నేరం జరగకముందే నియంత్రణలో ఈ యాక్టు కీలకం ఒకసారి పీడీయాక్డు పెడితే యేడాది పాటు జైలు శిక్ష 2018లో 13 రకాల నేరాలను జోడించిన తెలంగాణ ప్రభుత్వం క్రైమ్ రేట్ తగ్గించడంలో ఈ యాక్టు అమలుకు పోలీసుల మొగ్గు ఈ యాక్టు పేరు
రామచంద్రాపురం: పరిశ్రమల యాజమాన్యాలు సామాజిక సేవలో ముందుండాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. భారతీనగర్ డివిజన్లోని ఈఎస్ఐ దవాఖానలో ప్యారగాన్ పరిశ్రమ రూ.30లక్షల విలువతో అల్ట్రాసౌండ్ మెషి న్, డ�
car burnt | కారు ఇంజిన్ నుంచి అకస్మాత్తుగా పొగలు వచ్చి మంటలు చెలరేగి చూస్తుండగానే పూర్తిగా దగ్ధమైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వల్ గ్రామశివారులో 65వ జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది.
మునిపల్లి /సంగారెడ్డి : విద్యుత్ తీగలు తగిలి తీవ్రంగా గాయపడి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగారెడ్డి జిల్లా మునిపల్లి గ్రామానికి చెందిన కళ్లపల్లి రాతన్మ కుటుంబానికి మండల టీఆర్ఎస్ ప
సంగారెడ్డి : గత కొన్ని సంవత్సరాలుగా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పుట్టిన వెంటనే ఆడ శిశువులను వదిలించుకునే ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసిన అధికారులు ఇటువంటి శిశ
Murder : సంగారెడ్డిలో వ్యక్తి దారుణ హత్య | సంగారెడ్డి శివారులోని వైకుంఠపురం ఆలయం వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు బండరాయితో కొట్టి కిరాతకంగా
హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్ఓ)లో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.పోస్టు : సివిల్ అసిస్టెంట్ సర్జన్మొత్తం ఖాళీలు : 10అర్హత :
ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన కారుసంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదంఅందోల్/ చౌటకూర్/కొల్చారం, ఆగస్టు 6: కడుపు నొప్పితో బాధపడుతున్న కొడుకును దవాఖాన తీసుకెళ్లి వస్తుండగా కారు లారీ ఢీకొట్టిన ప్ర�
మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి, ఆగస్టు 5: నిజాం నిరంకుశ పాలనలో వెట్టిచాకిరి చేస్తున్న పేద ప్రజలకు విముక్తి కలిగించి, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఉద్యమ మహిళా నాయకురాలు చాకలి ఐలమ్మ అని
జహీరాబాద్ మండల సమావేశంలో ఎమ్మెల్యే మాణిక్రావు జహీరాబాద్, ఆగస్టు 5 : ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, కాళేశ్వరం నీటితో రైతులు పుష్కలంగా పంటల
సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు జహీరాబాద్, ఆగస్టు 5: రైతులు ఉద్యాన పంటలు సాగు చేసేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు రాహుల్ విశ్వకర్మ, ఉద్యాన శాస్త్రవ�
చేర్యాల, ఆగస్టు 5 : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో గురువారం దేవాదాయశాఖ భూపరిపాలన విభాగం స్పెషల్ గ్రేడ్ అదనపు కలెక్టర్ రమాదేవి పర్యటించారు. కొమురవెల్లికి వచ్చిన ఆమె మొదటగా స్వామి వారి