ఓల్డ్ ఈజ్ గోల్డ్.. ఆ రోజులే వేరు.. పలు సందర్భాల్లో ఇలాంటి మాటలు మనం వింటుంటాం. టెక్నాలజీ ఎంత పెరుగుతున్నప్పటికీ కొన్ని విషయాల్లో పాత శాస్త్రీయ పద్ధతులే మేలనిపిస్తాయి. ప్రధానంగా వంటల విషయం..
మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రంలో నాలుగు మైనార్టీ బాలుర గురుకుల కళాశాలలు, నాలుగు మైనార్టీ బాలికల గురుకుల కళ�
రామాయంపేట పట్టణంలోని ఉగాది వేడుకలను పట్టణవాసులు ఘనంగా నిర్వహించారు. శనివారం అయ్యప్ప ఆలయంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్ పూజా కార్యక్రమాలు చేపట్టి, పంచాంగ పఠనం చేయించారు.
ఉగాది వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ సంగారెడ్డిలో పంచాంగ పఠనం-కవిసమ్మేళనం సంగారెడ్డి అర్బన్, ఏప్రిల్ 2 : శుభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలే జరిగి
దళిత కుటుంబాల్లో వెలుగులు నింపే దళితబంధు పథకం అమలు మొదలైంది. సంగారెడ్డి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 31 లోగా దళితబంధు పథకం గ్రౌండింగ్ పూర్తి చేసేదిశగా అడుగులు పడుతున్నాయి.
దళితుల జీవితాల్లో కొత్త కాం తికిరణం దళితబంధు అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని బచ్చుగూడెంలో దళితబంధుకు ఎంపికైన లబ్ధిదారుల యూనిట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.
సదాశివపేట మున్సిపల్కు చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఇద్దరు, కంది మండలం కవలంపేటకు సర్పంచ్, ఉప సర్పంచ్లతోపాటు వార్డు సభ్యులు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆదివారం హై�
మెరుగైన ఫలితాలు ఆ పాఠశాల సొంతం. అక్కడి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం రాష్ర్టానికే ఆదర్శంగా పాఠశాలను నిలబెట్టింది. తెలుగు, ఆంగ్లం మాధ్యమాల్లో విద్యాబోధన చేస్తూ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను తీర్చిదిద్