చలికాలం వస్తే చాలు.. బాల్కనీలో పెరిగే కూరగాయల మొక్కలు కుచించుకు పోతాయి. సూర్యరశ్మిలేమితో ఎదుగుదలకు దూరమవుతాయి. దాంతో, వంటకు కావాల్సిన కూరగాయలు సకాలంలో చేతికి అందవు కూడా. అందుకే.. కాలానికి అనుగుణంగా ఉన్న క�
రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన ఐదు జిల్లాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రత 12 డిగ్రీల్లోపు �
రాష్ట్రాన్ని చలి చుట్టేసింది. చలి తీవ్రతకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయంటే చలి తీవ్రత ఏస్థాయిలో ఉన్నదో అర్థమవుతున్నది. మిగిలిన 8 జిల్లాల్లో కూడా 12 డి�
యూరియా కోసం రైతులు చలిలో నిలబడలేక అరిగోస పడుతున్నారు. మంగళవారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట, సంగెం, మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో ఎరువుల కోసం అన్నదాతలు పెద్ద ఎత్తున బారులు తీరారు.
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరుగటంతో ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చలికాలంలో చాలామంది వేడినీళ్లను తాగుతుంటారు. జలుబు లక్షణాలతోపాటు గొంతు, ముక్కు, ఛాతీలోని శ్లేష్మాన్ని తగ్గించడంలో వేడినీళ్లు సమర్థంగా పనిచేస్తాయి. శరీరానికి వెచ్చదనం, విశ్రాంతి కూడా లభిస్తుంది. అయితే, ర�
La Nina: రాబోయే మూడు నెలల పాటు లానినా పరిస్థితులు కేవలం 55 శాతం మాత్రమే ఉండే అవకాశం ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి వెదర్ ఏజెన్సీ ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొన్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు లానినా
Heart Deseases | తక్కువ ఉష్ణోగ్రతల సమయంలో శరీరం వేడి నిలుపుకోవడానికి గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుందని, ఒత్తిడి, వయసు పైబడినవారికి, ముందే గుండె వ్యాధులు ఉన్నవారికి, షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ ఉన్నవారు ఎక్కువగా గ
చలి కాలం తీవ్రత రానున్న రోజుల్లో పెరుగుతుందని వాతావరణ శాఖ సోమవారం ప్రకటించింది. కర్ణాటకలో సముద్ర తీరానికి దూరంగా ఉన్న జిల్లాలు, మధ్య భారతంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని, చల
రీరం నుంచి వ్యర్థాలను తొలగించడానికి మూత్ర విసర్జన అనేది ఒక సాధారణ ప్రక్రియ. చలికాలంలో నీళ్లు తక్కువ తాగినా తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి వస్తుంటుంది. ఇలా ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడంతో చాలామంది ఆందోళన
చలికాలంలో ప్రతి ఇంట్లోనూ మాయిశ్చరైజర్ కనిపిస్తుంది. అయితే, ఒక్కదాన్నే ఇంటిల్లిపాదీ వాడుతుంటారు. కానీ, చర్మ తత్వాన్ని బట్టి.. మాయిశ్చరైజర్ వాడాలని నిపుణులు చెబుతున్నారు.
‘వాహన డ్రైవర్లు చలికాలంలో జర జాగ్రత్తగా ఉండండి.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదు’ అని పోలీసు శాఖ సూచించింది. ‘అరైవ్ అలైవ్' అవగాహన కార్యక్రమంలో భాగంగా చలికాలంలో రహదారి భద్రతపై వాహనదారులకు కీలక �
రాత్రి సమయంలో శ్వాస తీసుకునేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాయు కాలుష్యం తీవ్రం కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలికాలం కావడంతో ఈ సమస్య మరింత తీవ్రమైంది. వాయు కాలుష్యాన్ని వదులుతున్న పరిశ్