జిన్నారం, ఆగస్టు 9: బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో గ్రామీణ ప్రాంత యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు భారీగా భూములు కేటాయించిం�
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామశివారులోని గుబ్బ కోల్డ్ స్టోరేజీలో జరిగిన ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తున్నది. 2018లో ప్రత్యేకాధికారుల పాలనలో టీఎస్ఐపాస్ ద్వారా కోల్డ్స్టోరేజీ ఏర్ప
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించేందుకు బీఆర్ఎస్ సర్కార్ ఓఆర్ఆర్ నుంచి కొత్తగా రోడ్డు నిర్మాణం చేపట్టింది.
నాడు అన్నదాతలకు అండగా నిలిచిన పెద్దవాగు ప్రాజెక్ట్, నేడు వృథాగా మారింది. సంగారెడ్డి జిల్లాలో పేరుగాంచిన పెద్దవాగు ప్రాజెక్టు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్నది.
Meenakshi Natarajan | పాదయాత్ర అంటే ఏం చేస్తారు? ప్రజలను కలుస్తూ.. వారితో మాట్లాడుతూ కష్టసుఖాలు తెలుసుకుంటారు. బాధల్లో ఉన్నవాళ్లకు భరోసా ఇస్తారు.. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పాద్రయాత్రలో అ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో ఇంద్రేశం కేంద్రంగా మరో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి గెజిట్ విడుదల చేసింది. ఇంద్రేశం మేజర్ గ్రామ పంచాయతీగా ఉంది.
ఈ విద్యాసంవత్సరం కొత్తగా 41 స్కూళ్లను ప్రారంభించగా వీటిల్లో 1,565 మంది మాత్రమే చేరారు. వెయ్యి మంది వరకు సంగారెడ్డి జిల్లాలోనే ప్రవేశాలు పొందారు. ఈ జిల్లాలో ఆరు స్కూళ్లల్లో వెయ్యి మంది వరకు చేరగా, 35 స్కూళ్లల్ల�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి నెల రోజులు గడుస్తున్నా తమకు ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ వైపు ప్రాణాలు కోల్�
సిగాచి పరిశ్రమ పేలుడులో మరణించిన కుటుంబాలకు బాసటగా ఉంటూ, పరిహారం కోసం పోరుబాట పట్టిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావుకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఇస్నాపూర్ చౌరస్తాలో ఘ
Harish Rao | సిగాచీ పరిశ్రమలో పేలుళ్లు సంభవించి 54 మంది మరణించారని, ఈ దుర్ఘటన జరిగి నెలరోజులైనా బాధిత కుటుంబాలకు పరిహారం అందలేదని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం బాధిత కుట
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ బాధిత కుటుం బాలకు బీఆర్ఎస్ అండగా నిలుస్తున్నది. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ�
పురుగులు పట్టిన అన్నం..నీళ్ల చారు పెడుతున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగిన సంఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని బొమ్మారెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో శుక్రవా రం చోటు చేసుకుంది.
మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సుల్తాన్పూర్ గ్రామ శివారులో ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం అందోలు నియోజకవర్గం ఇం�
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ నుంచి హత్నూర మండలం కొన్యాల గ్రామానికి వెళ్లే రహదారికి మోక్షం కలగడం లేదు. రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.