మోతీమాత జాతరకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు పాల్గొన్న ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు జహీరాబాద్/ మొగుడంపల్లి, జనవరి 17 : మోతీమాత దేవాలయం భక్తజనసంద్రంగా మారింది. జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తర�
Corona | సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఏకంగా మూడు బ్యాంకులపై కరోనా ప్రభావం పడింది. ఒకేసారి మూడు బ్యాంకులకు సంబంధించిన 10 మంది సిబ్బంది కరోనా బారిన పడడంతో అధికారులు ఆయా బ్యాంకు సేవలను నిలిపివేశారు.
శ్రీకాకుళం వాసులకు అండగా ఉంటాం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు, జనవరి 16 : అందరినీ ఆదరించడమే తెలంగాణ సంప్రదాయమని, శ్రీకాకుళం వాసులకు అండగా ఉంటామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్
రైతులపై కక్షగట్టిన బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించేందుకు కుట్రలు వ్యవసాయ రంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో జిల్లా సస్యశ్యామలం సంగారెడ్డిలో మాజీ ఎ�
మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ మనోహరాబాద్, జనవరి 13 : కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని మెదక్ జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్లో గురువార�
క్యాంపస్లో 123 మందికి పాజిటివ్ పెరుగుతున్న కరోనా కేసులు సంగారెడ్డి జిల్లాలో 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదు నారాయణఖేడ్లో ఎస్బీఐ బ్రాంచ్ అకౌంటెంట్కు కరోనా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చర
ఎన్హెచ్-65 జాతీయ రహదారిపై తరుచూ రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ల నిర్లక్ష్యం..మితిమీరిన వేగం.. మద్యం, నిద్రమత్తు ప్రధాన కారణాలు బ్లాక్ స్పాట్స్ గుర్తించని అధికారులు హైవే నుంచి రియల్ వెంచర్లకు అక్రమంగా రోడ్�
రూ.2.453 కోట్లు రైతుల ఖాతాల్లో జమ 8 విడుతలుగా 2,71,756 మందికి రైతుబంధు చెల్లింపు యాసంగి పంట సాగుకు అక్కరకు వచ్చిన సొమ్ము సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 12 : యాసంగి పంట సాగు చేసుకునేందుకు రైతులకు మార్గం సుగమమైంది. అన్న
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్, జనవరి 12 : 18 ఏండ్లు నిండి ఓటరుగా నమోదైన వారందరికీ ఫొటో గుర్తింపు కార్డులు అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయ�
Electrical accident | ముగ్గురు చిన్నారులు విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకేష్ ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ