సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో బీఆర్ఎస్ హయాంలో అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఫంక్షన్హాల్ ప్రారంభానికి నోచుకోవడం లేదు. ఫంక్షన్హాల్ను ప్రారంభిస్తే బీఆర్ఎస్కు మైలేజ్ వస్తుందని కాం�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే పరిషత్ ఎన్నికలు కూడా పెట్టేందుకు జంకుతున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శ్రీకారం చుడితే, కాం గ్రెస్ ప్రభుత్వం వాటిని ఆపి రైతుల నోట్లో మట్టికొట�
సంగారెడ్డి జిల్లా జిన్నారంలో బీఆర్ఎస్ హయాంలో శివాజీ మినీస్టేడియం ఏర్పాటు చేశారు. సుమారు రూ. కోటి నిధులు ఖర్చుచేసి మినీ స్టేడియం చదును పనులు చేపట్టారు. అప్పటి నుంచి నేటి వరకు స్టేడియం వినియోగంలోకి తీసు
ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. ప్రేమికులు ఇద్దరు ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా యువతి తండ్రి రావడంతో తప్పించుకునే క్రమంలో బాల్కానీ లోంచి జారిపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన సంగారెడ్డి జిల్ల�
ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాల మీదికి తెచ్చింది. ప్రేమికులు ఇద్దరు ఇంట్లో ఉన్న సమయంలో హఠాత్తుగా యువతి తండ్రి రావడంతో తప్పించుకునే క్రమంలో బాల్కానీ నుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయిన సంఘటన సంగారెడ్డి జిల�
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రా జెక్టు ఆయకట్టు కింద పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఈ యాసంగిలో పంటలు సాగుచేయాలా.. వద్దా? అనే సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. సింగూరు ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నద
సంగారెడ్డి జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పరిధిలో 207 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కల్హేర్, కంగ్టి,మనూర
రెండ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ పల్లె ఓటర్లు బీఆర్ఎస్ వెన్నంటి నిలిచారు.సంగారెడ్డి జిల్లాలో పది మండలాల్లో రెండో విడత ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఇందులో నాలుగు మండలాల్లో బీఆర్ఎస్ ఆధిక్యతను చాటుక
రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన రెండో విడత ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం శేఖపూర్ పంచాయతీలో సర్పంచ్ స్థానానికి బీఆర్ఎ
సంగారెడ్డి జిలాల్లోని అందోల్, జహీరాబాద్ సెగ్మెంట్ల పరిధిలోని 229 పంచాయతీల్లో ఆదివారం మలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. చలితీవ్రత కారణంగా మందకొడిగా ప్రారంభమై�
మలి విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని పది మండలాల పరిధిలోని రెండో విడత ఎన్నికలను ఆదివారం నిర్వహించనున్నారు. ఎన్నికలకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.శన
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల వేళ కాంగ్రెస్లో గ్రూపు విభేదాలు బట్టబయలయ్యాయి. కొంత కాలంగా జహీరాబాద్ ఎంపీ సురేశ్ శెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్రెడ్డ
పల్లె ఓటర్లు బీఆర్ఎస్ వెన్నంటే నిలిచారు. సంగారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి 50 పంచాయతీల్లో విజయం కట్టబెట్టారు. స్వతంత్ర అభ్యర్థులు 11 మంది గెలుపొందగా, వారిలో అత్
సంగారెడ్డి జిల్లా దోమడుగు నల్లకుంట చెరువు కాలుష్యమయంగా మారడంతో స్థానికులు,రైతులు, కాలుష్య వ్యతిరేక పోరాట సమితి సభ్యులు, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, ప్రజాసంఘాల నాయకులు శుక్రవారం హైదరాబాద