సర్కారు దవాఖానల్లో పెరుగుతున్న కాన్పుల సంఖ్య సంగారెడ్డి జిల్లాలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 9,237 డెలివరీలు గర్భిణులకు భరోసా ఇస్తున్న ప్రభుత్వం సేవలను వినియోగించుకోవాలని వైద్యుల సలహా సంగారెడ్డి మున్సి�
కొత్తకాపు అశ్రుహ.. ఆర్మీలో చేరి, దేశ సేవ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకొన్నది. సైన్యంలో చేరేందుకు సాహస క్రీడలను మార్గంగా ఎంచుకొన్నది. అందులో భాగంగా పర్వతారోహణకు సిద్ధపడ్డది. భువనగిరి కోట నుంచి తన ప్రయాణాన్న�
ఉత్సవాలకు ముస్తాబైన మహారాజ్ ఆశ్రమం దత్తగిరిలో దత్తాత్రేయ జయంతి ఈనెల 17 నుంచి 21వతేదీ వరకు జాతర ఏర్పాట్లు పూర్తి చేసిన ఉత్సవ కమిటీ ప్రతినిధులు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలంలోని �
శనగ, కంది పంటలో పురుగుల నివారణకు చర్యలు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు పాటించాలంటున్న జహీరాబాద్ ఏడీఏ భిక్షపతి జహీరాబాద్, డిసెంబర్ 15 : ఈ యాసంగిలో రైతుల వరి ప్రత్యామ్నాయంగా శనగ, కంది పంటలు అధికంగా సాగు చే
ఆసియాలోనే అతిపెద్ద స్టంట్ తయారీ కంపెనీ త్వరలో ప్రారంభం మెడికల్ డివైజ్ పార్కులో తొలివిడుత రూ.1424 కోట్లతో 50 పరిశ్రమలు ఏడు వేల మందికి ప్రత్యక్షంగా 15వేల మందికి పరోక్షంగా ఉపాధి వైద్యఖర్చులు తగ్గించేందుకు జ
దత్తాచల క్షేత్ర బ్రహ్మోత్సవాలు | సంగారెడ్డి జిల్లా హత్నూర మండల కేంద్రమైన హత్నూర, మాధుర శివారులోని దత్తాచల క్షేత్ర బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
ఓడీఎఫ్ జీఎం అలోక్ప్రసాద్ స్వయం సమృద్ధి సాధించాలి ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ మూర్తి ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ నెల 19వరకు ఓడీఎఫ్లో ప్రదర్శనలు వర్చువల్లో ప్రారంభించిన రక్షణ మంత్రి ఆకట్టుకు
గ్రామాల్లో నేటి నుంచి ఉజాల పథకం ప్రారంభం ప్రతి ఇంటికీ రూ.10కే బల్బు సంగారెడ్డి జిల్లాలో 11 గ్రామాలు, మున్సిపాలిటీ ఎంపిక పాత బల్బులు మార్చి కొత్తవి అందజేత సంగారెడ్డి, డిసెంబర్ 13 : గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఈడీ
ఎమ్మెల్యే గూడెం | యువత ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇవ్వాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలోని బీ స్ట్రాంగ్ జిమ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
వచ్చే ఏడాది హరితహారం టార్గెట్ 46.06 లక్షల మొక్కలు శాఖలవారీగా లక్ష్యాల కేటాయింపు రాబోయే మూడేండ్లకు ప్రణాళికలు సిద్ధం అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కల పెంపకం పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకు�
ఆధునిక వ్యవసాయానికి అండగా విద్యార్థులు యువ శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులుగా తీర్చిదిద్దుతున్నబసంతపూర్ జయశంకర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల పంటలపై అవగాహన కల్పించేందుకు మేమున్నామంటున్న కళాశాల
మండలంలో మంజూరు 283, నిర్మాణం 23 రూ.2.07 లక్షలు విడుదల పంట ఆరబెట్టేందుకు తప్పిన తిప్పలు ఝరాసంగం, డిసెంబర్ 12: సాగునీటి బోర్లతో పాటు చెరువులు, చెక్డ్యాంల కింద పెద్ద ఎత్తున రైతులు వానకాలం, యాసంగిలో పంటలు సాగు చేస్త�
నూతన భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పటాన్చెరు, డిసెంబర్ 12: పటాన్చెరు పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న లయన్స్క్లబ్ భవనానికి పటాన్చెరు మాజీ సర్పంచ్, టీఆర్ఎస్ నాయకుడు దేవేందర్
108లో మహిళ ప్రసవం | 108 అంబులెన్స్లో గర్భిణి ప్రసవించిన సంఘటన శనివారం రాత్రి కంది మండల పరిధిలో చోటు చేసుకుంది. తునికల తాండాకు చెందిన గర్భిణి సంతోష కు పురిటి నొప్పులు రావడంతో 108లో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు