తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంపై నియోజకవర్గంలోని నాలుగ
ఇంటింటి ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో
రిటైర్డ్ ఉద్యోగులకు అండగా ఉంటానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఇటీవల రిటైర్డ్ ఉద్యోగులకు ఎమ్మెల్యే అందించిన ఆర్థిక సహకారంతో కాశీ, అయోధ్య, ఢిల్లీ, బెంగళూరు, మైసూర్, ఊటీ యాత్రకు వ�
ప్రభుత్వం భవన నిర్మాణ రంగం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తాపీమేస్త్రీల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లిలో జాతీయ రహదారిపై భారీ ర్య�
కార్మిక నాయకుడిగా చివరి శ్వాస వరకు కార్మికుల పక్షాన పోరాడడమే కాకుండా తెలంగాణ సాధన కోసం తొలి, మలి దశ ఉద్యమంలో క్రియాశీలంగా పోరాడిన గొప్ప ఉద్యమనాయకుడు జి.ఎల్లయ్య అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ర�
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టు నుంచి శుక్రవారం దిగువకు నీటిని వదిలారు. దిగువ ప్రాంతంలోని మంజీరా బ్యారేజ్లోకి తాగునీటి అవసరాల నిమిత్తం వదిలినట్లు సింగూరు ప్రాజెక్టు ఈఈ భీమ్ �
తాము చస్తేనే ధాన్యం కొంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు గురువారం హత్నూర తహసీల్ కార్యాలయం ఎదుట నర్సాపూర్-జోగిపేట ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నవాబు�
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడ నెల రోజులైనా ధాన్యాన్ని తరలించడకపోవడంతో ఆగ్రహించిన రైతులు సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గం మండలంలోని ఐబీ చౌరస్తా-వట్పల్లి రహదారిపై తడిపిన ధాన్యంతో గురు�
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని పీచెర్యాగడి తండా శివారులో ఏర్పాటు చేసిన డ్రగ్స్ తయారీ కేంద్రంపై మంగళవారం సాయంత్రం మహారాష్ట్ర పోలీసులు దాడి చేశారు.
బీఆర్ఎస్ హయాంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో పరుగులు పెట్టిన అభివృద్ధి, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభు త్వంలో స్తంభించింది. కాంగ్రెస్ అధికా రం చేపట్టిన ఈ రెండున్నరేండ్లలో నియో జకవర్గంలో పెద్దగా చేసిందేమ�
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావును ఆయన నివాసంలో బీఆర్ఎస్ మైనార్టీ నాయకులు కలిశారు. ఈ నెల 3వ తేదీన హరీశ్రావు బర్త్డే సందర్భంగా ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అజ్మీర్
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో ట్రామా సెంటర్ ఏర్పాటుకు బలం రావడం లేదు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంతి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ట్రామా సెంటర్ ఏర్పాటుకు గతేడాది అధికారులు ప్రతిపాదనలు ప�
క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో మంగళవారం సంగారెడ్డి జిల్లాలో జరిగిన పార్టీ శిక్షణ శిబిరం రసాభాసగా మారింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ శిక్షణ శిబిరంలో బీజేపీ నేత, మాజీ ఎంపీ బీబీ పా�
ప్రకృతి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణతోనే భావితరాల మనుగడ ఆధారపడి ఉంటుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ�