సంగారెడ్డి జిల్లాలో మూడురోజులుగా కురుస్తున వర్షాలు రైతుల మోముల్లో సంతోషాన్ని నింపాయి. ఈ వానకాలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా సంగ్గారెడ్డి జిల్లాలో 6.07 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగుచేశారు. ఇందులో 3,
సర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లకు సూచించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్లోని లక్ష్మీగార్డెన్స్లో బీ�
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలోని సర్వే నంబర్ 261 మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ సర్వే నంబర్లోని భూముల వ్యవహారం ఇటీవల వివాదాస్పదంగా మార గా తాజా పరిణామాలు ఉత్కంఠతకు దారితీశాయి.
కాళ్లు పట్టుకొని తమను బజారుకీడ్చొద్దని మొత్తుకున్నా వినలేదు. బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఇండ్లు కొనుగోలు చేశామని ఏడ్చినా పట్టించుకోలేదు. ఉన్న ఇండ్లను కూల్చివేస్తే ఎక్కడ బతకాలని వేడుకున్నా ఎత్తైన భవనా�
పంటపొలాలకోసం ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటర్లకు అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేయడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ధర్నా చేశారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో సోమవారం విద్యుత్ అధి�
అర్హత కలిగిన ప్రతి ఓటరూ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సంగారెడ్డి జిల్లా ముత్తంగి డివిజన్ పరిధిలోని పీఎస్ఆర్ గార్డెన్స్లో ముత్తం�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ వివరాలను ఎస్ఐఆర్లో నమోదు చేయించుకోవాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా సంగా�
ఆయనో గ్రామ సర్పంచ్...రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వాళ్ల పార్టే. ఇంకా తనకు అడ్డు చెప్పేది ఎవరు అనుకున్నాడో ఏమో కానీ రూ. కోట్లు విలుచేసే ఇరిగేషన్ శిఖం భూమిని పొతం పెట్టేందుకు భారీ స్కెచ్ వేశాడు. అభివృద్ధి �
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని ఖాజీపల్లిలోని ప్రభుత్వ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు. గ్రామంలోని సర్వేనంబర్ 181 ప్రభుత్వ భూమిలో అక్�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ పీఎస్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్కు జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయం
అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తామని సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్ఫూర్ పరిధిలో రూ.16.53కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ అంజిరెడ్డితో కలిసి బ
ప్రాణాలు పోయినా సారవంతమైన భూములు నిమ్జ్ ప్రాజెక్టుకు ఇచ్చేది లేదని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మామిడ్గి గ్రామ బాధిత రైతులు స్పష్టం చేశారు. నిమ్జ్ ప్రాజెక్టు అధికారులకు వ్యతిరేకంగా మంగళ�
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లోని మేళ్ల చెరువు బఫర్ జోన్ని కబ్జాదారులు ఖతం చేస్తుండ్రు. చెరువు కట్ట పక్క నుంచి ఇష్టానుసారంగా మట్టి నింపుతూ లెవలింగ్ చేస్తున్నారు. చెరువు బఫర్ జోన్లో రాత్రికిరాత్ర�
సుస్థిర సమాజ నిర్మాణంలో నానో టెక్నాలజీకి అపార అవకాశాలు ఉన్నాయని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి అన్నారు. హెల్త్కేర్, కమ్యూనికేషన్, ఇంధనం, ఇతర ఎన్నో తయారీ రంగాల భవిష్యత్తును నానోటెక్నాలజీ రూ�