తెలిసిన వ్యక్తులను నమ్మించి గొలుసుకట్టు స్కీం పేరుతో వారి నుంచి కోటి అరవై లక్షల రూపాయలు వసూలు చేసి వ్యక్తి ఉడాయించాడు. ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో మోసపోయామని గుర్తించిన బాధితులు బుధవారం మీడియా ముందు
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధి చిట్కుల్ సమీపంలోని నక్కవాగు చెత్త డంపింగ్కు కేంద్రంగా మారింది. దీంతో నక్కవాగు క్రమంగా కాలుష్యం బారిన పడుతున్నది. మున్సిపాలిటీగా మారక ముందు నుంచే నక్క�
ASI Died | సంగారెడ్డి జిల్లాలో పోలీస్ వాహనం ఢీకొని విధి నిర్వహణలో ఉన్న ఓ ఏఎస్ఐ మరణించారు. మానూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మానూర్ పోలీస్స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న �
కమీషన్ల కోసం సింగూర్ ప్రాజెక్టు కాలువ పనులను ఆలస్యం చేస్తున్నారని, నీరందక రైతుల పంటలు ఎండిపోతున్నాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ముదిమ�
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ గౌరవ సలహాదారుగా డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ జీ సతీశ్రెడ్డి నియమితులయ్యారు. దేశంలోని రక్షణ, ఏరోస్పేస్ సాంకేతిక రంగాల్లోని ప్రముఖ శాస్త్రవేత్తల్లో డా�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని జడ్పీహెచ్ఎస్ను కబ్జా చేసేందుకే రాత్రికి రాత్రే కూల్చివేశారని మెదక్ ఎంపీ రఘునందర్రావు ఆరోపించారు. పటాన్చెరు జాతీయ రహదారికి సమీపంలో ఉన్న జిల్లా పరిషత్ బాలుర ఉన్న
హైడ్రా తన పరిధిలో పని చేస్తుందా లేక పరిధిని అతిక్రమిస్తుందా అనే అంశంపై సీఎం సమీక్షించాల్సిన అవసరం ఉందని ఎమ్మార్సీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సూచించారు.
సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో కొందరు నాయకులు, ప్రజా ప్రతినిధులు మురుగు రాజకీయం చేస్తున్నారంటూ ప్రజలు ఆందోళన బాటపడుతున్నారు. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారి ఏడాది కాలంగా రోగాల బారిన ప�
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు విమర్శించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎ�
దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని విధంగా తయారైంది సంగారెడ్డి జిల్లా జోగిపేటలో నిర్మించిన రైతుబజార్ పరిస్థితి. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన కూరగాయలు విక్రయించుకునేందుకు ఇబ్బందులు పడొద్దనే ఉద్దే�
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని భౌగోళిక పరిస్థితులు, సాగునీటి వనరుల లేమి, వర్షాధార పంటలపై ఆధారపడడం,పారిశ్రామికీకరణపై దృష్టి సారించకపోవడం వంటి కారణాలతో దశాబ్దాలుగా ఇక్కడి నిరుపేదలు వలస �
సాఫీగా సాగుతున్న ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం చిన్నాభిన్నం చేసింది. ఇంటిపెద్ద రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ ఇల్లాలు తీవ్రంగా కలత చెంది, కఠిన నిర్ణయం తీసుకున్నది. ఇంద్రకరణ్ ఎస్సై విజ