జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని విట్టునాయక్తండాను ఉత్తమ జీపీగా ఎంపిక చేసింది. ఏప్రిల్ 29న కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ�
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతాన్ని తిరిగి కరువు కోరల్లోకి నెట్టేందుకు కాంగ్రెస్ స ర్కార్ ప్రయత్నిస్తున్నది. కేసీఆర్ పదేండ్ల పాలనలో నారాయణఖేడ్ను అభివృద్ధి పథంలో నడుపటంతోపాటు పంట పొలాలకు సా
సంగారెడ్డ జిల్లా పటాన్చెరులోని పారిశ్రామికవాడల్లోని పరిశ్రమలకు కార్మికుల కొరత ఏర్పడింది. దాదాపు యాబై శాతం మంది కార్మికులు తగ్గిపోయారు. పరిశ్రమల్లో ఎక్కువగా పశ్చిమ బెంగాల్, బీహారు రాష్ర్టాలకు చెంది�
ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. పోలీసుల పహారాలో ఓవైపు ప్రైవేట్ ఉద్యోగులతో బస్సులు నడిపిస్తూ సమ్మె ప్రభావం తగ్గించేందుకు ప్రయత్నం చేస�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదాపడింది. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక సమావేశ
సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఫెయిల్ అయ్యింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సంగారెడ్డిలో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ(పీఏసీ) సమావేశం నిర్వహించారు. డీసీసీ �
నిమ్జ్ కోసం సేకరించిన భూముల్లో కడీలను పాతేందుకు వచ్చిన అధికారులను బాధిత రైతులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. భూసేకరణ చట్టం ప్రకారం పరిహారాన్ని అందించిన తర్వాతే తమ భూములను స్వాధీనం చేసుకోవాలని �
సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లోని భూముల లెక్క తేలనున్నది. ప్రభుత్వ భూమిలో చేపట్టిన పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది.
ఎక్కడ చూసినా డీలిమిటేషన్పై చర్చ జరుగుతోంది. శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం నేడు, రేపు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దీనిపై చర్చ జరపనున్న విషయం తెలిసిందే. సిద్దిపేట,మెదక్, సంగారెడ్