సంగారెడ్డి : సీఎం కేసీఆర్ జన్మదినది వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా జిల్లా అంతటా �
సంగారెడ్డి జిల్లా భారతీనగర్ డివిజన్ ఓల్డ్ ఎంఐజీకి చెందిన యువ క్రికెటర్ తిలక్వర్మకు ఐపీఎల్లో చోటు దక్కింది. ముంబై ఇండియన్స్ తిలక్వర్మను రూ.1.70 కోట్లకు వేలంలో సొంతం చేసుకున్నది. తిలక్వర్మ మధ్యతర�
ష్టసుఖాల్లో తోడూనీడై.. ఒకరినొకరు అర్థం చేసుకుని.. పరస్పరం గౌరవించుకుంటూ జీవితాంతం అన్యోన్య దంపతులుగా బతకడం ఒక వరం. వివిధ సందర్భాల్లో తమ జీవితభాగస్వామిపై ఉన్న ప్రేమను అనేక రూపాల్లో వ్యక్త పరిచి బంధాన్ని �
దళితబంధు పథకం సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండలం బచ్చుగూడెం గ్రామంలో దళితబంధు పథకంకు ఎంపికైన లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ఆయన గ్రామంలో ఎంపీడ
ఒక్కప్పుడు శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సరస్వతీ నిలయంగా మార్చారు ప్రధానోపాధ్యాయులు సిద్ధా ప్రతాప్రెడ్డి. ఆర్సీపురం డివిజన్లోని ఎస్సీ బస్తీలో ఉన్న ప్రాథమిక పాఠశాల (ప్రైమరీ స్కూల్) 2
ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములపై రియల్ వ్యాపారుల కన్నుపడింది. భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి, ప్రైవేటు అగ్రిమెంట్ చేసుకొని, ప్లాట్లు చేసి ఒక్కో ప్లాటును రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు వి�
రైతులను సంఘటితం చేయడం, ప్రభుత్వ పథకాలు, నూతన సాగు విధానాలు, మార్కెటింగ్ గురించి తెలియజేసేందుకు ప్రభుత్వం రైతు వేదికలను అన్ని వ్యవసాయ క్లస్టర్ పరిధిలో ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలో రెండో బాసరగా విరాజిల్లుతున్న సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని రాఘవపూర్ సరస్వతీ మాత పంచవటీ క్షేత్రం వసంత పంచమికి సిద్ధమైంది. క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్ బాబా ఆధ్వర్యంలో సరస్వతీ అమ్�
ఆరుగురు నిందితుల అరెస్టు భూ వివాదమే కారణం వివరాలు వెల్లడించిన డీఎస్పీ భీంరెడ్డి పటాన్చెరు, జనవరి 30 : వెలిమెల హత్య కేసులో మిస్టరీ వీడింది. హత్య చేసిన ఏడుగురిలో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక నిందిత�
Minister harish rao | దివంగత మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఉన్నత విలువలు కలిగిన నాయకుడని, పేద ప్రజల కోసం పార్టీలకతీతంగా పని చేసిన గొప్ప వ్యక్తి అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
Minister Harish rao | రాష్ట వ్యాప్తంగా 20 వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి తెచ్చామని, కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.