గీతం డ్రీమ్డ్ యూనివర్సిటీ (హైదరాబాద్) బీటెక్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ కుటుంబం 14 గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్నది. హ్యాండ్మేడ్ పేపర్తో రూపొందించిన 2,342 బొమ్మలను ఒక చోట అతిప�
సమైక్య పాలన లో వెనుకబడిన ప్రాం తంగా ఉన్న నారాయణ ఖేడ్ నియోజకవర్గం తె లంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ద యతో అన్ని రంగాల్లో అ భివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. �
తండాల అభివృద్ధికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట నుంచి నారాయణఖేడ్ వరకు పెద్ద సంఖ్య లో తండాలు ఉన్నాయన్నారు.
సంగారెడ్డి జిల్లా నవశకానికి రాష్ట్ర సీఎం కేసీఆర్ నాంది పలకనున్నారు. జిల్లా రైతుల నీటిగోస తీర్చే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు నేడు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు ఎత్తిపోతలకు నారాయణఖేడ్ పట్టణం�
ఈ రోజు నాకెంతో సం బురంగా ఉంది. ఈయాల నా పెద్ద కొడుకు వస్తుండు. అర్థంగాలే.. అదే సీఎం కేసీఆర్ సారు. పెద్ద కొడుకని ఎందుకన్ననో మీకు తెల్వలే గదా..! నాకు మరో రెండు పేర్లున్నయి. జిల్లా ప్రజలంతా వెనుకబాటు ప్రాంతమంటుర�
ఎక్కడి కాళేశ్వరం.. ఎక్కడి సంగారెడ్డి.. రెండింటి మధ్య దూరం దాదాపు 330 కిలోమీటర్లు.. అక్కడి నుంచి ఇక్కడికి గోదావరి జలాలు వస్తాయా? అంటే వచ్చి తీరుతాయని తెలంగాణ భగీరథుడు చంద్రశేఖరుడు సంకల్పించారు.
బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు నారాయణఖేడ్కు రానున్నారు. అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండడంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయ
ఈ నెల 21న నారాయణఖేడ్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా జరిగే సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం, బహిరంగ సభలకు అందోల్-జోగిపేట మున్సిపల్తో పాటు అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నేతలు హాజరు�
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశ కార్యకర్తలకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తోందని పటాన్చెరు ఎమ�
దేశంలోని ఏ రాష్ట్రం లో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ సుపరిపాలన అందిస్తున్న ఏకైక సీఎం మన కేసీఆర్ అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు.
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం శ్రమించే సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్రెడ్డి ఆకాంక్షించారు.
పురాతన ఆలయాలను పునర్నిర్మిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండలం పాశమైలారం నూతనంగా నిర్మించనున్న పోచమ్మ తల్లి దేవాలయానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
తెలంగాణ స్ఫూర్తి ప్రదాత సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పుట్టినరోజు సం�