గ్రామానికి నెలరోజులుగా తాగునీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పరిశ్రమలకు మాత్రం నీటిని వదులుతున్నారని చిట్కుల్ గ్రామస్తులు మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నా�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ సర్వే నంబర్ 993, 992, 991లో అక్రమ నిర్మాణాలను శుక్రవారం అమీన్పూర్ తహసీల్దార్ వెంకటేశ్ ఆధ్వర్యంలో కూల్చివేశారు.
కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు రచ్చకెక్కుతున్నాయి. ముఖ్యనేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ క్యాడర్ బాహాబాహీకి దిగుతుండడం కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడడం లేదు. నియోజకవర్గాల్లో �
రాష్ట్రంలో రాబంధుల రాజ్యం నడుస్తున్నదని, కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు కసురుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బోడపల్లి, చిన్న
ప్రైవేటు వ్యక్తుల బారి నుంచి తమ ఇండ్ల స్థలాలను కాపాడి న్యాయం చేయాలని కోరుతూ గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మున్సిపల్ కార్యాలయాన్ని ఐడీఎస్ఎంటీ కాలనీ బాధితులు ముట్టడించి, తాళంవేసి ధర్నా ని�
సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ తెలంగాణతో పాటు అనేక రాష్ర్టాల కార్మికులు పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. కార్మికులతో పాటు పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్
రెండు వాహనాల్లో ఒడిశా నుం చి మహారాష్ట్రకు తరలిస్తున్న 260 కిలోల ఎండు గంజాయిని మంగళవారం రాత్రి పట్టుకున్నట్లు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ సీఐ సుమన్ కుమార్ తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్లో బుధవారం ట్రైజియో టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు అశోక్ వేములపల్లి అంతస్తును ప్రారంభించారు. అశోక్ వేములపల్లి సాంకేతిక దూరదృష్టి, పరిశ్రమలో చేసిన విశేష కృషిని
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగులోని నల్లకుంట చెరువు కాలుష్య కాసారంగా మారింది. ఇటీవల కురిసిన వానలకు పలు పరిశ్రమలు వదిలిన రసాయన వ్యర్థ జలాలు ఈ చెరువులో చేరి నీరు ఎర్రగా మారి నురగలు కక్కుతున్నది.
ఓవైపు కాలుష్యం.. మరోవైపు డంపుయార్డు కంపుతో జనం బెంబేలెత్తుతున్నారు. ఏండ్లు గడుస్తున్నా డంపుయార్డు సమస్య పరిషారం కావడం లేదు. డంపుయార్డు కంపుతో ప్రజారోగ్యం దెబ్బతింటున్నది. తమ గోస ఎవరికీ పట్టడం లేదంటూ గాం
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు కలగానే మా రింది. బీఆర్ఎస్ హయాంలో పటాన్చెరుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం మంజూరు చేస్తూ జీవో జారీ అయ్యిం ది. సంగారెడ్డి జిల్లాలో ర
సంగారెడ్డి జిల్లా జహీరామాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శ్నగర్ ప్రధాన రోడ్డు మార్గంలోని ఆక్రమణలపై మంగళవారం మున్సిపల్ అధికారులు కొరఢా ఝుళిపించారు. స్థానిక పట్టణంలోని దత్తగిరి కాలనీలోని ఆదర్శ్నగ�