సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని సిద్దాపూర్ శివారులోని అరేన్ లైఫ్ సైన్స్ పరిశ్రమలో బుధవారం సాయంత్రం కెమికల్ లీకై నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న శివా
సంగారెడ్డి జిల్లాలో 65వ జాతీయ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రయాణికులు, వాహనదారులకు నరకం కనపిస్తున్నది. బ్రిడ్జిలు, సర్వీస్ రోడ్డు పనులు నమ్మెదిగా సాగుతున్నాయి.
డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అమ్మకాలు, సరఫరా చేసినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లాలో ఎన్డీపీఎస్ చట్టం కింద నమోద�
సర్కారు విద్యను మరింత బలోపేతం చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య సంబంధింత అధికారులు, టీచర్లకు సూచించారు. గురువారం కొండాపూర్లో ఆమె విస్తృతంగా పర్యటించి ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. ప్ర
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రాంత రైతులు విభిన్న రకాల పంటలు సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చెరుకు, ఆలుగడ్డ, పసుపు, పప్పు దినుసులు, చిరుధాన్యాలు, కూరగాయల పంటలు పండిస్తున్నారు. స్థానికంగా ఆలుగడ
సంగారెడ్డి జిల్లాలో కొంత మంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అలాంటి అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తామని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హెచ్చరించారు.
సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టుకు వరద తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి నీరు పెరగడంతో అప్రమత్తమైన అధికారులు రెండు రోజుల నుంచి ప్రాజెక్టు స�
విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని..అలాంటి ఉపాధ్యాయులను సన్మానించుకోవడం మన బాధ్యత అని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని త�
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్నగర్లో బీఆర్ఎస్ హయాంలో రూ.33.13కోట్లతో మొదలైన తాగునీటి రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. బుధవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని శేఖపూర్లో నిర్వహించే హజ్రత్ షేక్ షాబుద్దీన్ షాహిద్ దర్గా ఉత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని మంగళవారం రాత్రి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మ�
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లింగంపల్లి గురుకుల బాలుర హాస్టల్ విద్యార్థులకు భద్రత కరువైంది. 40 ఏండ్ల్ల కింద నిర్మాణం చేపట్టిన పాఠశాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది.
సంగారెడ్డి జిల్లా లింగంపల్లి శివారులోని గురుకుల పాఠశాలలోని హాస్టల్ భవనం మంగళవారం మధ్యాహ్నం కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు అక్కడ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నం భోజనానికి అదే భవన�
ద్దరు పిల్లలతో పాటు తల్లి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయాణఖేడ్ నియోజక వర్గం నిజాంపేట్ మండల కేంద్రంలో చోటుచేసుకున్నది, స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం..
పేదలకు విద్య, వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి దామోదర్రాజనర్సింహ అన్నాన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లో పీహెచ్సీ నూతన భవన సముదాయాన్ని మంత్రి జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్క�