సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ ఒకప్పుడు సాధారణ గ్రామ పంచాయతీ, నేడు హైదరాబాద్ మహానగరంలో విలీనమైంది. తొలుత గ్రామ పంచాయతీగా ఉన్న అమీన్పూర్, ఆ తర్వాత మున్సిపల్గా మారింది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలిస�
గుండెపోటు కన్నా కాలుష్యం వల్లే అధిక మరణాలు సంభవిస్తున్నాయని.. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యం దేశానికే ప్రమాదకరమని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డీ నాగేశ్వర్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస�
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చెరువుల్లో నుంచి యథేచ్చగా ఇసుకను అక్రమంగా తరలిస్తూ ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ఇసుక వ్యాపారం మూడు పువ్వు లు.. ఆరు కాయలుగా సాగుతూ కాసుల వర్షం కురి�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీలో విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపై అందరూ పెదవి విరుస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల కోసం గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నాటి ఓటర్ల జాబితానే వార్డుల వారీగా
ప్రపంచస్థాయిలో ఐఐటీ హైదరాబాద్కు గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి తెలిపారు. ఐఐటీహెచ్ విద్యార్థులకు అన్ని విధాలా అవకాశాలు కల్పిస్తూ ప్రోత్సహిస�
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచీ పరిశ్రమలో భారీ పేలుడు వల్ల మరణించిన 54 మంది కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామని ఆ కంపెనీ యాజమాన్యంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల ప్రజల ఇబ్బందులు తొలిగించాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు సోమవారం అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. జహీరాబాద్ ప్రాంతంలోని పంచాయతీ, ఆర్అం�
ర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నర్సాపూర్కు చెందిన అవుటి నర్సింహులు (27), జిన్నా మల్లేశ్ (24), జిన్నా మహేశ్ (23) ముగ్గురూ కలిసి శనివారం రా�
నిర్మాణంలో ఉన్న కల్వర్టుగుంత ముగ్గురు యువకుల ప్రాణాలు బలిగొంది. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనే లోపే తిరిగిరాని లోకాలకు వెళ్లారు. మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చిన ఈ ఘటన సంగారెడ్డి జిల్�
సర్పంచ్ ఎన్నికల్లో తమకు ఓటు వేయలేదని అధికార పార్టీ నేత కక్షపెట్టుకుని దళితుడి ఇంటి నిర్మాణం కూల్చివేయగా, బాధిత కుటుంబానికి మాజీ మంత్రి హరీశ్రావు అండగా నిలిచారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం సజ్జా�
పాలనను ప్రభుత్వం గాలికి వదిలివేయడంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు,