సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో బుధవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్లోకెమ్ పరిశ్రమలోని ఒక బ్లాక్లో ఉదయం హఠాత్తుగా మంటలు చెలరేగడంతో కార్మికులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఒ
పెండ్లికోసం సొంత గ్రామానికి వచ్చిన తల్లీకూతుళ్లను మృత్యువు వెంటాడింది. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం బోర్గిలో మంగళవారం బట్టలు ఉతకడానికి వెళ్లిన ముగ్గురు మృతిచెందారు. గ్రామస్తుల వివరాల ప్రకారం బోర్గ�
ఓవైపు వేసవి ఎండలు.. మరోవైపు తాగునీటి సమస్యతో సంగారెడ్డి జిల్లాలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతిరోజు నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో పలు గ్రామాలు, తండాలకు రెండ�
బీఆర్ఎస్ నాయకుల మృతి పార్టీకి తీరని లోటని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. చనిపోయిన కుటుంబాలను పరామర్శించేందుకు శుక్రవారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని పోచారం గ్రామానికి ఆ�
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని విట్టునాయక్తండాను ఉత్తమ జీపీగా ఎంపిక చేసింది. ఏప్రిల్ 29న కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ�
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతాన్ని తిరిగి కరువు కోరల్లోకి నెట్టేందుకు కాంగ్రెస్ స ర్కార్ ప్రయత్నిస్తున్నది. కేసీఆర్ పదేండ్ల పాలనలో నారాయణఖేడ్ను అభివృద్ధి పథంలో నడుపటంతోపాటు పంట పొలాలకు సా
సంగారెడ్డ జిల్లా పటాన్చెరులోని పారిశ్రామికవాడల్లోని పరిశ్రమలకు కార్మికుల కొరత ఏర్పడింది. దాదాపు యాబై శాతం మంది కార్మికులు తగ్గిపోయారు. పరిశ్రమల్లో ఎక్కువగా పశ్చిమ బెంగాల్, బీహారు రాష్ర్టాలకు చెంది�
ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. పోలీసుల పహారాలో ఓవైపు ప్రైవేట్ ఉద్యోగులతో బస్సులు నడిపిస్తూ సమ్మె ప్రభావం తగ్గించేందుకు ప్రయత్నం చేస�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదాపడింది. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక సమావేశ