Sangareddy | కూతురికి రెండో పెళ్లి చేసేందుకు ఏడాదిన్నర వయసున్న బాబును ఓ మహిళ చంపేసింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి పట్టణంలో శుక్రవారం చోటు చేసుకోగా ఇవాళ వెలుగు
జడ్పీ సీఈవో ఎల్లయ్య సంగారెడ్డి, జూలై 30: గ్రామ పంచాయతీలలో పారిశుధ్యంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, గ్రామాల్లో పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ప్రజా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి ఎల్లయ్య �
సోనూసూద్ | రీల్ లైఫ్లో విలన్గా నటించినప్పటికీ, రియల్ లైఫ్లో మాత్రం హీరోగా పేరు ప్రఖ్యాతులు గడించాడు. అలాంటి సోనూసూద్ పట్ల ఓ బుడ్డోడు అభిమానం
ఎన్నికల హామీ మేరకు మెడికల్ కాలేజీ మంజూరు ఎమ్మెల్యే అభ్యర్థి గెలవకపోయినా అనేక అభివృద్ధి పనులు ప్రతిపాదనలు పంపితే అన్ని గ్రామాలకు నిధులు కాళేశ్వరం జలాలతో జిల్లా సస్యశ్యామలం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపో�
బైక్ను ఢీకొట్టిన టిప్పర్| హైదరాబాద్ శివార్లలోని పటాన్చెరూలో రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద ఓ బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో మొటర్ సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడి
జోరు వానలు| రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వానలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం 6 గంటల వరకు అత్యధికంగా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంక�
నాగిల్గిద్ద/ మనూర్ జూలై 6: పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని, వారి భాగస్వామ్యంతోనే గ్రామల రూపురేఖలు మారుతాయని ఎంపీపీ కొంగురి జయశ్రీరెడ్డి అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మం�
కంది, జూలై 3 : హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను చెట్టుగా ఎదిగే వరకు సంరక్షించాలని ఆర్డీవో మెంచు నగేశ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనంతో పాటు కాశీపూర్లో ఆయన పర్యటించారు. కార్యక్ర�
డీఎల్పీవో సతీష్రెడ్డి జిన్నారం, జూన్ 29 : గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమం మంచి అవకాశమని, సర్పంచ్లు, కార్యదర్శులు పది రోజులు ప్రణాళికతో పనులు చేపట్టాలని డీఎల్పీవో సతీష్రెడ్డి అన్నారు. జూ�
పేదలకు నిరంతర సేవ చేస్తున్న అయ్యప్ప సేవా సమితి మే 17న ప్రారంభమైన సేవలు సంగారెడ్డి జిల్లా దవాఖానలో డయాలిసిస్ రోగులకు పండ్లు పంపిణీ జర్నలిస్టులకు మాస్క్లు, డ్రై ప్రూట్స్ అందజేత హోం ఐసొలేషన్లో ఉన్నవారి