సంగారెడ్డి జిల్లాలోని పంచాయతీలు, వార్డులకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేశారు. సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య సోమవారం జిల్లాలోని 613 పంచాయతీల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేశారు. కలెక్ట�
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో పలు గ్రామాల రోడ్ల దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నది. పట్టించుకోని ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వెరసి ఆయా రోడ్లపై ప్రయాణం నరకప్రా�
రాత్రి సమయంలో శ్వాస తీసుకునేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాయు కాలుష్యం తీవ్రం కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చలికాలం కావడంతో ఈ సమస్య మరింత తీవ్రమైంది. వాయు కాలుష్యాన్ని వదులుతున్న పరిశ్
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన అగ్నిప్రమాదంలో 54 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం పరిశ్రమ యాజమాన్యమేనని చెబుతూ దాని తాలూకు పత్ర�
గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నది. సంగారెడ్డి జిల్లాలో డిసెంబర్ రెండో వారంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. 50శాతం రిజర్వేషన్లతోనే పంచాయతీ పో�
రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి సంబంధించిన నోటీసులు జారీ చేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులకు భూనిర్వాసితుల నుంచి నిరసన సెగ ఎదురైంది. భూమికి భూమి లేదా ఎకరాకు రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని డిమాం�
సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ నుంచి ఉస్మాన్నగర్ వరకు ఏర్పాటు చేసుకున్న పలు షెడ్లను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. తెల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ అజయ్కుమార్రెడ్డి నేతృత్వంలో శుక్రవారం �
నీటి సంరక్షణ మీదనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, సమస్త జీవుల మనుగడకు నీరు ఎంతో ముఖ్యం అని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. నీటి సంరక్షణ కార్యక్రమంలో భాగంగా వాటర్ హెడ్ ఎన్జీవోల ఆధ
అత్యవసర పరిస్థితుల్లో బాధితులను దవాఖానకు చేర్చే 108 అంబులెన్స్లు అత్యవసర మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్నాయి. అధికారుల పట్టింపులేని తనం మారుమూల ప్రాంతాల ప్రజల పాలిట శాపంగా మారింది. సంగారెడ్డి జిల్లా నారాయ
ఢిల్లీలో జరిగిన బాంబుబ్లాస్ట్తో సంగారెడ్డి జిల్లాలో పోలీస్శాఖ అలర్ట్ అయ్యింది. పటాన్చెరు ప్రాంతంలో నిఘా నిద్రపోయింది అని ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవల కథనం రావడంతో ఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాలతో పోలీ�
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి చివరి గింజవరకూ కొనుగోలు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రాథమిక వ్యవసాయ సహ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరును ప్రజలు మినీఇండియాగా పిలుస్తారు. దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన కార్మికులు ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నారు. పటాన్చెరు నుంచి 65వ జాతీయ రహదారితో పాటు ఓఆర్ఆర్ ఉన్నా పోలీ
సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు భూమి కబ్జాకు యత్నం అనే శీర్షికతో బుధవారం నమస్తే తెలంగాణలో వచ్చిన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. ఇరిగేషన్ డీఈ నాగరాజుతో పాటు మునిపల్లి ఇరిగేషన్ ఏఈ, మ�
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఐటీయూ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్�
చెరుకు రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య భరోసా ఇచ్చారు. ‘చెరుకు రైతు నోరు.. తీపి అయ్యేనా’ అనే శీర్షికన ఈనెల 10న ‘నమస్తే తెలంగాణ’ దిన�