సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో పలు రోడ్లు అధ్వానంగా మారడంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన రోడ్లు తప్పా ఈ రెండేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధ�
గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల పరిధిలోని కంకోల్ గ్రామ శివారులోని ఓ దాబా వద్ద శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
సిగాచి బాధిత కుటుంబాలు పరిహారం కోసం ఎదురుచూస్తున్నాయి. సీఎం రేవంత్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామి వాడలోని సిగాచి పరిశ్రమల
విద్యా వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడలోని రూప కెమికల్స్ ఫ్యాక్టరీలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. మూతపడి ఉన్న పరిశ్రమ నుంచి మంటలు భారీగా ఎగసిపడటంతో స్థానికుల సమాచారం మేరకు మ�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ సర్వేనంబర్ 992,993లల్లో కొందరు అక్రమంగా నిర్మాణాలు చేపట్టడంతో అమీన్పూర్ తహసీల్దార్ వెంకటేశ్ ఆధ్వర్యంలో కూల్చివేలు చేపట్టారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)లో ప్రపంచ, జాతీయ స్థాయి పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని కల్సిస్తూ, పెట్�
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ విద్యార్థి బానోత్ మహేందర్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. విద్యార్థి ఆత్మహత్య చేసుకోలేదని, ఇది ముమ్మ
కాలుష్య కారక రసాయన పరిశ్రమలను వెంటనే మూసివే యాలని సంగారెడ్డి జిల్లా దోమడుగులో ప్రజలు పోరుబాట పట్టారు. రసాయన పరిశ్రమల కాలుష్యంతో అనారోగ్యాల బారిన పడడమే కాకుండా సాగు భూములు, పాడిపంటలకు తీవ్ర నష్టం వాటిల్�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రాంతంలో ఇష్టారాజ్యంగా బోర్లు వేసి భూగర్భ జలాలను పీల్చేస్తున్నారు. వ్యవసాయ భూముల్లో బోర్లు వేసి అక్రమంగా ట్యాంకర్ల ద్వారా సమీపంలోని పరిశ్రమలకు తరలిస్తూ కొందరు సొమ్ముచేస
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. మొంథా తుఫాన్ కారణంగా మూడు రోజులుగా వర్షాలు కురువడంతో గురువారం సింగూరు ప్రాజెక్టు మరో రెండు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలి