పటాన్చెరు, మే 25 : లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ముత్తంగి ఔటర్రింగ్రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్�
కంది, మే 25 : భూమిలో పంటలను కాపాడే సూక్ష్మజీవుల సంరక్షించడంలో కృషి చేసిన సంగారెడ్డి జిల్లాలోని కంది మండలం చెర్యాల్ గ్రామానికి ఈ ఏడు ఉత్తమ బీఎంసీ (బైయో డైవర్సిటీ మానేజ్మెంట్ కమిటీ 2021) అవార్డు దక్కింది. ఈ అవ
నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ దవాఖానల లైసెన్సులు రద్దుఅన్ని దవాఖానలు తనిఖీ చేయాలిసంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన ఆవరణలోనే మెడికల్ కాలేజీ150 సీట్లతో ఏర్పాటు చేస్తాంలాక్డౌన్తో తగ్గిన కరోనా కేసులుబ్లాక్
టీఎస్పీఎస్సీ సభ్యుడిగా మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ జర్నలిజం నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాణింపు తెలంగాణ ఉద్యమంతో గుర్తింపు టీఆర్ఎస్లో పలు బాధ�
సంగారెడ్డి డీఎంహెచ్వో డాక్టర్ గాయత్రీదేవి సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 15 : జిల్లాలోని ప్రైవేట్ దవాఖానలు దాదాపుగా అన్నీ కూడా అనుమతుల కోసం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారని, ఎవ�
7207488745 నెంబర్కు ఫోన్చేసి పేర్లు నమోదు చేసుకోవాలిహోం ఐసొలేషన్లో ఉన్న బాధితులు వినియోగించుకోవాలిటెలీకాన్ఫరెన్స్లో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి, మే 15 : కరోనా బాధితులు ఎవరూ కూడా భోజనానికి �
సంగారెడ్డి : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో హోం ఐసోలేషన్లో ఉన్న రోగులకు సోమవారం నుండి ఉచిత ఆహార పొట్లాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. హనుమంత రావు తెలిపారు. ఈ నేపథ్యంలో రోజూ మధ్య
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిపటాన్చెరు, మే 11 : నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కాంట్రాక్టర్లకు సూచించారు. పటాన్చెరు పట్టణంలోని కటికె బస్తీలో జరుగుతున్న �