కంగ్టి, ఏప్రిల్ 5 : కంగ్టి ప్రాంతంలో ప్రసిద్ధి గాంచిన సిద్దేశ్వరాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సిద్దేశ్వరాలయ ఆవరణలో
సంగారెడ్డి/ఆందోల్, ఏప్రిల్ 5: కేంద్రప్రభుత్వం ప్రతి ఏడాది జాతీయస్థాయిలో స్థానిక సంస్థలకు ఇచ్చే దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్ పురస్కార అవార్డు జిల్లాకు రావడం సంతోషకరమని మంత్రి హరీశ్రావ
సంగారెడ్డి జెడ్పీ | దీన్దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తీ కరణ్ పురస్కారానికి సంగారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఎంపిక కావడం పట్ల ఆర్థిక మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయ�
ఆర్టీసీకి ఆదాయం పుష్కలం మెదక్ రీజియన్లో 8 ప్రత్యేక బస్సులు 9 నెలల్లో రూ.1.13 కోట్ల ఆదాయం 1.49 లక్షల పార్సిళ్లను చేరవేసిన ఆర్టీసీ 18 పాయింట్లతో రవాణా సంస్థ సేవలు సంగారెడ్డి, ఏప్రిల్ 2 : దశాబ్దాల పాటు రోడ్లున్న ప్
జిన్నారం, ఏప్రిల్ 2 : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను నియంత్రించవచ్చని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలన్నారు. గడ్డపో
సంగారెడ్డి, ఏప్రిల్ 2: భక్తుల కోరికలు తీర్చుతూ కొంగు బంగారమై వెలిసిన సప్తప్రాకారయుత శ్రీ దర్గా భవానీ ఆలయం 20వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు.సంగారెడ్డి మండల పరిధిలోని ఇస్మాయిల్ఖాన్పేటలో అమ్మవారి బ్�
నారాయణఖేడ్, ఏప్రిల్ 2 : ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి అవకాశాలను మహిళలు, యువకులు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి సూచించారు. జీవిత గ్రామీణ వికాస�
కౌడిపల్లి, ఏప్రిల్ 2 : తునికి నల్లపోచమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తునికి గ్రామంలో నల్లపోచమ్మ ఆలయంలో మూడో రోజు జాతరలో మహిళా కమిషన్ చైర�
జహీరాబాద్, ఏప్రిల్ 2 : ఆకు పచ్చని గ్రామాలు చేసి, పర్యావరణ పరిక్షణ కోసం సీఎం కేసీఆర్ హరిత హారంలో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. వానలు కురువగానే మొక్కలు నాటేందుకు అటవీ, డీఆర్డీఏ అధికారులు నర్
పెరుగుతున్న ఎండలు బయటికి వెళ్లే సమయంలో టోపీ, రుమాలు వాడాలి ప్రథమ చికిత్సతో మేలు నిమ్మరసం, కొబ్బరినీరు, చల్లని మంచినీరు తాగాలి సంగారెడ్డి మున్సిపాలిటీ/కోహీర్, ఏప్రిల్ 1: రోజురోజుకూ సూర్య భగవానుడు తన ప్రత
ప్రభుత్వం ప్రవేశపెట్టిన 30రోజుల ప్రణాళికతో బొడిశెట్పల్లి పంచాయతీ రూపురేఖలు మారిపోయాయి. గ్రామస్తులు కలిసికట్టుగా ముందుకొచ్చి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ప్రజల భాగస్వామ
నారాయణఖేడ్, ఏప్రిల్ 1: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాధికారి రాజేశ్ తెలిపారు. గురువారం ఆయన నారాయణఖేడ్ మండ�
సంగారెడ్డి, ఏప్రిల్ 1 : జిల్లా పరిషత్ ఉద్యోగుల సమష్టి కృషి ఫలితమే దీన్ ద యాళ్ ఉపాధ్యాయ్ స్వశక్తీ పురస్కారం రావడానికి ముఖ్య కారణమని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా �