న్యాల్కల్, జనవరి 4 : న్యాల్కల్, మిర్జాపూర్(బి) ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో కళాశాల, పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు కరోనా వాక్సిన్ తీసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నా�
న్యాల్కల్, జనవరి 4 : న్యాల్కల్ ఎంఆర్సీ కార్యాలయంలో మంగళవారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా స్థానిక కార్యాలయంలో మండలంలోని హద్నూర్, న్యాల్కల్, చాల్కి, కేజీ
పల్లె ప్రగతిపై డాక్యుమెంటరీ తయారీ పల్లె ప్రకృతి వనాలు చూసి ఫిదా పటాన్చెరు, జనవరి 4 : ఎన్డీటీవీ ప్రతినిధి బృం దం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని చిట్కుల్ పంచాయతీలో పర్యటించింది. ఎన్డీటీవీ ప్రత�
సంగారెడ్డి అర్బన్, జనవరి 4 : సంగారెడ్డి మెడికల్ కా లేజీలో మెరుగైన సేవలందించి రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని ప్రొఫెసర్లకు మంత్రి హరీశ్రావు సూచించారు. మంగళవారం సంగారెడ్డి మెడికల్ కాలేజ�
ఆరుతడి పంటలపై రైతుల ఆసక్తి సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 41,236 ఎకరాల్లో ఇతర పంటల సాగు ప్రభుత్వ సూచనతో వరిపై ఆసక్తి చూపని రైతులు అత్యధికంగా 26,206 ఎకరాల్లో శనగ సాగు జహీరాబాద్ ప్రాంతంలో 3050 ఎకరాల్లో ఆలుగడ్డ పండ�
ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ సంగారెడ్డి జిల్లాలో 1.60 లక్షల మంది టీనేజర్లు వైద్యుల పర్యవేక్షణలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ సంగారెడ్డి అర్బన్, జనవరి 3 : కరోనా వైరస్ కట్టడిలో భాగంగా 15 నుంచి 18 ఏండ్
Love marriage | ప్రేమపెండ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ప్రేమ జంట ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ హృదయవిదారకర సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుధేరా చౌరస్తాలో సోమవారం చోటు చేసుకుంది.
Ketaki Sangameshwara | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం మండల కేంద్రంలోని పార్వతి సమేత సంగమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
ఆలయాల్లో భక్తుల ప్రత్యేక పూజలు అందోల్/జహీరాబాద్/న్యాల్కల్/జిన్నారం, జనవరి 1 : గ్రామాల్లో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. 2021 సంవత్సరానికి వీడ్కోలు పలికి.. నూతన -2022 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ శుక్రవ
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి గణేశ్ దేవస్థానంలో ఎమ్మెల్యే పూజలు ఆలయ ఆవరణలో మొక్కలు నాటిన కలెక్టర్ అట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలు పటాన్చెరు, జనవరి 1 : కొత్త సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ�
పటాన్చెరు టౌన్, డిసెంబర్ 31: యువత తమ శక్తిని సద్వినియోగం చేసుకుంటే వారికి తిరుగుండదని పటాన్చెరు ఎమ్మె ల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోనెమ్మ బస్తీలో నూతనం
MLA Mahipal Reddy | యువత తమ శక్తిని సద్వినియోగం చేసుకుంటే వారికి తిరుగుండదు. వారు సమాజాకి సేవలో ముందుండాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోనెమ్మ బస్తీ
చిన్నారుల హక్కులను కాపాడాలి ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి వర్చువల్లో శిక్షణా శిబిరం ఏర్పాటు సంగారెడ్డి, డిసెంబర్ 30 : బాలలను హింసకు గురి చేయొద్దని, వారి హక్కులను కాపాడాలని ఉమ్మడి మెదక్ జ�
Mla Mahipal reddy | పచ్చదనాన్ని మరింత పెంపొందించేందుకు మండల కేంద్రాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.