“పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా బతికారని, పేదల సంక్షేమం కోసం కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకువచ్చారని, ఇప్పుడు రేవంత్రెడ్డి పాలనలో ప్రజా సంక్షేమం పక్కనబెడితే పేదల భూములు గుంజుకోవాలి.
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ చెత్త డంపింగ్ యార్డును కలెక్టర్ పి.ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలోని నందిగామ రోడ్డు పక్కన ఉన్న డ
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట జడ్పీ పాఠశాలలో విద్యార్థులతో పారిశుధ్య పనులు చేయించడం సోషల్ మీడియా వైరల్ అయ్యింది. విద్యార్థులు చీపుర్లు పట్టి పాఠశాల తరగతి గదులు, వరండాలను శుభ్రం చేయించారు.
విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించి మంచి ఫలితాలు సాధించాలని సంగారెడడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఉపాధ్యాయులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్లోని కేజీబీవీ, యూపీ పాఠశాలలను శుక్రవ�
సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారం కాన్రాజ్ కుంటలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ప్రాంతాలను కబ్జా చేయడానికి ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమయంలో కొంత మంది రియల్ వ్యాపారులు యత్నించారు.
సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని తారా ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 27న నిర్వహించనున్న వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య కోరారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు. తహసీల్దార్ వెంకటేశం ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది సర్కిల్ పరిధి�
సంగారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియెట్, పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణపై మంగళవారం హైదరాబాద్
మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సూచించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి సోమవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్
సమస్యలు పరిష్కరించే విధంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు కృషి చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు సూచించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంల�
సంగారెడ్డి జిల్లాలో ఎన్నిక ఏదైనా గులాబీ పార్టీదే పైచేయి అవుతున్నది. కాంగ్రెస్ అధికారబలం, ధనబలంతో పాటు దౌర్జన్యాలకు పాల్పడినా వారి ఎత్తులను బీఆర్ఎస్ చిత్తుచేస్తూ జిల్లాపై తనపట్టును నిలుపుకొంటున్నద