ఎమ్మెల్యే గూడెం | గుమ్మడిదల, నవంబర్15 : నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండలంలోని నల్లవల్లి గ్రామంలో రూ. 10 లక్షల సీఎస్ఆర్
Poker sites | న్యాల్కల్ మండలంలోని కల్బేమల్ గ్రామంలో పేకాట స్థావరంపై ఆదివారం రాత్రి హద్నూర్ పోలీసులు మెరుపు దాడులు చేశారు. గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్త ఇంటిలో లక్ష్మి పూజల పేరిటా పేకాట నిర్వహిస్తు�
జమున హేచరీస్ | ఈటల రాజేందర్కు చెందిన జమున హేచరీస్పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
శుభప్రద్ పాటిల్ | సంగారెడ్డి జిల్లాలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పాటిల్ ప్రత్యేక
65వ జాతీయ రహదారి, బీదర్ రోడ్డుపై చెక్పోస్టులు బంద్ రాష్ట్ర సరిహద్దులో నిఘా కరువు.. తెలంగాణ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనాల తనిఖీ బంద్ ఎక్సైజ్శాఖ చెక్పోస్టు ఉన్నా.. తనిఖీ చేసే అధికారం లేదు
సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 10 : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల నియామకం కోసం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. వారం రోజుల్లో ఆయా జిల్లాల వారీగా నియామకాలు పూర్తి కావాలని ఉత
జహీరాబాద్, నవంబర్ 12: కేం ద్ర ప్రభుత్వం కులం, మతం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు సరిహద్దులో దాడులు చేస్తున్నదని, ప్రజలకు చేసిందని ఏమి లేదని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి
బీజేపీ నేతల తీరుపై అందోలు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఫైర్ జోగిపేటలో విజయవంతమైన రైతు ధర్నా అందోల్, నవంబర్ 12 : రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకులది.. తొండి.. మొండి వైఖరని, ఢిల్లీలో ఓ మాట.. గల్లీలో ఓ మాట మాట్లాడుతూ రై�
Job fair | జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మెడ్ప్లస్ కంపనీలో 50 ఫార్మసిస్ట్, వేర్ హౌస్ అసిస్�
Crime news | వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల, దేవులపల్లి గ్రామ శివారుల్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.
వడ్ల కొనుగోలుపై బీజేపీది అసత్య ప్రచారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి రైతు మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపు నారాయణఖేడ్, నవంబర్ 11: రైతుల పట్ల బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరిని సహిం�
డాక్టర్ ఉమా రెడ్డి | యాసంగి సీజన్లో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని వరంగల్ సహా పరిశోధన సంచాలకులు డాక్టర్ ఉమా రెడ్డి సూచించారు.