పటాన్చెరు టౌన్, డిసెంబర్ 31: యువత తమ శక్తిని సద్వినియోగం చేసుకుంటే వారికి తిరుగుండదని పటాన్చెరు ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోనెమ్మ బస్తీలో నూతనం
MLA Mahipal Reddy | యువత తమ శక్తిని సద్వినియోగం చేసుకుంటే వారికి తిరుగుండదు. వారు సమాజాకి సేవలో ముందుండాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోనెమ్మ బస్తీ
చిన్నారుల హక్కులను కాపాడాలి ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి వర్చువల్లో శిక్షణా శిబిరం ఏర్పాటు సంగారెడ్డి, డిసెంబర్ 30 : బాలలను హింసకు గురి చేయొద్దని, వారి హక్కులను కాపాడాలని ఉమ్మడి మెదక్ జ�
Mla Mahipal reddy | పచ్చదనాన్ని మరింత పెంపొందించేందుకు మండల కేంద్రాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
Bike accident | న్యాల్కల్ మండలంలోని బసంత్పూర్ గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్టు హద్నూర్ ఎస్ఐ వినయ్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని గోడంపల�
జిల్లాలో పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు కోహీర్లో 9.5 డిగ్రీలు చలికి వణకుతున్న జనం జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న వైద్యులు సంగారెడ్డి, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో గతంలో ఎన్నడూ లేన�
అడ్వైజరీ బోర్డు సమావేశంలో సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి హాజరైన ఎమ్మెల్యేలు చంటి క్రాంతి కిరణ్, భూపాల్రెడ్డి సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 23 : సంగారెడ్డి జిల్లాలోని భారీ, మధ్య, చిన్న నీటి వన
క్రైస్తవులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం అందరికీ పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ విందును ఇస్తున్న ప్రభుత్వం మాదే పండుగ కానుకలు అందుకుని ఆశీర్వదించండి మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ�
యాసంగి పంటలపై రైతులకు అవగాహన కల్పించిన అధికారులు మనోహరాబాద్, డిసెంబర్ 22 : రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని ఏవో స్రవంతి సూచించారు. మనోహరాబాద్ మండలం కొనాయిపల్లిలో ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్�
ఉపాధి పొందేందుకు బ్యాంకు రుణాలు వినియోగించాలి స్వయం శక్తి దిశగా గ్రామీణ ప్రజలు ఎదగాలి ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రాన్ రూ.20 కోట్ల రుణాలను పంపిణీ చేసిన ఎస్బీఐ అధికారులు సంగారెడ్డి, డిసెం�
young man died | తన మేక ఆకలిని తీర్చే యత్నంలో ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని కోహీర్ మండల కేంద్రంలో బుధవారం ఉదయం చోటుచేసుకొంది.
నియోజకవర్గానికి వెయ్యి చొప్పున గిఫ్ట్లు విందు భోజనాలకు రూ.2 లక్షలు సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చేరిన కానుకలు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అందజేసేలా చర్యలు అర్హుల గుర్తింపు బాధ్యత తహసీల్దార్లకు అప్పగింత కరో