సంగారెడ్డి : వివిధ విభాగాల్లో త్వరలోనే 20 వేల పోలీసు నియామకాలను చేపట్టనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రూ. కోటి వ్యయంతో నిర్మించిన సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హ�
మంత్రి హరీశ్ రావు| సంగారెడ్డి జిల్లాలో నేడు మంత్రి హరీశ్రావు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనులను ప్రారంభిస్తారు. సర్వే పనుల�
హెచ్ఎండబ్ల్యూఎస్ కార్మికులు మృతి | సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై (హెచ్ఎండబ్ల్యూఎస్) కార్�
సింగూరు ప్రాజెక్టు| జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చిచేరుతున్నది. ఎగువ నుంచి వరదలతో ప్రాజెక్టులోకి 5972 క్యూసెక్యుల ఇన్ఫ్లో వస్తున్నది. ప్రస్తుతం జలాశయంలో 17.001 టీ�
సంగారెడ్డి జిల్లాలో సులు తగ్గుముఖం 4.81 శాతానికి పాజిటివ్ రేటు కేసులు ఎక్కువగా ఉన్నచోట్ల కఠినంగా లాక్డౌన్ అమలు అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ ప్లాంట్లు త్వరలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు వ్యాక్సినేష
సంగారెడ్డి | సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్, ఆర్టీపీసీఆర్ సెంటర్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
గర్భిణి ప్రసవం| జిల్లాలో దారుణం జరిగింది. నొప్పులు వస్తుండటంతో ఓ గర్భిణి ప్రభుత్వ దవాఖానకు వెళ్లింది. అయితే హాస్పిటల్కు తాళాలు వేసి ఉండటంతో ఆరుబయటే ప్రసవించింది. ఈ ఘటన న్యాల్కల్ మండలం మీర్జాపూర్లో చ
ఏటీఎం చోరీ| ల్లాలో ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని జహీరాబాద్ మండలం రంజోల్లోని ఇండిక్యాష్ ఏటీఎంలో డబ్బును ఎత్తుకెళ్లడానికి ఇద్దరు దొంగలు విఫలయత్నం చేశారు.
జహీరాబాద్ డివిజన్లో 69 వేల ఎకరాల్లో సాగు అంచనా.. మార్కెట్లో పత్తికి మద్దతు ధర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు జహీరాబాద్, జూన్ 8 : రైతులు వర్షాధార పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో డిమ
నారాయణఖేడ్, జూన్ 8: ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్న జర్నలిస్టుల కృషి అభినందనీయమని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్�
సంగారెడ్డి, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా కేంద్ర దవాఖానలో ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ హబ్, ఆర్టీపీసీఆర్ సెంటర్ బుధవారం ప్రారంభం కానున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్రావు వ�
కారు బీభత్సం| జిల్లాలోని నారాయణఖేడ్లో ఓ కారు బీభత్సం సృష్టించింది. పట్టణంలోని రాజీవ్ చౌక్లో అతివేగంగా దూసుకొచ్చిన ఓ కారు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.
సంగారెడ్డి : తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు నాడు ఓ యువకుడు రక్తదానం చేశాడు. ఈ ఘటన సంగారెడ్డిలో ఆదివారం చోటుచేసుకుంది. సలపాల అఖిల్ గౌడ్(23) అనే యువకుడు తన స�