మహిళల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని, దీన్ని గుర్తించి అన్ని రంగాల్లో రాణించాలని మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు.
కోహీర్, మార్చి 5: భక్తుల కోర్కెలు తీర్చే బడంపేట రాచన్నస్వామి బ్రహ్మోత్సవాలకు వేళైంది. కొంగుబంగారమైన భద్రకాళిదేవి, వీరభద్రావతారంలోని స్వామివారి దర్శనానికి తెలుగు రాష్ర్టాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర న�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఆయుధ కర్మాగారం (ఓడీఎఫ్)ను ప్రైవేట్కు అప్పగించిన బీజేపీ సర్కారుకు తగిన గుణపాఠం తప్పదని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈనెల 9వ తేదీ నుంచి ‘మనఊరు-మనబడి’ పను లు ప్రారంభించాలని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు ఆదేశించారు.
జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమని, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు.
ఎత్తిపోతల అంటేనే లోతులో ఉన్న నీటిని ఎత్తుకు తరలించే పథకమని, అరకిలో మీటర్ లోతులో గోదావరి జలాలను సంగారెడ్డి జిల్లా తీసుకురావడం సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్
ఎన్నో ఏండ్ల కల సాకారమవుతుండడంతో ‘జై కేసీఆర్.. జైజై కేసీఆర్' నినాదాలతో నారాయణఖేడ్లోని సభా ప్రాంగణం హోరెత్తింది. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు నాయకులు, పార్టీశ్రేణులు, అభిమానులు భారీ సంఖ
ఈ జిల్లా బిడ్డగా సంగారెడ్డికి గోదావరి జలాలు తెస్తానని మాట ఇచ్చా.. ఇచ్చిన మాట మేరకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తున్నా. 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ రెండు పథకాలకు శంకుస్థాపన �
సీఎం కేసీఆర్ సభకు పటాన్చెరు నుంచి భారీగా ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. సోమవారం పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ప్రజలు బహిరంగ సభకు తరలివెళ్లారు. మరోవైపు టీఆర్ఎస్ మహిళా విభాగం �