సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు అందోల్, మునిపల్లి, పుల్కల్ తహసీల్ కార్యాలయాల్లో భూ రికార్డుల తనిఖీ అందోల్/మునిపల్లి/పుల్కల్ రూరల్, అక్టోబర్ 12 : భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం ధరణి పోర్టల్ ఏర్�
పటాన్చెరు, అక్టోబర్ 12 : సాధారణ అంతర్జాల శోధన పద్ధతులను ఉపయోగించిన నిర్ధారిత సమాచారాన్ని పొందడానికి ఆధునిక విధానాలను రూపొందించి, సిద్ధాంత వ్యాసం సమర్పించిన హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని �
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి రామచంద్రాపురం, అక్టోబర్ 11 : వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు, మెళకువలు, నూతన వంగడాలపై అవగాహన కల్పించేందుకు త్వరలో రైతులతో కలిసి ఇక్రిశాట్లో పర్యటించనున్నట్టు ప
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. సాయంత్రానికి ఆడబిడ్డలంతా ఒక్కచోట చేరి వేడుక చేసుకున్నారు. బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో ఆనందంగా గడిపారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. స�
లోపభూయిష్టంగా 65వ జాతీయ రహదారి విస్తరణ ైప్లెఓవర్లు లేక ప్రాణాలు హరీ..! పెండింగ్లో పనులు.. నిత్యం రోడ్డు ప్రమాదాలు బ్లాక్ స్పాట్లు గుర్తించినా నివారణ చర్యలు శూన్యం 70 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు రూ.1266.60 కోట్�
Sangareddy | సంగారెడ్డి జిల్లా పరిధిలోని సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేలా స
ప్రపంచంలో సుప్రసిద్ధ బ్రూవర్ అన్హ్యూసర్ బుష్ ఇన్బెవ్ (ఏబీ ఇన్బెవ్) తమ మొట్టమొదటి వాటర్ హెల్త్ కేంద్రం (డబ్ల్యుహెచ్సీ)ను సంగారెడ్డిలో జలధార ఫౌండేషన్ ,వాటర్హెల్త్ ఇండియా భాగస్వామ్యంతో ప్రారంభ
రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేసిన మంత్రి తన్నీరు హరీశ్రావు మిరుదొడ్డి, ఆగస్టు 24: బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొని గాయపడి రోడ్డుపై పడిఉన్న ఐదుగురు బాధితులను 108 వాహనం ద్వారా దవాఖానకు తరలించి, మానవత్వం చా�
సదాశివపేట, ఆగస్టు 23 : సదాశివపేట పట్టణంలోని రేణుకాఎల్లమ్మ దేవాలయ ఆవరణలో సోమవారం 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి రాజు ఆధ్వర్యంలో జంట నాగుల విగ్రహ పత్రిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేదపండితుల మంత్
సంగారెడ్డి : జిల్లా జైలు ఖైదీలు సంగారెడ్డి శిశుగృహకు ఊయలను బహూకరించారు. సంగారెడ్డి జిల్లాలో శిశువులను వదిలించుకునే సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగాయి. దీంతో అధికారులు సంగారెడ్డి శిశుగృహలో ఊయ�