Electrical accident | ముగ్గురు చిన్నారులు విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకేష్ ఉస్మానియా దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్లు కుటుంబ
అందోల్, జనవరి 11: రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని అందోల్ ఎంపీపీ బాల య్య అన్నారు. పంటలసాగుకు పెట్టుబడికోసం రందిలేకుండా రైతుబంధును అందజేస్తున్నదని పేర్కొన్నారు. మంగళవారం ఎ�
పుల్కల్, జనవరి 11 : రాష్ట్రంలో ఆశ వర్కర్ల వేతనాలు పెంచడంపై సీఐటీయూ జిల్లా నాయకుడు పగడాల లక్ష్మయ్య హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విజయోత్సవ సభ నిర్వహించారు. అన�
MP Bibi Patil | ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉండి మహ్మద్ ఫరీదుద్దీన్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గుర్తు చేశారు.
సంగారెడ్డి అదనపు కలెక్టర్ రాజర్షి షా ఈనెల 23 నుంచి పల్స్ పోలియో సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 10 : ఈనెల 23 నుంచి 25 వరకు జిల్లాలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంగారెడ్డి అదనప�
రైతు వేదికల్లో ‘బంధు’పై అవగాహన కార్యక్రమాలు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు చిత్రపటాలకు క్షీరాభిషేకాలు ర్యాలీల్లో పెద్ద ఎత్తున్న పాల్గొన్న రైతులు, ప్రజాప్రతినిధులు బతుకమ్మ ఆడిన మహిళలు ప్రతిపక్షాల త�
రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు వైద్య సిబ్బందితో కరోనా పరీక్షలు కర్ణాటకలో వీకెండ్ లాక్డౌన్ అమలు జహీరాబాద్/న్యాల్కల్, జనవరి 8 : కర్ణాటక, మహారాష్ర్టాల్లో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరిగిపోవడంతో ర�
మెదక్ జిల్లాలో 4,11,270 మంది ఓటర్లు సిద్దిపేటలో 8,99,369, సంగారెడ్డిలో 12,19,853 ఓటర్లు తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం సంగారెడ్డి, జనవరి 5(నమస్తే తెలంగాణ)/ మెదక్/సిద్దిపేట: మెదక్ జిల్లా ఓటర్ల లెక్క త�