హరి, హరులకు ప్రీతికరమైన రోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యత ముస్తాబైన శివాలయాలు ఏర్పాట్లు పూర్తిచేసిన నిర్వాహకులు సంగారెడ్డి మున్సిపాలిటీ, నవంబర్ 18 : కార్తిక శుద్ధ పౌర్ణమి లేదా కార్తిక పున్నమి అనగా కార్త�
దొంగలకు దేహశుద్ది | బుల్ వైర్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకొని దేహశుద్ది చేసిన సంఘటన హత్నూర మండలం నస్తీపూర్లో బుధవారం చోటుచేసుకుంది.
Brutal murder | కుటుంబ కలహాలతో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. సదాశివపేట మండల పరిధిలోని ఆత్మకూర్ గ్రామంలో వడ్డె యాదయ్య(42) బుధారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.
పోడుభూములపై హక్కుల కల్పన దిశగా వడివడిగా అడుగులు జిల్లాల్లో ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువు సంగారెడ్డిలో 3934, మెదక్లో 2913 దరఖాస్తులు మెదక్లో 6871 ఎకరాల్లో పోడు భూములు సాగులో 3269 మంది రైతులు 2005 కంటే ముందు నుంచి �
భారీగా గంజాయి పట్టివేత | ఆంధ్రలోని ఏలూరు నుంచి అక్రమంగా లారీలో తరలిస్తున్న 420 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్ తెలిపారు. మంగళవారం జహీరాబాద్ మండలంలోని చిరాక్ పల్లి �
ఐఐటీ హైదరాబాద్ | ఐఐటి హైదరాబాద్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ డిజైన్ విభాగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ అభిజిత్ అబ్రహం జార్జ్కు ఓ మలయాళం సినిమాకు గాను ఉత్తమ సౌండ్ మిక్సింగ్ అవార్డు సొంతం చేసుకున్నారు.
ఆపదలో అపర సంజీవనిఫోన్ చేస్తే క్షణాల్లో ప్రత్యక్షంఅంబులెన్స్ సేవలపై ప్రశంసలుసంగారెడ్డి జిల్లాలో 15 అంబులెన్స్ వాహనాలుఏడు నెలల్లో 24,829 బాధితులకు సేవలుగ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలుఅంబులెన్స�
చాంద్రాయణగుట్ట : బామ్మర్థిని హత్య చేయించిన సొంత బావ (హోంగార్డు)తో పాటు హత్యకు సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను ఫలక్నుమా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.సోమవారం ఫలక్నుమా పోలీస్ స్టేషన్�
ఎమ్మెల్యే గూడెం | గుమ్మడిదల, నవంబర్15 : నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని నల్లవల్లి గ్రామంలో రూ. 10 లక్షల సీఎస్ఆర్
Poker sites | న్యాల్కల్ మండలంలోని కల్బేమల్ గ్రామంలో పేకాట స్థావరంపై ఆదివారం రాత్రి హద్నూర్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్త ఇంటిలో లక్ష్మి పూజల పేరిటా పేకాట నిర్వహిస్తు�
జమున హేచరీస్ | ఈటల రాజేందర్కు చెందిన జమున హేచరీస్పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.