ఆరుగురు నిందితుల అరెస్టు భూ వివాదమే కారణం వివరాలు వెల్లడించిన డీఎస్పీ భీంరెడ్డి పటాన్చెరు, జనవరి 30 : వెలిమెల హత్య కేసులో మిస్టరీ వీడింది. హత్య చేసిన ఏడుగురిలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక నిందిత�
Minister harish rao | దివంగత మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఉన్నత విలువలు కలిగిన నాయకుడని, పేద ప్రజల కోసం పార్టీలకతీతంగా పని చేసిన గొప్ప వ్యక్తి అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
Minister Harish rao | రాష్ట వ్యాప్తంగా 20 వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి తెచ్చామని, కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
వచ్చే నెల మొదటి వారంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం సుమారు లక్ష జనాభా కోసం డబుల్ బెడ్రూం సముదాయం 124 ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద టౌన్ షిప్ ప్రాజెక్ట్ మెయింటనెన్స్ కోసం మరో 20 ఎకరాలు కండ్ల మ
నియోజకవర్గానికి వంద మంది లబ్ధిదారులు దళితబంధును సక్రమంగా వినియోగించుకోవాలి రూ.10లక్షలతో వ్యాపారం ప్రారంభించి కోటీశ్వరులు కావాలి భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలి అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిర�
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పటాన్చెరు, జనవరి 29: ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు మండలంలోని కర్ధనూర
బీడీఎల్ పోలీస్స్టేషన్ పరిధిలోమిస్సింగ్ కేసు సంగారెడ్డి జిల్లాలో కలకలం పటాన్చెరు/న్యాల్కల్/రాయికోడ్/రామచంద్రాపురం, జనవరి 29 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధి బీడీఎల్ పోలీస్స్టేషన్ పర
సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 29: గ్రామీ ణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు మూడు నెలల ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్టు సంగారెడ్డి కలెక్టర్ ఎం.హనుమంతరావు శనివారం ఒక ప్ర�
ఫిబ్రవరి మొదటి వారంలో సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనకు అవకాశం సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధ్దంగా కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం సంగారెడ్డి మెడికల్ కాలేజీ, సంగమేశ్వర, బసవేశ్వర
సంగారెడ్డి, జనవరి 28 : జిల్లాలకు టీఆర్ఎస్ నూతన అధ్యక్షులను సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం సం గారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకంఅయిన చింతా ప్రభాకర్ హైద�
Minister ktr | సంగారెడ్డి : అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ శుక్రవారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను ప్రగతి భవన్లో కలిశారు. జిల్లాలోని జోగిపేట, అందోల్ మున్సిపాలిటీ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.10