సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని పెన్నార్ పరిశ్రమలో శనివారం జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్టీయూ హ్యాట్రిక్ కొట్టింది. మొత్తం 465 ఓట్లకు గాను 460 ఓట్లు పోలయ్యాయి.
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వరాలయం అభివృద్ధి కుంటుపడుతున్నది. ఆలయానికి ఏడాదికి సుమారు రూ.4 కోట్ల ఆదాయం వస్తున్నా, అధికారులు దాదాపు అంతే మొత్తంలో ఖర్చులు చూపిస్�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పాశమైలారం, బొల్లా రం, ఖాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఈ పారిశ్రామిక వాడల్లో 1500 వరకు రసాయన, ఇంజినీరింగ్, ప్లాస్టిక్, ఫుడ్ ప్రాసెస
ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. కార్యకర్త ఆపదలో ఉన్నాడంటే పార్టీ నాయకత్వం వారికి అండగా నిలుస్తుంది. బీఆర్ఎస్ కార్యకర్త అశోక్కుమార్ ఘటన ఉదాహరణగా చెప్పొచ్చు. సంగా�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్-బీదర్ ఆర్అండ్బీ ప్రధాన రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలను సంబంధిత ఆర్అండ్బీ అధికారులు పూడ్చివేశారు. బుధవారం ‘నమస్తే తెలంగాణ:’ దిన పత్రికలో ప్రచురితమైన ‘అడుగుకో గుంత..
జొన్నల కొనుగోలులో ప్ర భుత్వం పూర్తిగా విఫలమైందని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కంగ్టిలో పీఏసీఎస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భం గా మాట్ల�
Farmers | వర్షాలు పడుతుండటంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం ఎక్కడ తడిసిపోతుందోనని రైతులు బిక్కుబిక్కుమంటూ గడిపే పరిస్థితి ఏర్పడుతోంది. కాగా సంగారెడ్డి జిల్లా కల్కేరు మండలంలో జొన్న రైతులు ఆం�
జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ లైన్ ఏర్పాటు చేసేలా కలిసికట్టుగా పోరాటం చేద్దామని అఖిలపక్షం నాయకులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. శనివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని మున్సిపల్ కార్యాలయ�
ఉద్యోగుల భద్రతే ప్రభుత్వ ధ్యేయమని ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ విజయభాస్కర్ పేర్కొన్నారు. శనివారం సంగారెడ్డిలోని ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ విలీన ప్రక్ర�
హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ను జహీరాబాద్ మీదుగా ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు, మహిళలు పోస్టు ద్వారా లేఖలు ప�
సంగారెడ్డి జిల్లా ప్రజల గుండెకాయ, కోట్లాది మందికి తాగు, సాగునీరు అందించే జీవనాడి అయిన సింగూరు జలాశయం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార పార్టీ నేతల అక్రమ సంపాదనకు అడ్డాగా మారిందని అందోల్ మాజీ ఎమ్మ�
సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. కాదేది కబ్జాకు అనర్హం అన్నట్లు బఫర్జోన్, ఎఫ్టీఎల్, చెరువులు, కుంటలను కొంతమంది ఆక్రమించి.. భారీ భవనాలు, షా�
సంగారెడ్డి జిల్లా, ఐడీఏ బొల్లారం పోలీస్స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కట్టుకున్న భర్తనే ప్రధాన సూత్రధారిగా తేలగా, బిహార్కు చెందిన సుపారీ గ్యాంగ్తో హ�
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదును పటాన్చెరు నియోజకవర్గంలో పెద్దఎత్తున చేపట్టాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వెన్నవరం ఆదర్శ్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్లో జొన్న రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. కంగ్టి-పిట్లం రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేశారు. సుమారు గంటపాటు ధర్నా చేపట్టడంతో పిట్లం-ఔరాద్, బీదర్కు రాకపోక�