సర్కారు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం ఓ రోగి ప్రాణాల మీదికి తెచ్చింది. వైద్య పరీక్షల రిపోర్టులు క్షుణ్ణంగా పరిశీలించకుండానే చికి త్స అందించడంతో రోగి ప్రాణాపాయ స్థితి చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. సం�
మరమ్మతుల పేరిట సింగూరు ప్రాజెక్టులోని జలాలను ఖాళీ చేయడంతో సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, సంగారెడ్డి జహీరాబాద్, అందోల్తో పాటు జిల్లా వ్యాప్తంగా నీటి సమస్య ఏర్పడిందని, మోటార్లకు నీరందక మిషన్ భగీర
రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అధికారులకు సూచించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని ఇక్రిశాట్లో రాష్ట్రస్థాయ�
హైకోర్టు తుది తీర్పువచ్చే వరకు నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూముల జోలికి సంబంధిత శాఖ అధికారులు రావద్దని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, నిమ్జ్ భూ బాధితులు స్పష్టం చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా వ
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సోమవారం హైదరాబాద్లోని హరీశ్రావు నివాసంలో జహీరాబాద్
సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని జాతీయరహదారికి పక్కనే నూతనంగా ఏర్పాటు చేసిన మాంగళ్య షాపింగ్ మాల్ను ఆదివారం సినీతార రాశీఖన్నా షాపింగ్ మాల్ యజమాని కాసం నమశివాయతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నేడు ఉదయం ఎస్ఐఆర్, బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ బీఎల్ఏకు అ
నిబంధనలు పాటించకుండా నిర్మిస్తున్న అపార్టుమెంట్లలో అనుమతులు లేకుండా సెల్లార్లు నిర్మిస్తున్నారు. దీంతో వర్షం పడుతున్న సమయంలో సెల్లార్లు నీటితో ఉండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో�
సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లో శుక్రవారం ప్రముఖ సినీతార మీనాక్షి చౌదరి సందడి చేసింది. ఆర్సీపురం బీరంగూడ కమాన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కిసాన్ ఫ్యాషన్ షాపింగ్ మాల్ను కిసాన్ ఫ్యాషన్
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) సంగారెడ్డి జిల్లాలో మందకొడిగా కొనసాగుతుంది. జిల్లా యం త్రాంగం సర్పై ప్రజలకు అవగాహన కల్పించలేదు. దీంతోపాటు బీఎల్వోలు చురుగ్గా పనిచేయక జిల్లాలో సర్ ప్రక్రియ ఆశించ�
సంగారెడ్డి జిల్లా కొల్లూర్ లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్కు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం తెల్లాపూర్ డివిజన్లోని కొల్లూర్లో లక్ష్మీప�
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు నుంచి ఆదివారం దిగువకు నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు డీఈ నాగరాజు తెలిపారు. హైదరాబాద్,సంగారెడ్డి ప్రాంతాలకు తాగునీటి అవసరాల నిమిత్తం 0.1టీం�
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ అశోక్ నగర్లోని బీహెచ్ఈఎల్ పారిశ్రామిక వాడలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భెల్ పారిశ్రామిక వాడలో కొన్ని కమర్ష�
Sigachi blast | సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో 2025 జూన్ 30న సంభవించిన ఘోర పేలుడు ఘటనకు ఏడాది కావస్తున్నది. తెలంగాణ పారిశ్రామిక చరిత్రలోనే అత్యంత విషాదకర ఘటనగా నిలిచింది.
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి ఏడాది పూర్తయ్యింది. గత ఏడాది జూన్ 30న పేలుడు జరిగి 54 మంది కార్మికులు మృతిచెందారు. రోజుల తరబడి కొనసాగిన సహాయక చర్యల్లో కార్మికుల మృత బాగాలు ల�