క్యాంపస్లో 123 మందికి పాజిటివ్ పెరుగుతున్న కరోనా కేసులు సంగారెడ్డి జిల్లాలో 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదు నారాయణఖేడ్లో ఎస్బీఐ బ్రాంచ్ అకౌంటెంట్కు కరోనా అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చర
ఎన్హెచ్-65 జాతీయ రహదారిపై తరుచూ రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ల నిర్లక్ష్యం..మితిమీరిన వేగం.. మద్యం, నిద్రమత్తు ప్రధాన కారణాలు బ్లాక్ స్పాట్స్ గుర్తించని అధికారులు హైవే నుంచి రియల్ వెంచర్లకు అక్రమంగా రోడ్�
రూ.2.453 కోట్లు రైతుల ఖాతాల్లో జమ 8 విడుతలుగా 2,71,756 మందికి రైతుబంధు చెల్లింపు యాసంగి పంట సాగుకు అక్కరకు వచ్చిన సొమ్ము సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 12 : యాసంగి పంట సాగు చేసుకునేందుకు రైతులకు మార్గం సుగమమైంది. అన్న
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్, జనవరి 12 : 18 ఏండ్లు నిండి ఓటరుగా నమోదైన వారందరికీ ఫొటో గుర్తింపు కార్డులు అందజేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయ�
Electrical accident | ముగ్గురు చిన్నారులు విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకేష్ ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ
అందోల్, జనవరి 11: రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని అందోల్ ఎంపీపీ బాల య్య అన్నారు. పంటలసాగుకు పెట్టుబడికోసం రందిలేకుండా రైతుబంధును అందజేస్తున్నదని పేర్కొన్నారు. మంగళవారం ఎ�
పుల్కల్, జనవరి 11 : రాష్ట్రంలో ఆశ వర్కర్ల వేతనాలు పెంచడంపై సీఐటీయూ జిల్లా నాయకుడు పగడాల లక్ష్మయ్య హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విజయోత్సవ సభ నిర్వహించారు. అన�
MP Bibi Patil | ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉండి మహ్మద్ ఫరీదుద్దీన్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గుర్తు చేశారు.
సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా ఈనెల 23 నుంచి పల్స్ పోలియో సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 10 : ఈనెల 23 నుంచి 25 వరకు జిల్లాలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి అదనప�