సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని 1141 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమంగా మొరం తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ సర్వేనంబర్లో కొన్ని రోజులుగా ఇష్టారీతిన తవ్వకాలు జ
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు దిగువన బ్రిడ్జి నిర్మించక ముందు, ప్రాజెక్టు పైనుంచే వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగించేవారు. ఆ తర్వాత ప్రాజెక్టు దిగువ భాగంలో వంతెన నిర్మించడంతో ప�
ఓటరు జాబితా సమగ్ర సవరణలో ప్రతిఓటరూ భాగస్వామి కావాలని సంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. ఈనెల 25 నుంచి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్ ప్ర
స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజెస్ పార్కులోని ఐలా కార్యాలయంలో సోమవారం ఆయన ప�
పొలాలు, చెరువులు, కుంటలకు అతి సమీపంలో క్రషర్లు, క్వారీలు ఏర్పాటు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలకు సమీపంలో క్వారీలు, క్రషర్లు ఏర్పాటు చేయడంపై రైతులు, స్థానిక ప్రజలు కోర్టును ఆశ్రయించ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని పెన్నార్ పరిశ్రమలో శనివారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్టీయూ హ్యాట్రిక్ కొట్టింది. మొత్తం 465 ఓట్లకు గాను 460 ఓట్లు పోలయ్యాయి.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వరాలయం అభివృద్ధి కుంటుపడుతున్నది. ఆలయానికి ఏడాదికి సుమారు రూ.4 కోట్ల ఆదాయం వస్తున్నా, అధికారులు దాదాపు అంతే మొత్తంలో ఖర్చులు చూపిస్�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పాశమైలారం, బొల్లా రం, ఖాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఈ పారిశ్రామిక వాడల్లో 1500 వరకు రసాయన, ఇంజినీరింగ్, ప్లాస్టిక్, ఫుడ్ ప్రాసెస
ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. కార్యకర్త ఆపదలో ఉన్నాడంటే పార్టీ నాయకత్వం వారికి అండగా నిలుస్తుంది. బీఆర్ఎస్ కార్యకర్త అశోక్కుమార్ ఘటన ఉదాహరణగా చెప్పొచ్చు. సంగా�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్-బీదర్ ఆర్అండ్బీ ప్రధాన రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలను సంబంధిత ఆర్అండ్బీ అధికారులు పూడ్చివేశారు. బుధవారం ‘నమస్తే తెలంగాణ:’ దిన పత్రికలో ప్రచురితమైన ‘అడుగుకో గుంత..
జొన్నల కొనుగోలులో ప్ర భుత్వం పూర్తిగా విఫలమైందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కంగ్టిలో పీఏసీఎస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భం గా మాట్ల�
Farmers | వర్షాలు పడుతుండటంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం ఎక్కడ తడిసిపోతుందోనని రైతులు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి ఏర్పడుతోంది. కాగా సంగారెడ్డి జిల్లా కల్కేరు మండలంలో జొన్న రైతులు ఆం�
జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ లైన్ ఏర్పాటు చేసేలా కలిసికట్టుగా పోరాటం చేద్దామని అఖిలపక్షం నాయకులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. శనివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మున్సిపల్ కార్యాలయ�