సాంకేతిక విజ్ఞానం, కళలు మన దేశానికి రెండు కండ్లు అని ప్రముఖ నాట్యకళాకారిణి పద్మవిభూషణ్ డాక్టర్ పద్మాసుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో 15వ స్నాతకోత్సవ వేడుకలు �
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మిర్జాపూర్(బీ) కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లో మహిళా రోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆరాతీశారు. ఈనెల 16న ‘నమస్తే తెలంగాణ దినపత్
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు నుంచి శుక్రవారం దిగువకు నీటిని విడుదల చేసినట్లు సింగూర్ ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ నాగరాజు తెలిపారు. హైదరాబాద్, సంగారెడ్డి ప్రాంతాల తాగునీటి అవర�
కాంగ్రెస్ కౌన్సిలర్లపై అదే పార్టీకి చెందిన మండల స్థాయి నాయకులు, స్థానిక యువకులు తిరగబడ్డారు. అభివృద్ధిని గాలికోదిలేసి తీర్థయాత్రలు చేసిన కౌన్సిలర్లపై పట్టణప్రజలతో పాటు సొంత పార్టీకి చెందిన కాంగ్రెస�
ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని, అర్హులు తమ వివరాలను సర్ ఫారంలో పూరించి సంబంధిత బీఎల్వోలకు అందజేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు పిలుపునిచ్చారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగ�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఈదులపల్లి శివకుమార్ కోరారు. గురువారం హ�
ప్రతి కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసులకు సూచించారు. గురువారం సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని సర్కిల్ కార్యాలయంతో పాటు, పోలీస్స్టేషన్ను ఆయన సందర�
విద్యుత్ సమస్యలు తీర్చాలని రైతులు సబ్ స్టేషన్ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని దిగ్వాల్ సబ్ స్టేషన్ను రాయిపల్లి, మద్రి గ్రామాల రైతులు ముట్టడించారు.
సర్కారు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ఓ రోగి ప్రాణాల మీదికి తెచ్చింది. వైద్య పరీక్షల రిపోర్టులు క్షుణ్ణంగా పరిశీలించకుండానే చికి త్స అందించడంతో రోగి ప్రాణాపాయ స్థితి చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. సం�
మరమ్మతుల పేరిట సింగూరు ప్రాజెక్టులోని జలాలను ఖాళీ చేయడంతో సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, సంగారెడ్డి జహీరాబాద్, అందోల్తో పాటు జిల్లా వ్యాప్తంగా నీటి సమస్య ఏర్పడిందని, మోటార్లకు నీరందక మిషన్ భగీర
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులకు సూచించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని ఇక్రిశాట్లో రాష్ట్రస్థాయ�
హైకోర్టు తుది తీర్పువచ్చే వరకు నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల జోలికి సంబంధిత శాఖ అధికారులు రావద్దని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, నిమ్జ్ భూ బాధితులు స్పష్టం చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా వ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సోమవారం హైదరాబాద్లోని హరీశ్రావు నివాసంలో జహీరాబాద్
సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని జాతీయరహదారికి పక్కనే నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ను ఆదివారం సినీతార రాశీఖన్నా షాపింగ్ మాల్ యజమాని కాసం నమశివాయతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నేడు ఉదయం ఎస్ఐఆర్, బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ బీఎల్ఏకు అ