రాష్ట్రంలోనే ఉత్తమ డీసీసీబీగా నిలిచినఉమ్మడి మెదక్ జిల్లా బ్యాంకు అవార్డు అందుకున్న చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, సీఈవో శ్రీనివాస్ ఢిల్లీలో అవార్డు ప్రదానం చేసిన కేంద్ర మంత్రి మహేశ్ శర్మ ఉమ్మడి �
మంత్రి హరీశ్రావు | కోహీర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ-4 అనిత టీఆర్ఎస్లో చేరారు. బుధవారం హైదరాబాద్లోని మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే మాణిక్రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
చెక్ పోస్టుల ఏర్పాటు | సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హుస్సేల్లి గ్రామ శివారులోని తెలంగాణ - కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో మంగళవారం చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
మంత్రి హరీశ్రావు | ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిషన్ రెడ్డి వ్యాఖ్యలన్నీ అబద్ధాలేని వైద్య ఆరోగ
Sangareddy | మండల పరిధిలోని బుదేరా పోలీస్ స్టేషన్లో సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గంజాయిపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.
గంజాయి పట్టివేత | సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కంది చౌరస్తాలో సోమవారం ఆరు క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ బాలాజీ నాయక్ ఆధ్వర్�
రాజీమార్గంతో కేసుల పరిష్కారం పైకోర్టుల్లో అప్పీలు లేకుండా కేసుల పరిష్కారానికి అవకాశం జహీరాబాద్ సీనియర్ సివిల్ జడ్జి దుర్గాప్రసాద్ జహీరాబాద్, నవంబర్ 26 : కోర్టు పరిధిలో ఉన్న చిన్న చిన్న తగాదాలకు వె
తగిన బలం లేకున్నా మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ పోటీ బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందాన్ని ప్రజల ముందుంచాలి ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు రూ.500 కోట్ల నిధులిచ్చాం.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు 30శాత�