరువుల కోసం అన్నదాతలు పెద్ద ఎత్తున బారులు తీరారు.
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగటంతో ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చలికాలంలో చాలామంది వేడినీళ్లను తాగుతుంటారు. జలుబు లక్షణాలతోపాటు గొంతు, ముక్కు, ఛాతీలోని శ్లేష్మాన్ని తగ్గించడంలో వేడినీళ్లు సమర్థంగా పనిచేస్తాయి. శరీరానికి వెచ్చదనం, విశ్రాంతి కూడా లభిస్తుంది. అయితే, ర�