అందోల్, జనవరి 11: రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని అందోల్ ఎంపీపీ బాల య్య అన్నారు. పంటలసాగుకు పెట్టుబడికోసం రందిలేకుండా రైతుబంధును అందజేస్తున్నదని పేర్కొన్నారు. మంగళవారం ఎ�
పుల్కల్, జనవరి 11 : రాష్ట్రంలో ఆశ వర్కర్ల వేతనాలు పెంచడంపై సీఐటీయూ జిల్లా నాయకుడు పగడాల లక్ష్మయ్య హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విజయోత్సవ సభ నిర్వహించారు. అన�
MP Bibi Patil | ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉండి మహ్మద్ ఫరీదుద్దీన్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గుర్తు చేశారు.
సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా ఈనెల 23 నుంచి పల్స్ పోలియో సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 10 : ఈనెల 23 నుంచి 25 వరకు జిల్లాలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి అదనప�
రైతు వేదికల్లో ‘బంధు’పై అవగాహన కార్యక్రమాలు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చిత్రపటాలకు క్షీరాభిషేకాలు ర్యాలీల్లో పెద్ద ఎత్తున్న పాల్గొన్న రైతులు, ప్రజాప్రతినిధులు బతుకమ్మ ఆడిన మహిళలు ప్రతిపక్షాల త�
రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు వైద్య సిబ్బందితో కరోనా పరీక్షలు కర్ణాటకలో వీకెండ్ లాక్డౌన్ అమలు జహీరాబాద్/న్యాల్కల్, జనవరి 8 : కర్ణాటక, మహారాష్ర్టాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరిగిపోవడంతో ర�
మెదక్ జిల్లాలో 4,11,270 మంది ఓటర్లు సిద్దిపేటలో 8,99,369, సంగారెడ్డిలో 12,19,853 ఓటర్లు తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం సంగారెడ్డి, జనవరి 5(నమస్తే తెలంగాణ)/ మెదక్/సిద్దిపేట: మెదక్ జిల్లా ఓటర్ల లెక్క త�
మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్రెడ్డి ఊరూరా రైతుబంధు సంబురాలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం మనోహరాబాద్, జనవరి 5 : సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని, రైతులు అడగకముందే రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను ప
జిల్లాకు 13,170 మెట్రిక్ టన్నుల బియ్యం సంగారెడ్డి జిల్లాలో రేషన్ దుకాణాలు 845 రేషన్ కార్డులు 3,80,375 సద్వినియోగం చేసుకోవాంటున్న అదనపు కలెక్టర్ వీరారెడ్డి సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 5 : రాష్ట్ర ప్రభు త్వం బి
Earthquake | కోహీర్లో భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని మనియార్ పల్లి, బిలాల్ పూర్, గోటిగార్ పల్లి గ్రామాల్లో భూమి కంపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ�
జిల్లాకు రెండు లక్షల టెస్టింగ్, ఐసొలేషన్ కిట్లు వ్యాక్సిన్ వేసుకోవాల్సిన 5 లక్షల మందికి వెంటనే ఇవ్వాలి టీనేజర్లకు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి ఆదివారం సెలవురోజుల్లో కూడా వ్యాక్సిన్లు వేయాల�
రెండేండ్లలో రూ.22కోట్ల అభివృద్ధి ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తాం రామచంద్రాపురం, జనవరి 4: స్వార్థ రాజకీయాల కోసం ప్రతిపక్ష నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూడటం సరైన పద్ధతి కాదని తెల్లాపూర్ మున్సిపల్